Home » MLA
ప్రజలు ఆరోగ్యవంతు లుగా ఉండడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో ఉన్న భూ సమస్యలకు వేగంగా పరిష్కా రం చూపించాలని ఆర్డీఓ మహేశకు ఎమ్మెల్యే పరిటాలసునీత విజ్ఞప్తిచే శారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఽసోమవారం స్థాని క ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన రెవిన్యూ క్లినిక్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత వచ్చారు.
మండలకేంద్రం నుంచి మండలపరిధి లోని కొండకమర్ల గ్రామం వరకు వెళ్లే క్రాస్లో జాతీయ రహదారిపై (716) నూతనంగా ఫ్లై ఓవర్ను నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డిని కోరారు. బొంతలపల్లి సమీపంలో వెళ్లే గ్రీన ఫీల్డ్ హైవే పరిశీలనకు వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కేరళలో ఓ బహిష్కృత ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు. వరుస అత్యాచార ఫిర్యాదుల నేపథ్యంలో అతణ్ని పాలక్కాడ్లో కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
సనత్నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి.
తనకన్నా చిన్నవయసు ఉన్న యువకుడి పాదాలు తాకిన బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్దరికం అన్న గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్రెడ్డి మరణించారని, మిస్ ఫైరింగ్ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.
అధికారులపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు.. భయపడి బతకొద్దు.. అని ఆయన అన్నారు. వరదయ్యపాలెంలో జరిగిన ప్రజాదర్బార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు ప్రారంభం అవుతాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పేరూరు ప్రాజెక్టుకు హంద్రీనీవా ద్వారా నీరు అందించే పనులకు 2018లో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.