Home » Medical News
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన వసతులు ఇటు రోగులు, అటు సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పీహెచ్సీలలో మందులు నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరీజీలు కూడా లేవు. ప్రజారోగ్యాన్ని పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
ఒకటి నీకు.. మరొకటి నాకు అన్నట్లుగా తిరుపతిలోని రాజకీయ పార్టీల నేతలు ఒక్కటైపోయారు. సిండికేట్ గా మారి షాపులను పంచుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలతో రెండు మెడికల్ షాపులను నామమాత్రపు అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో విదేశాల్లో వైద్య విద్యను చదవాలనుకొనే భారతీయ విద్యార్థులు ఇప్పుడు జార్జియాకు క్యూ కడుతున్నారు. ఆర్బీఐకి చెందిన లిబలరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ డేటా ప్రకారం..
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
మానవ జీవనశైలి వేగంగా మారిపోతోంది. తినే సమయాలు మారిపోయాయి, పడుకునే వేళలు పాటించడం లేదు. ఉదయం ఆఫీసుకు వెళ్లితే రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ఫుడ్, జంక్ ఫుడ్ వంటి ఆహారం తీసుకోవడం.. టెన్షన్స్, ఆందోళన వంటివి పెరిగిపోవడం జరుగుతోంది.
రోడ్డు ప్రమాదాల బారినపడి గాయాల పాలవడం, చనిపోవడం వంటి ఘటనలు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రమాదమెటువంటిదైనా గాయపడ్డ బాధితులను సకాలంలో తరలించడం, వారికి అందించే చికిత్సలపై అవగాహన కలిగి ఉండడం అవసరం.
ఐదు నెలల కిందట లింగ నిర్ధారణ ముఠాను పట్టుకున్నా, వారిలోని వైద్య సిబ్బందిపై చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. మొత్తం ముగ్గురున్నారని తేల్చి... ఐదు నెలల జాప్యం తరువాత శుక్రవారం ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
: అనంతపురం సర్వజనాస్పత్రి ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కు. అలాంటి వైద్యశాలకు ఎంతో మంది నిత్యం ప్రాణాపాయ పరిస్థితిలో వస్తుంటారు. ఆ సమయంలో అత్యవసరంగా సరైన వైద్యం అందితే ఎంతో మంది బతుకుతారు.
దేశంలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లలో భారీ పెంపునకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5,000 కొత్త పోస్ట్గ్రాడ్యుయేట్ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు..
పీపీపీ విధానంపై చర్చకు రావాలనే తన ప్రతిపాదనకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని అహర్నిశలూ అనేక వ్యయప్రయాసలకు పాటుపడుతున్న జగన్ ఇకనైనా చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.