Home » Lionel Messi
మెస్సి కోల్కతా పర్యటనలో విధ్వంసం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ సాహా.. టీమిండియా క్రికెట్ దిగ్గజం గంగూలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వాటిని ఖండించి దాదా.. కోర్టును ఆశ్రయించి సాహాపై పరువు నష్టం దావా వేశాడు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సి భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. కోల్కతాలోని ఈవెంట్లో మెస్సి ఎక్కువ సేపు ఉండలేదని అభిమానులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
మెస్సి మూడు రోజుల పర్యటనలో భాగంగా నాలుగు నగరాల్లో పర్యటించారు. కోల్కతా పర్యటన సందర్భంగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. మెస్సి ఫ్యాన్స్ సాల్ట్ లేక్ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.
నిర్వహణలోపం కారణంగా గందరగోళానికి కారణమయ్యాడనే ఆరోపణపై శతద్రును హైదరాబాద్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బిధాన్నగర్ కోర్టులో హాజరు పరిచారు.
మెస్సి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడారు. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయిర్ మెస్సితో ఫుట్బాల్ ఆడిన మొదటి భారతీయ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు.
కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సి పర్యటన పీడకలగా మారిన విషయం తెలిసిందే. స్టేడియంలో మెస్సి ఎక్కువ సేపు లేడని అభిమానులు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో శతుద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతక ఆయన ఎవరంటే?
అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లి మ్యాచ్ను మెస్సీ ఆడనున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం
స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెస్సీ జీవితం గురించి చాలా మంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి.. నేడు కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయనపై ప్రత్యేక కథనం మీకోసం...
హైదరాబాద్లో దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీతో జరగబోయే మ్యాచ్.. ఫ్రెండ్లీగా మాత్రమే జరగనుందని శాట్స్ ఛైర్మన్ తెలిపారు. కోల్కతా లాంటి సంఘటనలు భాగ్యనగరంలో జరిగేందుకు అవకాశం లేదని ఆయన అన్నారు.
శనివారం ఉదయం మెస్సి సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.