Home » Mumbai Indians
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్లు సెహ్వాగ్, మురళీ కార్తిక్ స్పందించారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026లో తడబడుతున్నాడు. బుమ్రా బౌలింగ్ వైఫల్యంపై ముంబై జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ స్పందించాడు.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంబ్లీ నిన్న అందరినీ సర్ప్రైజ్ చేశారు. నడవలేనిస్థితిలో ఉండి కూడా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్కు హాజరయ్యారు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో ఏప్రిల్ 29న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే అందుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో ర్యాన్ రికెల్టన్ ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికగా ఎస్ఆర్హెచ్తో ఎంఐ తలపడనుంది. ఈ మ్యాచులోనైనా ముంబై పుంజుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.
ఎంఐ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. గాయం కారణంగా ఆటకు దూరమైన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 29న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో రోహిత్ ఆడతాడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్.. ఓ వివాదంలో చిక్కుకుంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఐ ‘కంకషన్’ దుర్వినియోగానికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్థనె స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘోరంగా పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 208 పరుగులు లక్ష్య ఛేదనలో ఎంఐ 104 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ వ్యూహాత్మక తప్పిదాలపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.