Home » Madhya Pradesh
వింత వింత నిర్మాణాల గురించి తరచూ వింటుంటాం, చూస్తుంటాం. రోడ్డుకు రెండు వైపులా స్తంభాలు వేసి, దానిపై ఇల్లు కట్టడం, తక్కువ స్థలంలో ఎత్తుగా నిర్మించిన భవనం, త్రికోణం ఆకారంలో అపార్ట్మెంట్ నిర్మించడం చూశాం. ఇలాంటి..
సమాజంలో నేరాలను అరికట్టాల్సిన బాధ్యతను కేవలం పోలీసులపై మాత్రమే పెట్టడం సబబు కాదని మధ్యప్రదేశ్ డీజీపీ అన్నారు. అశ్లీల కంటెంట్ సులువుగా లభిస్తుండటం, నైతిక విలువల పతనం వంటివన్నీ నేరాల పెరుగుదలకు కారణమని అన్నారు.
ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం రత్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి శుక్రవారంనాడు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక 19 ఎస్యూవీలతో కూడిన కాన్వాయ్లో సమస్యలు తలెత్తాయి. వాహనాలు జర్క్లు ఇస్తూ నిలిచిపోయాయి.
Sonam Raghuvanshi: రాజాపై ముగ్గురు నిందితులు కలిసి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనమ్ కళ్లముందే నిందితులు రాజాను హత్య చేశారు. అనంతరం సోనమ్ తన భర్త ఫోన్ను ధ్వంసం చేసింది.
హనీమూన్కు వెళ్లి భార్య కుట్రకు బలయిన రాజాపై అంతకుముందే సోనమ్ తంత్ర ప్రయోగం చేసి ఉంటుందని అతడి తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.
Raja Raghuvanshi Case: నిందితుల్లో ఒకడైన విశాల్ చౌహాన్ మొదటగా ఈ కత్తితో రాజా రఘువంశీపై దాడి చేశాడు. కత్తి దాడి నుంచి రాజా తనను తాను రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.
ఆ వ్యక్తి పేరు కృష్ణ కుమార్ ధకాడ్.. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలోని అథానా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ గతంలో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు.. 2018లో అతడు వివాహం చేసుకున్నాడు.. తర్వాతి ఏడాది భార్యతో కలిసి తేనె టీగల పెంపకం ప్రారంభించాడు.. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు..
Raja Raghuvanshi Case: సోనమ్, రాజ్ కుశ్వాహ ప్రేమించుకుంటున్న సంగతి సోనమ్ తల్లికి తెలుసట. రాజాతో పెళ్లికి ముందే సోనమ్ తన తల్లికి రాజ్ను ప్రేమిస్తున్న విషయం చెప్పిందట.
Raja Raghuvanshi case: ఓ వ్యక్తి రాజ్ చంప పగులగొట్టాడు. పోలీసులు, మీడియా ముందు ఏ మాత్రం భయపడకుండా ఆ పని చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని ఏమీ అనలేదు. రాజ్ను మరింత భద్రంగా అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.
Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్లకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.