Home » MLA
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి ..
కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్కులకర్ణి(Congress MLA Vinaykulkarni)కి కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
బెంగళూరు గ్రామీణ లోక్సభ పరిధిలో గిఫ్ట్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయని రాజరాజేశ్వరినగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(Rajarajeshwarinagar BJP MLA Muniratna) తీవ్రమైన ఆరోపణ చేశారు.
లోక్ సభ ఎన్నికల టికెట్ల కేటాయింపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రేపింది. మంత్రి కేహెచ్ మునియప్ప కుటుంబ సభ్యులకు కోలార్ లోక్ సభ టికెట్ ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. కోలార్ లోక్ సభ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మునియప్ప కుటుంబానికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్రేటర్ బీఆర్ఎస్(BRS)లో అత్యంత గందరగోళం నెలకొన్నది. అధిష్ఠానమే మాకు ఫైనల్ అని మొన్నటి వరకు బీరాలు పలికిన వారు నేడు ‘కారు’ దిగి హస్తం పార్టీలో చేరిపోతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఫిర్యాదుతో స్పీకర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును రెబల్ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. సానుకూల తీర్పు రాకపోవడంతో ఆరుగురు రెబల్స్ శనివారం నాడు (ఈరోజు) బీజేపీలో చేరారు.
లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ బీజేపీ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వడోదర జిల్లా సావ్లి బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్దార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో సీనియర్ అధికారులు తనను పట్టించుకోవడం లేదని, పదవి కంటే ఆత్మగౌరవే ముఖ్యమని అందుకే రాజీనామా చేసినట్లు చెప్పారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలకు అధికారులు సీలు వేశారు. ఈ నేపథ్యంలో, మైలాడుదురై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్కుమార్(Congress MLA Rajkumar)
హిమాచల్ ప్రదేశ్ రెబల్ ఆరుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై స్టే విధించాలని కోరగా, సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) తాజాగా సీఎం రేవంత్రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలను కలవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం మొదలైంది.