క్రీడలతో మానసికోల్లాసం
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:17 AM
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం 28వ వార్డు పందిపాడులో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకు ని ఏర్పాటు చేసిన టెన్నిస్బాల్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈసందర్బంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సాంప్రదా యాల కు పండుగలు ప్రతీకలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు శేఖర్ చౌదరి, కేవీ.సుబ్బారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.