• Home » Latest News

Latest News

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: జ్యూరీ కమిటీలో కీలక మార్పు..

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: జ్యూరీ కమిటీలో కీలక మార్పు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో మార్పులు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి..

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..

విశాఖపట్నంలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.

హెరిటేజ్‌‌పై వ్యతిరేక కథనాలను తొలగించాలి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..

హెరిటేజ్‌‌పై వ్యతిరేక కథనాలను తొలగించాలి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..

సాక్షి మీడియాపై హెరిటేజ్‌ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వైసింది. సాక్షి మీడియాపై రూ.వంద కోట్లకు హెరిటేజ్‌ సంస్థ దావా వేసింది..

అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. కొత్త సంస్థలకు భూములు కేటాయించిన ప్రభుత్వం

అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. కొత్త సంస్థలకు భూములు కేటాయించిన ప్రభుత్వం

మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఇవాళ (గురువారం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితులుగా అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ఇతరులు ఉన్న విషయం తెలిసిందే..

రోజూ బ్లాక్‌బెర్రీస్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

రోజూ బ్లాక్‌బెర్రీస్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

రోజూ బ్లాక్‌బెర్రీస్‌ను తినడం మంచిదేనా? తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో బ్లాక్‌బెర్రీస్‌ సహాయపడతాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో రిట్ పిటిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు..

జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో రిట్ పిటిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు..

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు..

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

మాజీ సీఎం కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోల్పోవడంతో సహనం కోల్పోయి అధికారమే తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

రైల్లో వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి..

రైల్లో వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి..

రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే, ఇలాంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు రైల్వే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని మీకు తెలుసా?

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల రిమాండ్‌ గడువుని విజయవాడ ఎక్సైజ్ కోర్టు పొడిగించింది. నిందితుల రిమాండ్ గడువుని మార్చి 5వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి