• Home » Maharashtra

Maharashtra

బీఎంసీ మేయర్‌పై ప్రతిష్టంభన.. ఫడ్నవిస్, షిండే భేటీ

బీఎంసీ మేయర్‌పై ప్రతిష్టంభన.. ఫడ్నవిస్, షిండే భేటీ

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు వెళ్లిన ఫడ్నవిస్ ఆదివారంనాడు తిరిగి ముంబైకి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బీఎంసీ మేయర్ ఎన్నిక ఈ నెలాఖరులో జరగాల్సి ఉండగా, బీజేపీ, శివసేన కౌన్సిలర్లు తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారానికి ఎన్నిక వాయిదా పడింది.

రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత

రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత

ధరాశివ్ జిల్లా ఉమర్గా టౌన్‌లో గణంత్ర వేడుకలు జరుగుతుండగా మోహన్ జాదవ్ గుండెపోటుతో కన్నుమూసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.

బీఎంసీ మేయర్ ఎన్నిక వాయిదా.. గ్రూప్ రిజస్ట్రేషన్ గందరగోళం

బీఎంసీ మేయర్ ఎన్నిక వాయిదా.. గ్రూప్ రిజస్ట్రేషన్ గందరగోళం

బీఎంసీ మేయర్ పోస్టును లాటరీ పద్ధతిలో మహిళకు కేటాయించారు. జనవరి 31న ఓటింగ్‌ జరగాల్సి ఉంది. అయితే, బీజేపీ, శివసేన కార్పొరేటర్లు గ్రూప్ రిజిస్ట్రేషన్లను ఫైనలైజ్ చేయకపోవడంతో మేయర్ ఎన్నికల ప్రక్రియలో అవాంతరం తలెత్తింది.

ముంబై మేయర్ పదవి మహిళకే.. లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ శివసేన అభ్యంతరం

ముంబై మేయర్ పదవి మహిళకే.. లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ శివసేన అభ్యంతరం

బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టు జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ అయింది. అయితే బీఎంసీ లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

బీఎంసీ మేయర్ జగడం.. షిండే ఢిల్లీ వెళ్లాల్సిందేనన్న సంజయ్ రౌత్

బీఎంసీ మేయర్ జగడం.. షిండే ఢిల్లీ వెళ్లాల్సిందేనన్న సంజయ్ రౌత్

బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-షిండే శివసేన 118 స్థానాలతో మెజారిటీ మార్క్‌ను దాటి స్పష్టమైన విజయం సాధించిది. అయితే మేయర్ పదవికి ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కస్టమర్‌పై దాబా యజమాని దారుణం.. ధరలు అధికంగా ఉన్నాయని అన్నందుకు..

కస్టమర్‌పై దాబా యజమాని దారుణం.. ధరలు అధికంగా ఉన్నాయని అన్నందుకు..

దాబా యజమాని ఓ కస్టమర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఉద్ధవ్‌కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్‌ఎస్

ఉద్ధవ్‌కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్‌ఎస్

ఎంఎన్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్థానిక నేతలను రాజ్ ఠాక్రే సూచించారు. దీంతో కల్యాణ్-డోంబివిలి ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని షిండే శివసేనకు మద్దతివ్వాలని స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Food Poisoning:  ప్రీ-వెడ్డింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 125 మందికి అస్వస్థత

Food Poisoning: ప్రీ-వెడ్డింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 125 మందికి అస్వస్థత

పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమంలో వడ్డించిన ఆహారం తిని దాదాపు 125 మంది అస్వస్థతకు గురయ్యారు. విందు ఆరగించిన వారికి ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి, వికారం రావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Uddhav Thackeray: ఈ పోరాటం ముగియలేదు.. బీఎంసీ చేజారడంపై ఉద్ధవ్ పార్టీ తొలిస్పందన

Uddhav Thackeray: ఈ పోరాటం ముగియలేదు.. బీఎంసీ చేజారడంపై ఉద్ధవ్ పార్టీ తొలిస్పందన

బీఎంసీ ఎన్నికల్లో పాతికేళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టింది. అయితే.. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన(యూబీటీ) తెలిపింది.

Kangana Ranaut: నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

Kangana Ranaut: నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి