• Home » Mumbai

Mumbai

Blue Label Dating App Scam: యువకుడి కొంప ముంచిన యువతి.. బార్‌కు తీసుకెళ్లి..

Blue Label Dating App Scam: యువకుడి కొంప ముంచిన యువతి.. బార్‌కు తీసుకెళ్లి..

అతడు బీరు, వోడ్కా ఆర్డర్ చేశాడు. వాటిని తాగి సరిపెట్టుకున్నాడు. ఆమె మాత్రం ఖరీదైన మందు ఆర్డర్ చేసుకుని తాగుతూనే ఉంది. అలా కరోనా ఎక్స్‌ట్రా పింట్, అబ్సొల్యూట్, బ్లూ లేబుల్ లాంటి మందు ఆర్డర్ చేసుకుని తాగింది. చివరికి..

Rohit Sharma Scolds Security: అభిమాని కోసం.. సెక్యూరిటీపై రోహిత్ ఫైర్!

Rohit Sharma Scolds Security: అభిమాని కోసం.. సెక్యూరిటీపై రోహిత్ ఫైర్!

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ కోసం రోహిత్ శర్మ సన్నదమవుతున్నారు. ముంబైలోని శివాజీ పార్క్ స్టేడియంలో రోహిత్ కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఈ స్టేడియానికి వస్తున్నారు.

India-UK: భారత్‌కు UK పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది: పీఎం మోదీ

India-UK: భారత్‌కు UK పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది: పీఎం మోదీ

ఇంగ్లాండ్ దేశం, భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా ఇరు దేశాల ప్రధానులు అభివర్ణించారు.

  PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ

PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ

ఉగ్రదాడికి దీటుగా సైనిక చర్య తీసుకోకుండా ఇండియాపై ఒక దేశం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలన్నారు.

Shilpa Shetty Foreign Trip: శిల్పా శెట్టికి షాక్.. విదేశాలకు వెళ్లాలంటే రూ.60కోట్లు కట్టాల్సిందే..

Shilpa Shetty Foreign Trip: శిల్పా శెట్టికి షాక్.. విదేశాలకు వెళ్లాలంటే రూ.60కోట్లు కట్టాల్సిందే..

అక్టోబర్‌ 25 నుంచి 29 వరకూ కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్‌ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది.

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుండి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేసారు.

UK PM Keir Starmer: భారత్‌కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్

UK PM Keir Starmer: భారత్‌కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్

బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌‌కు ముంబైలో ఘన స్వాగతం దక్కింది. ముంబైలో వ్యాపార వేత్తలతో కీర్ సమావేశమయ్యారు. రేపు ప్రధానితో భేటీ ఉంటుంది. తన పర్యటన గురించి, కీర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Direct Benefit Transfer: డీబీటీ నగదు బదిలీ ద్వారా ప్రభుత్వానికి రూ. 4.31 లక్షల కోట్లు ఆదా: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Direct Benefit Transfer: డీబీటీ నగదు బదిలీ ద్వారా ప్రభుత్వానికి రూ. 4.31 లక్షల కోట్లు ఆదా: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నందున ప్రభుత్వానికి 4 లక్షల 31 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌ టెక్ ఫెస్టివల్‌లో ఆమె GIFT..

Minister Nara Lokesh On Mumbai: ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..

Minister Nara Lokesh On Mumbai: ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబైలో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను ఆయన కలువనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్.

Uddhav-Raj meet: మళ్లీ కలుసుకున్న ఠాక్రే సోదరులు.. ఈసారి ఎక్కడంటే

Uddhav-Raj meet: మళ్లీ కలుసుకున్న ఠాక్రే సోదరులు.. ఈసారి ఎక్కడంటే

మహారాష్ట్ర విజయ్ ర్యాలీ గత జూలైలో జరిగినప్పుడు ఠాక్రే సోదరులిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇద్దరు నేతలూ పలుమార్లు సమావేశమయ్యారు. గత నెలలో రాజ్ నివాసమైన శివ్‌తీర్ధ్‌కు ఉద్ధవ్ వెళ్లి కలుసున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి