Home » Mumbai
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున ముంబై జుహులోని ఆయన ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు.
కెనడాకు చెందిన బాంబార్డియర్ సంస్థ లియర్జెట్ 45XR విమానాలను తయారు చేసింది. 47 అడుగుల వింగ్ స్పాన్తో.. 9,752 కిలోల బరువుతో ఉండే ఈ విమానాలు అత్యంత వేగంగా గమ్య స్థానాన్ని చేరుకోగలవు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి చెందిన ‘అమ్మకాయ్’ రెస్టారెంట్ ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఊహించని విధంగా భారీ ఎత్తున జనం రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు వెళ్లిన ఫడ్నవిస్ ఆదివారంనాడు తిరిగి ముంబైకి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బీఎంసీ మేయర్ ఎన్నిక ఈ నెలాఖరులో జరగాల్సి ఉండగా, బీజేపీ, శివసేన కౌన్సిలర్లు తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారానికి ఎన్నిక వాయిదా పడింది.
మలీసా సూపర్ మోడల్గా ఊహించని పాపులారిటీ తెచ్చుకుంది. కాస్మోపోలిటన్, వోగ్ వంటి మ్యాగజైన్స్ కవర్ పేజీల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఇంత గుర్తింపు తెచ్చుకున్నా ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి మారలేదు.
ముంబై మహానగరంలో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే సాధారణ విషయం కాదు. రోజూ ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీకి వెళ్లేవారు ముంబై రవాణ వ్యవస్థతో యుద్ధం చేస్తుంటారు. ఈ క్రమంలో ముంబై వాసులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.
ఓ వ్యక్తి టికెట్ లేకుండా లోకల్ రైలు ఎక్కేశాడు. మధ్యలో టీటీఈ తనిఖీకి రావడంతో అనూహ్యంగా పట్టుబడ్డాడు. దీంతో అతడికి టీటీఈ ఫైన్ వేసింది. ఆమె ఫైన్ రాయడంతో సదరు ప్రయాణికుడు తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఆమెతో మాట్లాడుతూ ఏమన్నాడంటే..
బీఎంసీ మేయర్ పోస్టును లాటరీ పద్ధతిలో మహిళకు కేటాయించారు. జనవరి 31న ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే, బీజేపీ, శివసేన కార్పొరేటర్లు గ్రూప్ రిజిస్ట్రేషన్లను ఫైనలైజ్ చేయకపోవడంతో మేయర్ ఎన్నికల ప్రక్రియలో అవాంతరం తలెత్తింది.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టు జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ అయింది. అయితే బీఎంసీ లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సలేం కేసులో తాము ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అని సీబీఐ పేర్కొంటూ తమను రెస్పాండెంట్గా చేర్చాలని కోరింది. సలేంకు బెయిల్ కానీ, పెరోల్ కానీ ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని కూడా సీబీఐ స్పష్టం చేసింది..