• Home » Maharashtra

Maharashtra

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే గొప్ప మనసు.. పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు..

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే గొప్ప మనసు.. పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌‌నాథ్ షిండే ఫ్లైట్ ఆలస్యం కావడం ఓ మహిళా రోగికి వరంగా మారింది. తన ఫ్లైట్ మిస్సైనా ఆమె చివరకు డిప్యూటీ సీఎం చార్టెడ్ విమానంలో ఆపరేషన్ కోసం సకాలంలో ముంబైకి చేరుకోగలిగింది.

Rahul Gandhi: బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్‌ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్

Rahul Gandhi: బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్‌ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్

త్వరలో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.

Covid-19: 4,302కు చేరిన కొవిడ్ కేసులు.. 24 గంటల్లో ఏడుగురు మృతి

Covid-19: 4,302కు చేరిన కొవిడ్ కేసులు.. 24 గంటల్లో ఏడుగురు మృతి

కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది.

The Spy Next Door: సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారారు

The Spy Next Door: సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారారు

యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్‌ను కలవరపరుస్తోన్న అంశం.

Thane Engineer Espionage: పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

Thane Engineer Espionage: పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

భారత యుద్ధ నౌకల వివరాలను పాక్ ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర యువ ఇంజినీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Women Farmers Empowerment: ఆమె లక్ష్యం... రైతు హితం

Women Farmers Empowerment: ఆమె లక్ష్యం... రైతు హితం

మహారాష్ట్రకు చెందిన శ్వేతా ఠాక్రే, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు "గ్రామ్‌హిత్‌" సేవలను ప్రారంభించి, పంటలకు సరైన ధర కల్పించారు. ఈ సేవ ద్వారా 35 వేల మందికి పైగా రైతులకు 40 శాతం ఆదాయం పెరిగింది.

Amit Shah: సిందూర రేఖ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటాం

Amit Shah: సిందూర రేఖ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటాం

ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, పహల్గాం ఉగ్రదాడి వెనుక ఎవరున్నా వారిని అంతమొందిస్తామని అమిత్‌షా చెప్పారు. ముష్కరులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడాన్ని గుర్తుచేశారు.

Heavy Rains: భారీ వర్షాలతో ఐదుగురు మృతి.. పంట, ఆస్తి నష్టం

Heavy Rains: భారీ వర్షాలతో ఐదుగురు మృతి.. పంట, ఆస్తి నష్టం

మహారాష్ట్రలో సోమవారం భారీ వర్షాల (Heavy Rains) కారణంగా వచ్చిన వరదలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. దీంతో ఇప్పటివరకు ఈ వానల కారణంగా ఐదుగురు మృతి చెందగా, పంట, ఆస్తినష్టం కూడా జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

COVID 19 Cases: మహారాష్ట్రలో కొత్తగా 43 కోవిడ్ కేసులు.. 200 దాటిన యాక్టివ్ కౌంట్

COVID 19 Cases: మహారాష్ట్రలో కొత్తగా 43 కోవిడ్ కేసులు.. 200 దాటిన యాక్టివ్ కౌంట్

గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు ఇండియాలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కొత్తగా 43 కరోనా కేసులు (COVID 19 Cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 200 దాటింది.

Pune Wedding: దటీజ్ ఇండియా.. హిందూ జంట కోసం మండపం షేర్ చేసిన ముస్లిం ఫ్యామిలీ..

Pune Wedding: దటీజ్ ఇండియా.. హిందూ జంట కోసం మండపం షేర్ చేసిన ముస్లిం ఫ్యామిలీ..

Hindu Muslim Wedding In Pune: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం అని పదే పదే చెప్పడం వినే ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. వర్షం కారణంగా ఆగిపోయిన హిందూ జంట వివాహం కోసం పెళ్లి మండపాన్ని పంచుకునేందుకు ముందుకొచ్చింది ఓ ముస్లిం కుటుంబం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి