Home » Medical News
ఇంజనీరు, డాక్టరు చదువంటే గతంలో గొప్ప.. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది! ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు.. మెడిసిన్ చదువుతున్నారు.. అంటూ గొప్పగా చెప్పుకొనేవారు.
క్యాన్సర్ రోగులకు ప్రోటాన్ బీమ్ థెరపీ’ ద్వారా అత్యాధునిక చికిత్స అందించేందుకు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రి సిద్ధమవుతోంది.
గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఓ పదిహేనేళ్ల బాలికకు కిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సమస్యగా మారుతోంది. రిజిస్ట్రేషన్లు రెన్యువల్స్ కోసం అభ్యర్థులు కౌన్సిల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
మహిళలను తీవ్రంగా ఇబ్బందిపెట్టే మెనోపాజ్ (రుతుచక్రం ఆగిపోయే దశ) సమస్యలకు చెక్ పెట్టే ఔషధాన్ని.. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త వందనా సింగ్ అభివృద్ధి చేశారు!
రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల్లో నిర్వహించే పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో మన విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారు. ఇలా కోల్పోయే సీట్ల సంఖ్య వందల్లోనే ఉండనుంది.
మరణానంతరం తమ దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం మెడికల్ కాలేజీలకు దానం చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది.
చలి వాతారణం నేపథ్యంలో రాష్ట్రంలో న్యుమోనియా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు న్యుమోనియా బాధితుల తాకిడి పెరిగింది.
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాలను అందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు చిల్లుపడటం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ యువకుడికి కామినేని వైద్యులు ఊపిరిపోశారు. ఆరునెలల పాటు అరుదైన వైద్య చికిత్సలు అందించి రక్షించారు.