Home » Latest News
టీడీపీ నేత బండారు వంశీ.. జోసెఫ్ అలియాస్ రావణ్ వీడియోను బయటపెట్టారు. అందులో రావణ్.. తనకు దేశభక్తి లేదని చెప్పినట్లు ఉండటం సంచలనంగా మారింది.
వివాహం.. జీవితంలో అత్యంత కీలక ఘట్టం. మరి చాణక్యుని అభిప్రాయం ప్రకారం.. ఏ లక్షణాలు ఉన్న వారిని పెళ్లి చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
బోటు ఇంజిన్ లోపంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా తీరానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నారని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు కొత్తగా సర్వీసు ఫీజు విధించనున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే, కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాలకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుందని తెలిపింది.
ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగడం కంటే ముందుగా ఒక గ్లాసు నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏరువాక పౌర్ణమితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొలం పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి కూడా పలకరించడంతో.. వరి నాట్లు ఊపందుకున్నాయి.
నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై రచించిన వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
గల్లంతైన మత్స్యకారులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల గురించి విశాఖ జిల్లా కలెక్టర్కు ఆయన ఫోన్ చేసి ఆరా తీశారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అన్ని స్థానాల్లోనూ గెలవాల్సిందే అని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూటమే గెలువబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దివ్యాంగుల కోసం పింఛన్కు సంబంధించిన వైకల్య ధ్రువపత్రాల (సదరం) జారీ సేవల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. జులై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ పునః ప్రారంభం అవుతుందని తెలిపారు.