Home » Maharashtra
మహారాష్ట్రను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో అంజనీ నదికి వరదనీరు పోటెత్తింది. నీటిమట్టం అకస్మాత్తుగా పెరగడంతో ఓ వ్యక్తి వరదనీటిలో చిక్కుకుపోయాడు.
మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా మల్ధక్కా ప్రాంతంలో ఉన్న శీతల మాత ఆలయం, శివాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. రాత్రి వేళ ఇద్దరు దొంగలు రెండు ఆలయాల్లోకి చొరబడి హుండీలను పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు.
పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాల ప్రాంగణాల్లోనూ, వాటికి 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్ విక్రయం, ఉచిత పంపిణీ, ప్రచారాలను పూర్తిస్థాయిలో నిషేధించింది.
మహారాష్ట్రలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డాడు. కర్రతో విచక్షణా రహితంగా పోలీస్ కానిస్టేబుల్ను కొట్టాడు.
బీజేపీ నేత, మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంపై సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత న్యూఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్లో ఓ యువతి ఘటన వైరల్ అవుతోంది. ముంబైలో పోలీసుల వాహనాన్ని అడ్డుకుని ఆమె నిరసనకారులకు మద్దతు తెలిపారు. వివరాల్లోకెళితే...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పుణె రూరల్ పోలీసులు పలు విషయాలను గుర్తించారు.
ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, పార్టీ ఎంపీ సుప్రియా సూలే బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది.