• Home » Latest News

Latest News

ఏపీ తీర ప్రాంతంలో చేపల అక్రమ వేట.. తమిళనాడు బోట్లపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..

ఏపీ తీర ప్రాంతంలో చేపల అక్రమ వేట.. తమిళనాడు బోట్లపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న

మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న

మావిగన్ పేరు ప్రతిపాదనతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కామెడీ పీస్‌గా మారిపోయారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యంగంగా అన్నారు.

మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారుగా..

మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారుగా..

హైదరాబాద్ మహానగరంలో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పార్టీపై రైడ్ చేసి మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుల్లో డీజే ప్లేయర్, వ్యాపారులతోపాటు ఓ మోడల్ కూడా ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఈగట్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఉమ్మడి ఏపీకి తిండిలేని సమయంలో సింగరేణి అన్నం పెట్టింది: కవిత

ఉమ్మడి ఏపీకి తిండిలేని సమయంలో సింగరేణి అన్నం పెట్టింది: కవిత

హైదరాబాద్‌లో సేవ్ సింగరేణి పేరిట రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు కల్వకుంట్ల కవిత. ఉమ్మడి ఏపీలో తినడానికి తిండిలేని సమయంలో సింగరేణి అన్నం పెట్టిందన్నారు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో మందుబాబుల ఘర్షణ.. బస్సు అద్దాలు ధ్వంసం చేయడంతో..

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో మందుబాబుల ఘర్షణ.. బస్సు అద్దాలు ధ్వంసం చేయడంతో..

మద్యం మత్తులో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్‌తో యువకులు ఘర్షణకు దిగారు. రాళ్లతో బస్సు అద్దాలను పగలకొట్టారు. దీంతో బస్సు డ్రైవర్‌ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు.

ఖానాపూర్‌ పీఠం.. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి కైవసం

ఖానాపూర్‌ పీఠం.. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి కైవసం

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎవరో తేలిపోయింది. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి తరఫున మౌనిక ఆ పీఠాన్ని అధిష్ఠించనున్నారు. వివరాల్లోకెళితే...

ఏ ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీ బీజేపీ చీఫ్

ఏ ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీ బీజేపీ చీఫ్

రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో జరిగిన బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని ఆయన కుండబద్దలు కొట్టారు.

వేసవికాలం.. తాపాన్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..

వేసవికాలం.. తాపాన్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు వేసవిలో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల చెమట పడుతుంది.

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

బట్టలు మార్చినంత ఈజీగా తాను పార్టీలు మారను అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. నేటీకి బీఆర్ఎస్ నుంచి తనను కేసీఆర్ మెడ పట్టి బయటకు గెంటేసి ఐదేళ్లు అవుతోందన్నారు.

వాషింగ్టన్ మేయర్ ఎన్నికల బరిలో తమిళ మహిళ

వాషింగ్టన్ మేయర్ ఎన్నికల బరిలో తమిళ మహిళ

అమెరికాలోని వాషింగ్టన్‌లో జరగబోయే మేయర్ ఎన్నికల్లో భారత సంతతి మహిళ పోటీ చేయనున్నారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి డెమోక్రటిక్ ఆధిపత్యం కొనసాగుతున్న ఆ ప్రాంతంలో ఆమె విజయం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. వివరాల్లోకెళితే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి