Home » MLA
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
జగనకు మతిభ్రమించిందని, అందుకే రాజధానిపై పూటకోమాట మాట్లాడుతున్నారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు.
లబ్ధిదారుల ముంగిటికే వచ్చి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నివర్గాల మన్ననలు పొందుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పోలియో రహిత సమాజం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుదేలైన అన్నాడీఎంకేకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్పై సోమవారంనాడు గుడ్లతో దాడి జరిగింది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం నుంచి ఆయన బయటకు వస్తుండగా చందన్ అనే స్థానిక యువకుడు గుడ్లతో దాడి చేశాడు.