• Home » Latest News

Latest News

డీజిల్‌లో ఇథనాల్.. కేంద్రం మరో సంచలన నిర్ణయం

డీజిల్‌లో ఇథనాల్.. కేంద్రం మరో సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌‌‌‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా డీజిల్‌‌‌‌లో 15 శాతం వరకు ఐసోబ్యూటనాల్ కలపాలని నిర్ణయించింది.

నల్లగొండలో విషాదం.. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరి మృతి

నల్లగొండలో విషాదం.. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరి మృతి

నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు.

ఏలూరు జిల్లాలో ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురి మృతి

ఏలూరు జిల్లాలో ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురి మృతి

ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

ప్రశ్నించడమంటే బూతులు తిట్టడమా..?

ప్రశ్నించడమంటే బూతులు తిట్టడమా..?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్‌లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు

'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుల మధ్య అభిప్రాయభేదాలున్నట్టు పలు అంతర్జాతీయ మీడియాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు త్వరలోనే ప్రత్యక్షంగా సమావేశమయ్యే అవకాశముంది.

కేసీఆర్‌కు అధికారం గతమే

కేసీఆర్‌కు అధికారం గతమే

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడమన్నది కలేనని, ఆయనకు గతమే తప్ప..

ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం..

ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం..

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి.

కవితకు ఈసీ బిగ్ షాక్.. పార్టీ పేరు మార్చుకోవాల్సిందే..!?

కవితకు ఈసీ బిగ్ షాక్.. పార్టీ పేరు మార్చుకోవాల్సిందే..!?

తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. దారిన వెళ్లిన వారిపై దాడి చేయడంతో సుమారు 40 మంది గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి