• Home » Maharashtra

Maharashtra

రెండో పెళ్లి కోసం బిడ్డను చంపిన మహిళ.. భర్త ఎంట్రీతో ఊహించని షాక్..

రెండో పెళ్లి కోసం బిడ్డను చంపిన మహిళ.. భర్త ఎంట్రీతో ఊహించని షాక్..

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రెండో పెళ్లి కోసం దారుణానికి ఒడిగట్టింది. కొత్త జీవితం కోసం 11 నెలల తన చంటిబిడ్డను దారుణంగా చంపేసింది. మొదటి భర్త ఎంట్రీతో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. మర్డర్ విషయం బయటపడి జైలు పాలైంది.

బారామతి ఉపఎన్నికకు అజిత్ పవార్ భార్య నామినేషన్.. ఏకగ్రీవం కోసం కాంగ్రెస్‌కు విజ్ఞప్తి

బారామతి ఉపఎన్నికకు అజిత్ పవార్ భార్య నామినేషన్.. ఏకగ్రీవం కోసం కాంగ్రెస్‌కు విజ్ఞప్తి

బారామతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు దివంగత అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సునేత్ర పవార్ సోమవారంనాడు నామినేషన్ వేశారు.

పెను విషాదం.. బాస్కెట్ బాల్ హూప్ పట్టుకుని పుల్‌అప్స్ చేస్తుండగా..

పెను విషాదం.. బాస్కెట్ బాల్ హూప్ పట్టుకుని పుల్‌అప్స్ చేస్తుండగా..

మహారాష్ట్రలోని పుణేలో పెను విషాదం చోటుచేసుకుంది. బాస్కెట్ బాల్ హూప్ పట్టుకుని పుల్‌అప్స్ చేస్తుండగా.. ఫ్రేమ్ ఊడి మీదపడ్డంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి..

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి..

రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి బావిలో పడ్డ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వీడియో కలకలం రేపుతోంది. ఓ మంత్రి మహిళా ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు ఆడినట్టు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. పూర్తి వివరాల్లోకెళితే...

నల్ల కుక్క ఎంత పని చేసింది.. తమ్ముడితో పాటు వెళుతున్న 11 ఏళ్ల బాలికను..

నల్ల కుక్క ఎంత పని చేసింది.. తమ్ముడితో పాటు వెళుతున్న 11 ఏళ్ల బాలికను..

తమ్ముడితో పాటు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. విచక్షణా రహితంగా ఆమెను గాయపరిచింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జ్యోతిష్యుడి అరాచకాలు.. 58 మంది మహిళలకు మాయమాటలు చెప్పి..

జ్యోతిష్యుడి అరాచకాలు.. 58 మంది మహిళలకు మాయమాటలు చెప్పి..

ఓ జ్యోతిష్యుడు మాయ మాటలు చెప్పి మహిళల్ని దారుణంగా మోసం చేశాడు. కష్టాల నుంచి గట్టెక్కిస్తానని నమ్మించి ఏకంగా 58 మంది మహిళలపై అత్యాచారం చేశాడు.

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు

ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. మెయిల్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు.

హోలీ రోజున దారుణం.. పిల్లాడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ

హోలీ రోజున దారుణం.. పిల్లాడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ

హోలీ రోజున మీద రంగు చల్లాడన్న కోపంతో ఓ వృద్ధురాలు మనవడిపై వేడి వేడి నీళ్లు పోసింది. తీవ్రగాయాలపాలైన పిల్లాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది.

ఎంవీఏ రాజ్యసభ అభ్యర్థిగా శరద్ పవార్

ఎంవీఏ రాజ్యసభ అభ్యర్థిగా శరద్ పవార్

మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్‌ పోటీ చేయనున్నారు. విపక్ష 'మహా వికాస్ కూటమి' అభ్యర్థిగా శరద్ పవార్‌ను ఎంపిక చేసినట్టు ఆయన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సులే తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి