Home » Mumbai Indians
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ బ్యాటర్ తిలక్ వర్మ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఆడిన తొలి 22 బంతుల్లో 19 పరుగులే చేసి.. తర్వాత 23 బంతుల్లోనే 82 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. గుజరాత్కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై బ్యాటింగ్కు దిగనుంది.
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2026లో విజయాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరి ఈరోజైనా ఎంఐ గెలుస్తుందా? గుజరాత్ టైటాన్స్తో జరిగే ఈ మ్యాచ్లో ఓడితే హార్దిక్ పాండ్య, ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
టీమిండియా స్టార్ పేసర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాకు ఐపీఎల్ 2026 సీజన్ అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.
ఐపీఎల్ 2026లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. కట్టుదిట్టంగా బంతులేసే బుమ్రా.. ఇప్పుడు భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రాకు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక సూచన చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాటర్లు బాగానే రాణించిన.. బౌలర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు.
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రెండు మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు ముదురుతున్నాయి.ఇదే అంశంపై టీమిండియా మాజీ ప్లేయర్ సదాగోపన్ రమేశ్ ఘాటుగా స్పందించాడు. .