• Home » MLA

MLA

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు.

MLA: మన భూమి - మన హక్కు

MLA: మన భూమి - మన హక్కు

మన భూమిపై మన హక్కు కల్పించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుసుమవారిపల్లిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 68 మంది రైతులకు రాజ ముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

MLA: ఏపీ అభివృధ్ధికి చిరునామా సీఎం

MLA: ఏపీ అభివృధ్ధికి చిరునామా సీఎం

ఏపీ అభివృద్ధికి చిరునామా ముఖ్య మంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే ప ల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నతపాఠశాల వసతిగృహం నిర్మా ణానికి వారు సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గిరిజన శాఖాధికారి రాజేంద్రరె డ్డి హాజరయ్యారు.

రైతుల సంక్షేమానికి పెద్దపీట

రైతుల సంక్షేమానికి పెద్దపీట

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు

రైతుల భూ హక్కులను కాపాడుతాం

రైతుల భూ హక్కులను కాపాడుతాం

రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూమి హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని డోన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ రెడ్డి పేర్కొన్నారు.

Shyam Biharil Lal: బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత

Shyam Biharil Lal: బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, క్యాబినెట్ మంత్రి ధర్మపాల్ సింగ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ బిహారీ లాల్ పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం

విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. అంటూ పేర్కొన్నారు. జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.

MLA Daggupati: ఎమ్మెల్యే ప్రసాద్ మండిపాటు.. వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

MLA Daggupati: ఎమ్మెల్యే ప్రసాద్ మండిపాటు.. వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ మండిపడ్డారు. వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ.. గ్రామాల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదన్నారు.

MLA Danam: చైనా మాంజా సమాచారం ఇస్తే నజరానా..

MLA Danam: చైనా మాంజా సమాచారం ఇస్తే నజరానా..

చైనా మాంజా సమాచారం ఇస్తే నగదు బహుమతి అందిస్తానని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. ప్రాంణాంతకంగా మారుతున్న చైనా మాంజా అమ్మకందారుల సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎమ్మెల్యే అన్నారు.

నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా

నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా

నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి