• Home » MLA

MLA

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ హెచ్చరిక: సబిత

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ హెచ్చరిక: సబిత

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికవంటిదని మాజీ మం త్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు.

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం..

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 22 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.

స్మార్ట్‌ఫోన్లతో డిజిటల్‌ సేవలు వేగవంతం

స్మార్ట్‌ఫోన్లతో డిజిటల్‌ సేవలు వేగవంతం

వీవోఏలకు(గ్రామ సం ఘాల సహాయకులు) స్మార్ట్‌ఫోన్లు అందించడంతో డిజిటల్‌ సేవలు వేగవం తమవుతాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

ఉపాధి పనులను వినియోగించుకోండి: ఎమ్మెల్యే దస్తగిరి

ఉపాధి పనులను వినియోగించుకోండి: ఎమ్మెల్యే దస్తగిరి

ఉపాధి హామీ పను లను వినియోగించుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

స్వచ్ఛ నగరాలే ప్రభుత్వ లక్ష్యం

స్వచ్ఛ నగరాలే ప్రభుత్వ లక్ష్యం

స్వచ్ఛ నగరాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

 నీటి ఎద్దడి రానీయొద్దు..

నీటి ఎద్దడి రానీయొద్దు..

వేసవి ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా సరిపడా నీటిని అందించాలని బీఆర్‌ఎస్‌ విప్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అధికారులను ఆదేశించారు.

సంస్కృతికి ప్రతిరూపం బండలాగుడు పోటీలు

సంస్కృతికి ప్రతిరూపం బండలాగుడు పోటీలు

గ్రామీణ సంస్కృతికి ప్రతిరూపాలు బండలాగుడు పోటీలు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

ఉస్మానియా.. అక్రమాలపై విచారణ జరిపించాలి

ఉస్మానియా.. అక్రమాలపై విచారణ జరిపించాలి

ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

పూలే సేవలు చిరస్మరణీయం

పూలే సేవలు చిరస్మరణీయం

బీసీ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం

కల్లూరు మండలం నెరవాడ గ్రామంలో పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి