• Home » Maoist Party

Maoist Party

హిడ్మాను పక్కా ప్లాన్‌తో కాల్చి చంపారు.. ABN ఆంధ్రజ్యోతితో మల్లా రాజిరెడ్డి..

హిడ్మాను పక్కా ప్లాన్‌తో కాల్చి చంపారు.. ABN ఆంధ్రజ్యోతితో మల్లా రాజిరెడ్డి..

పార్టీ అగ్ర నాయకత్వం హిడ్మా ఎన్‌కౌంటర్‌ కారణంగా భయపడిపోయి లొంగిపోయిందనటంలో ఎలాంటి వాస్తవం లేదని మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అన్నారు. పక్కా ప్లాన్‌తోనే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాను భద్రతా దళాలు పట్టుకుని కాల్చి చంపాయని తెలిపారు.

మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు.. ABN ఆంధ్రజ్యోతితో దేవ్‌జీ

మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు.. ABN ఆంధ్రజ్యోతితో దేవ్‌జీ

శుక్రవారం ఏబీఎన్ మీడియాతో మాట్లాడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లొంగిపోలేదని, పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. గణపతి ఎక్కడున్నాడో తమకు తెలియదని తేల్చి చెప్పారు.

మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం సాకారం కానుంది. ఒడిశాలోని కంథమాల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు.

పోలీసుల టచ్‌లోకి గణపతి.. వారం, పది రోజుల్లో లొంగిపోయే ఛాన్స్

పోలీసుల టచ్‌లోకి గణపతి.. వారం, పది రోజుల్లో లొంగిపోయే ఛాన్స్

మావోయిస్టు అగ్రనేత గణపతి తెలంగాణ పోలీసుల టచ్‌లోకి వచ్చారు. వారం, పది రోజుల్లో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ అంతర్థానమైంది: డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ అంతర్థానమైంది: డీజీపీ శివధర్ రెడ్డి

శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.. నగదు బహుమతి ఎన్ని లక్షలంటే..

లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.. నగదు బహుమతి ఎన్ని లక్షలంటే..

శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇస్తోంది.

సీఎం రేవంత్‌ ఎదుట లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు..

సీఎం రేవంత్‌ ఎదుట లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 124 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది.

 భారీగా మావోయిస్టుల లొంగుబాటు

భారీగా మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు(శనివారం) పలువురు మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు.

‘గణపతి జనజీవన స్రవంతిలోకి రండి.. నేనూ మీతో పనిచేస్తా’: గోనె ప్రకాశ్ రావు

‘గణపతి జనజీవన స్రవంతిలోకి రండి.. నేనూ మీతో పనిచేస్తా’: గోనె ప్రకాశ్ రావు

మావోయిస్టు నేత గణపతి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు పిలుపునిచ్చారు. గణపతి ఆరోగ్యం అంతగా బాగాలేదని అన్నారు.

మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామంలో టెన్షన్‌..

మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామంలో టెన్షన్‌..

మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామం బీర్‌పూర్‌ బుధవారం రాత్రి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేత ఢిల్లీలో లొంగిపోతున్నాడని వార్తలు రావడంతో గ్రామంలో ఒకేసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి