Home » Maoist Party
పార్టీ అగ్ర నాయకత్వం హిడ్మా ఎన్కౌంటర్ కారణంగా భయపడిపోయి లొంగిపోయిందనటంలో ఎలాంటి వాస్తవం లేదని మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అన్నారు. పక్కా ప్లాన్తోనే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాను భద్రతా దళాలు పట్టుకుని కాల్చి చంపాయని తెలిపారు.
శుక్రవారం ఏబీఎన్ మీడియాతో మాట్లాడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లొంగిపోలేదని, పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. గణపతి ఎక్కడున్నాడో తమకు తెలియదని తేల్చి చెప్పారు.
దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం సాకారం కానుంది. ఒడిశాలోని కంథమాల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి తెలంగాణ పోలీసుల టచ్లోకి వచ్చారు. వారం, పది రోజుల్లో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 124 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది.
మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు(శనివారం) పలువురు మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు.
మావోయిస్టు నేత గణపతి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు పిలుపునిచ్చారు. గణపతి ఆరోగ్యం అంతగా బాగాలేదని అన్నారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామం బీర్పూర్ బుధవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేత ఢిల్లీలో లొంగిపోతున్నాడని వార్తలు రావడంతో గ్రామంలో ఒకేసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.