Home » MLA
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరి తారెడ్డి అన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే కూట మి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుం బానికి సంక్షేమం, అభివృద్ధి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
రాష్ట్రం ప్రగతి పథకంలో పయనిస్తోందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పార్టీ శ్రేణులకు సూచించారు.
ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్లో చేపట్టిన టవర్స్ అందుబాటులోకి రానున్నాయి.
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి డిమాండ్ చేశారు.