Home » Medchal
శామీర్పేట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కొత్తగా 10 ఆర్టీసీ డిపోల ఔటర్రింగ్ రోడ్డు లోపల శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. మేడ్చల్, రంగారెడి, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త డిపోలు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది.
దాదాపు అనేక కాలేజీలలో ర్యాగింగ్ విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చారు. కానీ ఇదే విషయంలో తాజాగా జరిగిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. యువ ఇంజినీరింగ్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ర్యాగింగ్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
గర్భిణి అయిన భార్య స్వాతిని ఆమె భర్త మహేందర్రెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మేడిపల్లి బాలాజీహిల్స్లో జరిగింది. భార్య స్వాతిని చంపి మృతదేహాన్ని భర్త మహేందర్రెడ్డి ముక్కలు చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసి భర్త మహేందర్రెడ్డి మూసీలో పడేశాడని డీసీపీ పద్మజారెడ్డి
గర్భిణీని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన మేడిపల్లి కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భార్య స్వాతిని ఆ కారణంతోనే అతి కిరాతకంగా చంపినట్లు హంతకుడు మహేందర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు.
నువ్వే నా ప్రాణం.. సర్వస్వమని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న అతడు.. కొన్నేళ్లకే అసలు రూపం బయటపెట్టుకున్నాడు. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.
మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
Car Accident: ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును కిందకు దించారు.
మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్ కార్పొరేషన్ కార్మికనగర్లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో రాడ్డుతో కొట్టి భర్త అశోక్ చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అశోక్పై గతంలో ఫోక్సో కేసు నమోదవడంతో భర్తకు దూరంగా భార్య సౌందర్య ఉంటోంది.
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.