• Home » Latest News

Latest News

9 ఏళ్ల బాలికపై దుశ్చర్య

9 ఏళ్ల బాలికపై దుశ్చర్య

దొంగతనం నెపంతో తొమ్మిదేళ్ల బాలికను స్తంభానికి కట్టేసి హింసించిన అమానుష ఘటన నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గూడెంలో చోటు చేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

శాడిస్టు సాదిక్‌

శాడిస్టు సాదిక్‌

పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్‌ షూటర్‌ సాదిక్‌ ఖాన్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

జయహో బీసీ!

జయహో బీసీ!

బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. వారి సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

సీబీఐ వలలో మైనింగ్‌ డీడీ

సీబీఐ వలలో మైనింగ్‌ డీడీ

గనుల శాఖలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి.. ఒక క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో యజమానులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వాసవి గ్రానైట్‌ క్వారీలో ఈ ఏడాది జూన్‌ 25న ప్రమాదం జరిగింది.

తగ్గుతున్న బడి పిల్లలు

తగ్గుతున్న బడి పిల్లలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది.

కాన్పుకెళితే కడుపు కోతలే..

కాన్పుకెళితే కడుపు కోతలే..

గర్భిణులకు సాధారణ కాన్పు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.కొందరు ప్రైవేటు వైద్యులు కాసులకు కక్కుర్తి పడి ఎక్కువ శాతం ఆపరేషన్ల ద్వారానే డెలివరీలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఫతే దర్వాజా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. హుస్సేనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మూడు అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో 22- ఏ నిషేధిత భూములపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

జయహో బీసీ.. స్థానిక సంస్థల బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేశ్

జయహో బీసీ.. స్థానిక సంస్థల బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేశ్

గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి