Home » MLA
వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రశ్నించారు.
రౌడీ షీటర్ బిక్లు శివ హత్యకేసులో నిందితుడైన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ-కాపు కులస్థుల సమస్యలపై శాసనసభ స మావేశాల్లో చర్చించి పరిస్కారం చూపించాలని బలిజ సంఘం జిల్లా నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి విన్నవించారు. అనంతపురం లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.
పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
సంక్షేమం.. అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళలాంటివని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.
రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
కల్లూరు మండలంలోని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ప్రపంచ ప్రతిసిద్ధిగాంచిన తిమ్మమ్మ మార్రిమాను ఉత్సవాలను లక్షమందికిపైగా సందర్శించేలా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని గూటిబైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గురువారం సమీక్షించారు.