• Home » Minister Nara Lokesh

Minister Nara Lokesh

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో

ఆదోని చిన్నారులు సహస్ర ఆద్య, జయ స్కందతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫొటో దిగి వారి కోరికను తీర్చారు. ‘లోకేశ్ సర్ మిమ్మల్ని కలవాలి, మీతో ఫొటో దిగాలని ఉంది’ అంటూ ఆదోని చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.

మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం

మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం

మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు.

రేకులషెడ్డు బడికి మోక్షం!

రేకులషెడ్డు బడికి మోక్షం!

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ బడికి వెలుగులు ప్రసరించనున్నాయి! విద్యార్థులకు వసతి సమస్య తీరి పక్కాభవనాలు రానున్నాయి. పోలవరం జిల్లా నూతనంగా ఏర్పడిన గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో 51మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నప్పటికీ, పక్కా భవనం లేక రేకుల షెడ్డులోనే విద్యాభ్యాసం కొనసాగుతోంది.

రెండో విడత కొలువులు!

రెండో విడత కొలువులు!

మంత్రి లోకేశ్‌ ఆధ్వర్వంలో బుధవారం మంత్రుల బృందం భేటీ అయింది. రెండో విడత నోటిఫికేషన్లను సెప్టెంబరు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. మూడు, నాలుగు విడతల నోటిఫికేషన్లను అక్టోబరు 15న విడుదల చేయనున్నారు.

పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా రాయలసీమ

పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా రాయలసీమ

రాయలసీమను పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేశ్‌ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. దీనిలో భాగంగా టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (టీపీఆర్‌ఈఎల్‌) రూ. 5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం పత్తికొండలో లోకేశ్‌ శంకుస్థాపన చేస్తారు.

‘మనం జీవించినా.. మరణించినా దేశం కోసమే’.. రాజ్యసభలో ఎంపీ విజయ్ ఉద్వేగ ప్రసంగం

‘మనం జీవించినా.. మరణించినా దేశం కోసమే’.. రాజ్యసభలో ఎంపీ విజయ్ ఉద్వేగ ప్రసంగం

రాజ్యసభలో దేశభక్తి, ‘వందేమాతరం’ విశిష్టతపై టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ​రాజ్యసభ సమావేశాలలో భాగంగా ‘నేషనల్ ఆనర్ అమెండ్‌మెంట్ బిల్లు’పై విజయ్ ప్రసంగించారు.

‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’.. ఆదోని చిన్నారుల వీడియోపై లోకేశ్

‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’.. ఆదోని చిన్నారుల వీడియోపై లోకేశ్

‘లోకేశ్ సర్.. మిమ్మల్ని కలవాలి’ అంటూ చిన్నారులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదోనికి చెందిన సహస్ర ఆద్య, జయ స్కంద అనే చిన్నారులు.. మంత్రితో ఫొటో దిగాలని ఉందని ఆకాంక్షిస్తూ చేసిన వీడియోపై లోకేశ్ తక్షణమే స్పందించారు.

అంగన్వాడీల పేరుతో విషప్రచారం.. వైసీపీపై మంత్రి లోకేశ్ ఫైర్

అంగన్వాడీల పేరుతో విషప్రచారం.. వైసీపీపై మంత్రి లోకేశ్ ఫైర్

అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేసిందని తెలిపారు.

అజయ్ విజయం.. యావత్ దేశానికే గర్వకారణం: సీఎం చంద్రబాబు

అజయ్ విజయం.. యావత్ దేశానికే గర్వకారణం: సీఎం చంద్రబాబు

గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ అజయ్ బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తండ్రి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ క్రీడా వారసత్వాన్ని అజయ్.. విజయవంతంగా కొనసాగించారని కొనియాడారు.

ప్రజాదర్బార్‌లో ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్

ప్రజాదర్బార్‌లో ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్

పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి