Home » Maharashtra
ఇటీవల భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా దేశంలో తొలి కారును డెలివరీ చేసింది. ముంబైలోని సంస్థ షోరూమ్లో మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఈ కారు తాళాలను అందుకున్నారు. టెస్లాకు తొలి కస్టమర్గా నిలిచారు.
భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. శరీర భాగాల్ని సముద్రం దగ్గరకు తీసుకెళ్లిపడేశాడు. కూతురు కనిపించకపోవటంతో సదరు మహిళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పవిత్ర రిస్త, సాత్ నిభానా సాథియా సీరియళ్లు తెలుగులో డబ్ అయ్యాయి. తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియ సీరియల్స్లోనే కాకుండా పలు షోలలో కూడా కనిపించారు.
ఆందోళనకారులు పెద్దసంఖ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్కు చేరుకోవడంతో ఆ ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
జస్టిస్ సందీప్ షిండే కమిటీ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు మరో ఆరు నెలలు పొడిగించింది. హైదరాబాద్ గెజిట్లోని చారిత్రక రికార్డుల ఆధారంగా మరాఠాలకు కుంబి సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాలని కమిటీ పరిశీలిస్తోంది.
అది నాలుగు అంతస్తుల భవనం. మంగళవారం అర్ధరాత్రి దాటింది.. సమయం 12:05 గంటలు. నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాట్లో గొప్ప సందడిగా ఉంది.
గత రెండు రోజులుగా వర్షం పడుతున్నా కూంబింగ్ ఆగలేదు. బుధవారం కూంబింగ్లో ఉన్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి.
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప అతడు బతకటం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో అతడి భార్య లివర్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీన ఆపరేషన్ జరిగింది.
బీడ్ జిల్లాలోని మంజర్సుమ్బాలో ఆదివారంనాడు నిర్వహించిన ర్యాలీలో మనోజ్ జారంగే మాట్లాడుతూ, తమ ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర రాజధానికి మళ్లించినట్టు చెప్పారు. తన స్వగ్రామమైన అంతర్వాలి సరాటి గ్రామం నుంచి ఆగస్టు 27న ఈ ప్రదర్శన మొదలవుతుందని తెలిపారు.
రాహుల్ గాంధీ వివాదాస్పద 'ఓట్ చోరీ' ఆరోపణలను పుణేలో శనివారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో రాజ్ఠాక్రే సమర్ధించారు. ఎన్నికల్లో అవకతవకలు కొత్త అంశమేమీ కాదని, 2016-17లో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని అన్నారు.