Home » Mumbai
ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ కస్టడీలో ఉన్న అతడికి ఈ సమాచారాన్ని అందించింది. కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏడు అడుగుల జెర్రిపోతు ఇంట్లోకి చొరబడింది. ఇంట్లోని ఏసీ మీద హాయిగా నిద్రపోయింది. ఏసీ మీద పామును చూసిన కుటుంబసభ్యుల గుండెలు ఝల్లుమన్నాయి. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని ముంబైలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో చేసిన ఓ డేంజరస్ స్టంట్ పెను విషాదానికి దారి తీసింది. నాగు పాముతో ఆటలు ఆడిన ఓ వ్యక్తి ప్రాణం పోయింది.
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
భారత్లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్తో స్నేహబంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాటుకున్నారు. ఒకే కారులో ఇరువురూ కలిసి ప్రయాణించారు.
భారత్కు ప్రత్యేక భాగస్వామిగా ఫ్రాన్స్ను ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) అభివర్ణించారు. ఫాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ (Emmanuel Macron)తో కలిసి కర్ణాటకలోని వేమగల్లో ఎయిర్బస్ హెచ్-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్ను ప్రధానమంత్రి వర్చువల్ తరహాలో ప్రారంభించారు.
భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైలో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి మెక్రాన్ ముంబైకి వచ్చారు.
సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. సలీమ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక్కొక్కరుగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు..
ముంబై లోకల్ ట్రైన్లో కొంతమంది మహిళలు గర్భిణికి సీమంతం చేశారు. సర్ప్రైజ్ సీమంతంతో గర్భిణి ఎంతో సంతోషించింది. ఈ సీమంతానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్లోని కొంత భాగం శనివారం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..