Home » Medchal
మహిళలు, చిన్నారులపై నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కేసులు నమోదు అవుతున్నా, ఎంత మందిని అరెస్టు చేస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశవ్యాప్తంగా ఏదో ఓ మూలన ప్రతి నిత్యం మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని కిరణ్ ఇంటర్నేషల్ స్కూల్లో ఇలాంటి అమానవీయ ఘటనే చోటు చేసుకుంది.
Telangana: జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న హోంగార్డు అజ్మిరా రాములు హల్ చల్ చేశారు. హోంగార్డు రాములు కొడుకు వెంకటేష్ను బంగారు గొలుసు దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
అభంశుభం తెలియని ఓ పదేళ్ల బాలుడు కాలేయ సంబంధిత సమస్యతో మూడు నెలలుగా ఆస్పత్రిపాలై ప్రస్తుతం చావుబతుకులతో పోరాడుతున్నాడు.
మైసమ్మ గూడలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉండే మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికనర్సింహారెడ్డి, ఆమె భర్త మర్రి నర్సింహారెడ్డి....
ప్లాట్లకు సంబంధించిన ఓ వివాదం ఒకరి హత్యకు దారితీసింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అంబేడ్కర్ నగర్కు చెందిన మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సుచిత్రలో గల ఉప్పల సెలూన్ లో ఏసీ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.మంటల ధాటికి సెలూన్ పూర్తిగా దగ్ధం అయింది.
భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్లోని ఓ గోల్డ్ షాప్లో రాబరికి యత్నించారు.
మేడ్చల్(Medchal)లో మరో అంతర్రాష్ట్ర ముఠా(Interstate Gang) రెచ్చిపోయింది. బంగారం దుకాణం(Gold Shop)లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు యజమానిపై కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి మరోసారి షాక్ తగిలింది. సుచిత్రలోని సర్వే నెంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై మేడ్చల్ కోర్టుకు బుధవారం రెవెన్యూ శాఖ అధికారులు నివేదిక అందజేశారు.