• Home » Medak

Medak

దారి మార్చిన పెద్దపులి.. బసంతపూర్‌లో లేగదూడపై దాడి

దారి మార్చిన పెద్దపులి.. బసంతపూర్‌లో లేగదూడపై దాడి

సంగారెడ్డి జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం దౌలాపూర్‌ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తముతోంది. బసంతపూర్‌లో లేగదూడపై పులి దాడిచేసినట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.

సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లాలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.

సంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్‌ను తరలిస్తే ఊరుకునేది లేదు.. జగ్గారెడ్డి వార్నింగ్

సంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్‌ను తరలిస్తే ఊరుకునేది లేదు.. జగ్గారెడ్డి వార్నింగ్

సంగారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ప్రేమించాడని కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై

ప్రేమించాడని కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై

నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది. సదరు యువకుడికి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్టాప్‌లో ఉన్న ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారు.

Siddipet News: ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..

Siddipet News: ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..

సిద్దిపేటలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.. అడ్డుకోబోయిన కూతురుపైనా దాడి చేశాడు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

China Manja: గొంతుకోసిన చైనా మాంజా.. వాహనదారుడు మృతి

China Manja: గొంతుకోసిన చైనా మాంజా.. వాహనదారుడు మృతి

చైనా మాంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. మాంజా కారణంగా గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.

MP Raghunandan Rao: ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్

MP Raghunandan Rao: ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్

కేసీఆర్ హయాంలో సర్పంచులు పనిచేసిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసే ప్రతి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.

Christmas Celebrations: క్రిస్మస్ సందడి.. భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

Christmas Celebrations: క్రిస్మస్ సందడి.. భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

క్రిస్మస్ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి.

Harish Rao: తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు

Harish Rao: తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు

రెండు సంవత్సరాలైతే చాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

Sangareddy: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు

Sangareddy: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు

సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి