Home » Maharashtra
Snake Around Neck: డోరు వెనక దాక్కున్న పామును శకుంతల చేతుల్తో పట్టుకుని పక్కకు తీసింది. అక్కడి వారంతా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయారు. ఆమె ఆ పామును తన మెడకు కూడా చుట్టుకుంది.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘లడ్కీ బహిన్ యోజన’ పథకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి.
Ladki Bahin Scheme: ఆడవాళ్ల కోసం ప్రవేశపెట్టిన ఈ స్కీముకు మగాళ్లు కూడా అప్లై చేసుకున్నారు. ఫేక్ ఐడీలు సృష్టించి పథకానికి అర్హత పొందారు. దాదాపు 14,298 మంది మగాళ్లు ఫేక్ గుర్తింపుతో ఈ పథకం కింద ఆర్థికసాయం పొందారు.
మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.
మహారాష్ట్రలోని ఓ కాలేజీలో మరాఠీ భాష విషయంలో వివాదం తలెత్తింది. మరాఠీ భాషలో రాసున్న ఓ పెళ్లి ఆహ్వాన పత్రిక పంపిణీ చేయడంపై అభ్యంతరం చెబుతూ కొందరు విద్యార్థులు తమ తోటి స్టూడెంట్పై దాడి చేశారు.
భారతదేశ 52వ సీజేఐగా ఉన్న బీఆర్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో 1960 నవంబర్ 24న ఆయన జన్మించారు. బౌద్ధ మతం నుంచి సీజేఐ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం.
ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.
ఫడ్నవిస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రజాజీవితం, సాధించిన విజయాలపై 'మహారాష్ట్ర నాయక్' అనే పేరుతో కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేశారు. ఈ పుస్తకంలో శరద్ పవార్ ఒక ఆర్టికల్ కూడా రాశారు.
భాషపై హింసాత్మక ఘటనల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని, ఇది దీర్ఘకాలంలో మహారాష్ట్రకు నష్టం కలిగిస్తుందని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. ప్రతి ఒక్కరి మాతృభాషను మనం గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు.
ముంబై లోకల్ రైళ్లలో జూలై 11, 2006న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశాన్ని విషాదంలో ముంచాయి. ఈ కేసులో బాంబే హైకోర్టు తీర్పును రద్దు చేసి, నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.