• Home » Madakasira

Madakasira

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.

Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..

Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..

చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

MLA RAJU: అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలి

MLA RAJU: అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలి

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అమరాపురం మండలం ఆలదపల్లి పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు.

ROLLA : రొళ్ల.. ప్రత్యేకాధికారి చేతిలోకేనా..?

ROLLA : రొళ్ల.. ప్రత్యేకాధికారి చేతిలోకేనా..?

రొళ్ల మండలం ప్రత్యేక అధికారి చేతులోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీలో నెలకొన్న వర్గపోరుతో ఈ పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టకపోవడంతో నియోజకవర్గంలో అన్ని ఎంపీపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించారు.

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్‌ రఫిక్‌, రఘురామ్‌ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

Ananthapuram News: ‘పట్టు’ను వణికిస్తున్న చలి..!

Ananthapuram News: ‘పట్టు’ను వణికిస్తున్న చలి..!

చలిపులి పట్టు రైతులను వణికిస్తోంది. చలి వల్ల పట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.

MLA RAJU : మడకశిర సమగ్ర అభివృద్ధే లక్ష్యం

MLA RAJU : మడకశిర సమగ్ర అభివృద్ధే లక్ష్యం

మడకశిర నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

EX MLC: కోటి సంతకాల సేకరణ.. ఒక నాటకం

EX MLC: కోటి సంతకాల సేకరణ.. ఒక నాటకం

వైసీపీ నేత జగన, ఆపార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ పేరిట చేస్తున్నది ఒక నాటకం అని, ప్రజల్లో విద్యార్థుల్లో స్పందన కరవయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి