• Home » Nadendla Manohar

Nadendla Manohar

Pawan Kalyan on Youth Welfare: యువత కలలు సాకారం చేసేందుకు  కృషి చేస్తాం:పవన్ కల్యాణ్

Pawan Kalyan on Youth Welfare: యువత కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తాం:పవన్ కల్యాణ్

యువత కలలు సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.యువతకి తానూ ఏ సమయంలోనైనా అండగా ఉంటానని పేర్కొన్నారు.

Nadendla On PDS Rice Smuggling: వారిపై పీడీయాక్ట్ కేసులు ఖాయం: మంత్రి నాదెండ్ల

Nadendla On PDS Rice Smuggling: వారిపై పీడీయాక్ట్ కేసులు ఖాయం: మంత్రి నాదెండ్ల

టెక్నాలజీ వాడి పౌర సరఫరాల వ్యవస్థను పారదర్శకత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్మార్ట్ రైస్ కార్డులను అందించడం సహా ఈపోస్ యంత్రాలను ఆధునీకరించి అందిస్తున్నామని తెలిపారు.

Pawan Kalyan: నేటి నుంచి సేనతో.. సేనాని సమావేశాలు..

Pawan Kalyan: నేటి నుంచి సేనతో.. సేనాని సమావేశాలు..

తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.

Minister Nadendla Manohar on New Ration Cards: భారీ శుభవార్త.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

Minister Nadendla Manohar on New Ration Cards: భారీ శుభవార్త.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఈ నెల 25వ తేదీనుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈనెల 25వ తేదీన 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చెనెల 15 తేదీ వరకు నాలుగు విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Minister Nadendla Manohar : మరింత కొత్తగా.. వినూత్నంగా రేషన్ కార్డ్స్ అందిస్తాం : మంత్రి నాదెండ్ల

Minister Nadendla Manohar : మరింత కొత్తగా.. వినూత్నంగా రేషన్ కార్డ్స్ అందిస్తాం : మంత్రి నాదెండ్ల

ఏటీఎం కార్టు సైజులో నూతన రేషన్ కార్డులు ఉండబోతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు..

AP Government: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కొత్త రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.

Minister Manohar: రైతులకు నువ్వేం చేశావ్‌

Minister Manohar: రైతులకు నువ్వేం చేశావ్‌

మనుషులనే కారుతో తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది, తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని రోడ్డుపైవేసి తొక్కిస్తావా? నీకు నువ్వే సమస్యలు సృష్టించి, అలజడులు రేపి, దాడులకు పాల్పడతానంటే ఈ ప్రభుత్వంలో కుదరదు.

Nadendla Manohar: సరికొత్తగా... నాణ్యమైన యూనిఫాం

Nadendla Manohar: సరికొత్తగా... నాణ్యమైన యూనిఫాం

రాజకీయ నాయకుల ఫొటోలు.. పార్టీ జెండాల రంగులూ లేకుండా సరికొత్త యూనిఫాంను కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

 Tenali Woman: స్కిల్‌ ప్రాజెక్ట్‌ కోసం కోటి స్థలం విరాళం

Tenali Woman: స్కిల్‌ ప్రాజెక్ట్‌ కోసం కోటి స్థలం విరాళం

తెనాలి మహిళలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో భూరి విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే పట్టణంలో రూ. 6 కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో మహిళలే దాన మివ్వగా..

Nadendla Manohar: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం

Nadendla Manohar: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి