• Home » Medical News

Medical News

అవయవ దానంపై మరింత అవగాహన కల్పిద్దాం: పవన్ కల్యాణ్

అవయవ దానంపై మరింత అవగాహన కల్పిద్దాం: పవన్ కల్యాణ్

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్‌ భుజానికి సర్జరీ విజయవంతం

ఎన్టీఆర్‌ భుజానికి సర్జరీ విజయవంతం

ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ భుజానికి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయిందని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు పాత ఫీజులే ఖరారు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు పాత ఫీజులే ఖరారు

తెలంగాణలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ నాన్‌-మైనారిటీ, మైనారిటీ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది.

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఐఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాల 69వ ర్యాంకు సాధించింది.

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు.

పాముకాటు విషానికి... 108 అంబులెన్స్‌లోనే విరుగుడు

పాముకాటు విషానికి... 108 అంబులెన్స్‌లోనే విరుగుడు

అత్యవసర చికిత్సలో భాగంగా పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా 108 అంబులెన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

మృత్యువుతో పోరాడి మెడికో మృతి

మృత్యువుతో పోరాడి మెడికో మృతి

ఎన్నో ఆశలతో కష్టపడి చదివి స్పెషలిస్ట్‌ వైద్యులు కావాలనుకున్న మెడికోలపై.. మత్తు తలకెక్కిన ఇద్దరు సైకోలు కారుతో డీకొట్టిన ఘటనలో డాక్టర్‌ ప్రియాంక తుదిశ్వాస విడిచారు.

ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర మందులేవీ..?

ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర మందులేవీ..?

ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర ఔషధాల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మందులతో పాటు సిరంజీలు, ఇంజక్షన్‌లు సైతం దొరకని పరిస్థితి నెలకొంది.

ఆయుశ్‌కు కేంద్రం భారీ ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్

ఆయుశ్‌కు కేంద్రం భారీ ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్

ఆయుశ్‌కు కేంద్రప్రభుత్వం భారీ ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయుశ్‌ బడ్జెట్ రూ.1,070 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి