Home » Medical News
వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు..
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి.
మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) రెండూ ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోతే రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది.
కంటిచూపు క్షీణించిన వృద్ధుల్లో మెదడు పనితీరు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి (ఎల్వీపీఈఐ) పరిశోధకులు డాక్టర్ శ్రీనివాస్ మర్మముల వెల్లడించారు.
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ(NEET UG 2024)లో పేపర్ లీక్, ఇతర అవకతవకలపై దాఖలైన 40కి పైగా పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్(Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం గత వారం కూడా ఈ అంశంపై విచారించి నేటికి వాయిదా వేసింది.
వైద్య ఆరోగ్య శాఖలోని సాధారణ బదిలీల్లో గందరగోళంపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. బదిలీలపై నర్సులు ఆందోళన చేయడం, సంఘాల పేరిట లేఖలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది.
వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఐదు వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
కొన్ని శాఖలు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయకపోవడం, వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సాధారణ బదిలీలకు మరో 10 రోజుల గడువు ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎ్స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (తాషా) వెల్లడించింది.
వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ జాబితాలో లోపాలపై స్టాఫ్నర్స్లు ఆందోళనకు దిగడంతో వారి కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం కూడా నిర్వహించలేదు. తాజాగా డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), ఫార్మసీ, ల్యాబ్, ఏఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ (మేల్, ఫీమెల్)వంటి విభాగాల్లోనూ బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.