Home » Madhya Pradesh
మాడిపోయిన చపాతీలు ఓ కుటుంబంలో చిచ్చుపెట్టాయి. కోడలు ప్రతీ రోజూ మాడిపోయిన చపాతీలు పెడుతోందని ఓ మామ ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లికి ముందు పెట్టుకున్న ఎఫైర్ ఓ యువతిని హంతకురాలిని చేసింది. తనను బెదిరిస్తున్నాడన్న కోపంతో సదరు యువతి తన బావను హత్య చేసింది. సోషల్ మీడియాలో వీడియోలు చూసి మరీ మర్డర్ చేసింది.
గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ చేతి పంపునకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియో చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు.
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాము కాటేయడంతో 18 ఏళ్ల బాలిక దుర్మరణం చెందింది. పాముల బైట్ రిఫ్లెక్స్ కారణంగా ఇలాంటి ప్రమాదం ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
షాపులో కూర్చుని ఉన్న ఇద్దరు అన్నదమ్ముల్ని బయటకు లాగి పది మంది దుండగులు తీవ్రంగా దాడి చేశారు. వీరిలో కొందరు వారిపై దాడి చేస్తుండగా, మరికొందరు ఈ దాడిని వీడియో తీస్తూ గంతులు వేశారు. దాడితో గ్రామమంతా అట్టుడికిపోయింది.
ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా రైల్వే ప్రయాణికుడిపై సమోసాలను విక్రయించే వ్యక్తి దాడి చేశాడు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు సమోసా వ్యాపారిపై కేసు నమోదు చేశారు.
యువకుడు సమోసాలు కొనకుండానే అక్కడినుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమోసాల వ్యాపారి యువకుడ్ని అడ్డగించాడు. టీషర్ట్ పట్టుకుని సమోసాల బుట్ట దగ్గరకు లాక్కు వచ్చాడు.
గత సోమవారం రోజూలాగే రిఫిక్ ఖాన్ పనికి వెళ్లాడు. చకచకా పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో అతడి ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది. నిలబడడానికి కూడా శక్తి లేకుండా ఇబ్బంది పడసాగాడు.
తీగ లాగితే డొంక కదిలినట్లు.. అధికారులు చేస్తున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఇంజనీర్ ఇళ్లల్లో సంపద చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
అదృష్ఠం అనేది ఏ రూపంలో ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేము. అయితే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ నాలుగేళ్ల బాలుడు జాక్ పాట్ కొట్టాడు. కేవలం రూ.201 తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేస్తే..