• Home » Latest News

Latest News

Brushing Teeth: ఒక్క రోజు పళ్లు తోముకోకపోతే ఇంత డేంజరా..?

Brushing Teeth: ఒక్క రోజు పళ్లు తోముకోకపోతే ఇంత డేంజరా..?

ఒక్క రోజు పళ్లు తోముకోకుంటే ఏముందిలే అని వదిలేస్తాం. కానీ అదే మన ప్రాణాలకు ముప్పు తీసుకు వస్తుందని ఏ మాత్రం గమనించం. ఒక్క రోజు కూడా పళ్లు తోముకోకపోవడం వల్ల మరణానికి చేరువ అవుతున్నామనే విషయాన్ని గుర్తించం.

CM Reventh reddy: వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం

CM Reventh reddy: వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం

హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు.

Baba Vanga predictions: బంగారంపై బాబా వంగా జోస్యం.. నిజమేనా?

Baba Vanga predictions: బంగారంపై బాబా వంగా జోస్యం.. నిజమేనా?

కొత్త ఏడాది 2026లో ఇలా జరగనుందని బాబా వంగా జోస్యం చెప్పారంటూ ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో పలు వార్త కథనాలు వైరల్‌ అవుతున్నాయి.

పెళ్లైన 20 నిమిషాలకే పెటాకులు

పెళ్లైన 20 నిమిషాలకే పెటాకులు

పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేది పాత నానుడి. కానీ నేడు పెళ్లి చేసుకుని కాపురం నిలబెట్టుకో అనేది కొత్త నానుడి. ఈ కాలం పెళ్లిలలో పెటాకులు అవుతున్నవే అధికంగా ఉంటున్నాయి.

CM Reventh reddy: బీజేపీకి తెలంగాణ రుచి చూపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Reventh reddy: బీజేపీకి తెలంగాణ రుచి చూపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11. 00 గంటలకు పార్లమెంట్‌లో ప్రధానితో ఆయన భేటీ అవనున్నారు.

India vs South Africa: జోష్‌లో టీమిండియా.. సిరీస్ పట్టేస్తారా ..!?

India vs South Africa: జోష్‌లో టీమిండియా.. సిరీస్ పట్టేస్తారా ..!?

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది.

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Bus set on fire: డ్రైవర్‌తో గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పంటించిన క్లీనర్..

Bus set on fire: డ్రైవర్‌తో గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పంటించిన క్లీనర్..

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సుపై క్లీనర్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అర్ధవీడు మండలం పాపినేని పల్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది

Capital Amaravati: రాజధానిలో రెండో విడత భూ సమీకరణకు ఆదేశాలు జారీ

Capital Amaravati: రాజధానిలో రెండో విడత భూ సమీకరణకు ఆదేశాలు జారీ

రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు.

CM Revanth Reddy: కేసులు పెడితే భయపడేది లేదు

CM Revanth Reddy: కేసులు పెడితే భయపడేది లేదు

ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్ 7వ తేదీన వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామన్నారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని ఆయన ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి