• Home » MLA

MLA

ఉస్మానియా.. అక్రమాలపై విచారణ జరిపించాలి

ఉస్మానియా.. అక్రమాలపై విచారణ జరిపించాలి

ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

పూలే సేవలు చిరస్మరణీయం

పూలే సేవలు చిరస్మరణీయం

బీసీ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం

కల్లూరు మండలం నెరవాడ గ్రామంలో పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు.

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు.

నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..

నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..

‘నేను ముఖ్యమంత్రిని అయితే వెంటనే ముస్లింలను మైనారిటీ జాబితా నుంచి తొలగిస్తానని’ బీజేపీ నుంచి సస్పెన్షన్‌ వేటుపడిన విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వ్యాఖ్యానించారు.

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

‘మీ ఇంట్లో ఇలానే భోజనం వండుతారా? మరీ ఇంత అధ్వాన్నంగా పిల్లలకు అన్నం పెడితే ఎలా... మెనూ పాటించడం లేదు.

రాళ్లు విసిరేకొద్దీ రాటుదేలుతా....!

రాళ్లు విసిరేకొద్దీ రాటుదేలుతా....!

‘నాకు మా యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్‌ స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తా. ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా రాటుదేలుతా’ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

పాడిపరిశ్రమ అబివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.

పేదల భూముల్లోకి వస్తే ఊరుకోను

పేదల భూముల్లోకి వస్తే ఊరుకోను

పేదల భూముల జోలికి వస్తే ఊరుకోనని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి కబ్జాదారులకు హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి