• Home » Minister Nara Lokesh

Minister Nara Lokesh

రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్‌: మంత్రి లోకేశ్

రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్‌: మంత్రి లోకేశ్

కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించామని.. దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.

మెగా డీఎస్సీపై  జగన్ బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి  ధ్వజం

మెగా డీఎస్సీపై జగన్ బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు.

‘లోకేశ్ మామా’ అంటూ చిన్నారి పోస్ట్.. వెంటనే స్పందించిన మంత్రి

‘లోకేశ్ మామా’ అంటూ చిన్నారి పోస్ట్.. వెంటనే స్పందించిన మంత్రి

కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి మానస ఆవేదనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మానస చదువుకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. నెరేడుప్పల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుమార్తె మానస.. తనను చదివించాలంటూ లోకేశ్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వేడుకుంది.

మోదీ పాలనకు 12 ఏళ్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు

మోదీ పాలనకు 12 ఏళ్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి నేటితో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్న మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

లోకేశ్‌పై జగన్‌ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం

లోకేశ్‌పై జగన్‌ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అండ్ కోకి లోకేశ్ అంటే భయమని, అందుకే ఆయనను టార్గెట్‌గా చేసుకుని ఫేక్ ప్రచారాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు మంత్రి లోకేశ్ పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు మంత్రి లోకేశ్ పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ప్రమాదంలో చనిపోయిన ఎమినిది మంది బంధువులను పరామర్శించి.. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కేజీహెచ్‌ వద్ద మృతుల కుటుంబాలకు లోకేశ్ పరామర్శ

కేజీహెచ్‌ వద్ద మృతుల కుటుంబాలకు లోకేశ్ పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి లోకేశ్ పరామర్శించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం..  పవన్, లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పవన్, లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందటంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు.

విశ్రాంత ఆర్చ్‌బిషప్ డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతి.. నారా లోకేశ్ సంతాపం

విశ్రాంత ఆర్చ్‌బిషప్ డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతి.. నారా లోకేశ్ సంతాపం

విశాఖపట్నం విశ్రాంత ఆర్చ్‌బిషప్ మోస్ట్ రెవ. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతిపై.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు తుదిశ్వాస విడవడం ఎంతో బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి