Home » Maoist Party
మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలియజేశారు. నిన్నటి ఎన్కౌంటర్లో హిడ్మా, మరో ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు.
విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి (58) అలియాస్ దేవ్జీ నియమితులైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ..