Home » Maoist Party
ప్రసాదంపాడులో నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే వీరిని విజయవాడ ఎంఎస్జే కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది.
ఆదిలాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టుల అరెస్ట్ను తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది.
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలిచింది. మావోయిస్టు అగ్రనేతతో పాటు 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో 2024 ఏడాది విడుదల చేసిన ఓ డాక్యుమెంట్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు భద్రతా దళాల అణచివేతపై చర్యలు, పార్టీలో పెరుగిపోతున్న లొంగుబాట్ల నేపథ్యంలో ఈ ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ను ఆగస్టు 2024 న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పోలిట్ బ్యూరో పంపినట్లు తెలుస్తుంది.
మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ధేర్ రాజ్ పోలీసులకు సోమవారం లొంగిపోయారు. రామ్ధేర్తో పాటు మరో 12 మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయారు.
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్, గుమాస్తాను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అయితే, మావోయిస్టుల చెరనుంచి గుమాస్తా తప్పించుకున్నాడు.
మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులు బంద్కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
మావోయిస్టు కీలక నేత దేవ్ జీకి సంబంధించి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ రాసింది. పోలీసుల అదుపులోనే దేవ్ జీ ఉన్నారని ఆరోపించింది.