• Home » Maharashtra

Maharashtra

మహారాష్ట్ర కల్తీ మద్యం ఘటన.. 24కు చేరిన మృతులు..

మహారాష్ట్ర కల్తీ మద్యం ఘటన.. 24కు చేరిన మృతులు..

మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణె కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. కల్తీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మండుటెండలో నిరాహార దీక్ష ప్రారంభించిన మనోజ్ జారంగే

మండుటెండలో నిరాహార దీక్ష ప్రారంభించిన మనోజ్ జారంగే

మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జారంగే పాటిల్ మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంతర్వాలి సరతి గ్రామంలో మండుటెండల మధ్య ఆయన శనివారంనాడు నిరసన దీక్షకు కూర్చున్నారు.

మహారాష్ట్రలో కల్తీ మద్యం కలకలం.. ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్!

మహారాష్ట్రలో కల్తీ మద్యం కలకలం.. ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్!

మహారాష్ట్రలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఐదుగురు పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.

'మహా' విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

'మహా' విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

మహారాష్ట్ర పుణె జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి పదకొండి మంది మృతిచెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న బల్బు.. తొలగించిన ఆర్మీ డాక్టర్లు..

చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న బల్బు.. తొలగించిన ఆర్మీ డాక్టర్లు..

9 నెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న చిన్న బల్బును ఆర్మీ డాక్టర్లు తొలగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..

మహారాష్ట్రలో ఓ వరుడు చేసిన వినూత్న పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పెళ్లి సందర్భంగా అతిథులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి బదులు, వారికి భారీ బీమా రక్షణ కల్పించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

నదీ లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం.. 8 మంది దుర్మరణం

నదీ లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం.. 8 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘరో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కార్పియో వాహనం నదీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.

రాబోయే కాలంలో ఏ శక్తి భారత్‌ను ఆపలేదు.. రాజ్‌నాథ్ సింగ్

రాబోయే కాలంలో ఏ శక్తి భారత్‌ను ఆపలేదు.. రాజ్‌నాథ్ సింగ్

ఒకప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకునే దశలో ఉన్న ఇండియా రాబోయే 25-30 ఏళ్లలో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా నిలవనుందని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

నీళ్ల కోసం బస్సు ఆపిన కొండముచ్చులు.. వైరల్‌గా మారిన వీడియో..

నీళ్ల కోసం బస్సు ఆపిన కొండముచ్చులు.. వైరల్‌గా మారిన వీడియో..

మండే వేసవి కారణంగా మనుషులే కాదు.. మూగ జీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నాయి. ఎండల కారణంగా మూగ జీవాలు ఎంతలా ఇబ్బందిపడుతున్నాయో కళ్లకు కట్టే సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో పెళ్లి బృందాన్ని ఢీకొన్న కంటైనర్‌.. 10మందికి పైగా మృతి

మహారాష్ట్రలో పెళ్లి బృందాన్ని ఢీకొన్న కంటైనర్‌.. 10మందికి పైగా మృతి

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికిపైగా మృతిచెందగా, మరో 25 మందికి పైగా గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి