• Home » Medical News

Medical News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎబోలా అలర్ట్.. స్క్రీనింగ్ కట్టుదిట్టం: మంత్రి దామోదర్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎబోలా అలర్ట్.. స్క్రీనింగ్ కట్టుదిట్టం: మంత్రి దామోదర్

ఎబోలాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఎబోలాపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.

ఆగస్ట్ 15 నాటికి సంజీవని పథకం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఆగస్ట్ 15 నాటికి సంజీవని పథకం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఆగస్టు 15వ తేదీ నాటికి సంజీవని పథకం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్

మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్

మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజానికి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు టిమ్స్ సనత్‌నగర్‌లో ప్రత్యేక మెడికల్ టూరిజం బ్లాక్ ప్రతిపాదించింది.

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు.

నకిలీ వైద్యులున్నారు జాగ్రత్త!

నకిలీ వైద్యులున్నారు జాగ్రత్త!

దగ్గు, దమ్ము, జ్వరం, జలుబు, శరీరపు నొప్పులు.. సమస్య ఏదైనా వెంటనే చికిత్స చేసేస్తారు. స్టెరాయిడ్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ విపరీతంగా ఇచ్చేస్తారు.

నేడు మెడికల్‌ దుకాణాలు బంద్‌

నేడు మెడికల్‌ దుకాణాలు బంద్‌

ఆన్‌లైన్‌ అమ్మకాలను నిరసిస్తూ మెడికల్‌ దుకాణాల బంద్‌ పాటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మల్కాజిగిరి-మేడ్చల్‌ జిల్లా పరిధిల్లో 25 వేల మెడికల్‌ దుకాణాలు మూతపడనున్నాయి.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆస్పత్రులకు భారీగా నిధుల విడుదల

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆస్పత్రులకు భారీగా నిధుల విడుదల

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆస్పత్రులకు రూ.919.13 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా ట్రస్టు ఏర్పాటు చేసింది.

విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్

విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్

విజయవాడ కొత్త సర్వజన ఆసుపత్రి (న్యూ జీజీహెచ్)లో జరిగిన షాకింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఓ రోగికి శస్త్రచికిత్స అనంతరం తొలగించిన కాలి భాగాన్ని కుక్క నోట కరుచుకుని ఆస్పత్రి బయట తిరిగిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

తెలంగాణ నర్సులకు జర్మనీలో ఉపాధి కల్పిస్తాం: మంత్రి వివేక్

తెలంగాణ నర్సులకు జర్మనీలో ఉపాధి కల్పిస్తాం: మంత్రి వివేక్

తెలంగాణ రాష్ట్రంలోని నర్సులకు విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో 'ట్రిపుల్ విన్' ప్రోగ్రాం వివరాలను వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి