• Home » Latest news

Latest news

కల్వకుంట్ల కిషన్‌రావు!

కల్వకుంట్ల కిషన్‌రావు!

మాజీ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్‌ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు..

హిందూ మతంపై పకడ్బందీ కుట్ర!

హిందూ మతంపై పకడ్బందీ కుట్ర!

తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది చాలక.. ఈ విషయంలో సీబీఐ సిట్‌ తమకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందంటూ మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమిభాగస్వాములైన టీడీపీ, జనసేన....

మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?

మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?

మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా మునగాకు సూప్ ట్రై చేశారా? ఎలా చేయాలంటే...

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేవంత్‌, రాహుల్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ వసూలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆరోపించారు.

అడుగు దూరంలో చైనాతో యుద్ధం!

అడుగు దూరంలో చైనాతో యుద్ధం!

చైనాతో సరిహద్దు సమస్య విషయంలో మోదీ సర్కారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని భారత మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణెతెలిపారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా ఉండేవని చెప్పారు.

అందరూ క్షేత్రస్థాయిలో..

అందరూ క్షేత్రస్థాయిలో..

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

మీరెలా జాతిపిత?

మీరెలా జాతిపిత?

ఈ మధ్య కొంతమంది వారికి వారే ‘తెలంగాణ జాతిపిత’ అని ప్రకటించుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

ఆదేశాలిచ్చింది మీరేనా?

ఆదేశాలిచ్చింది మీరేనా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార, అక్రమ టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్‌ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలకుపైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా..

సుంకాలకు జంకం..ఆత్మనిర్భర శంఖం

సుంకాలకు జంకం..ఆత్మనిర్భర శంఖం

జాతీయ, అంతర్జాతీయ సవాళ్లకు దీటుగా బడ్జెట్‌లో ‘స్వదేశీ మంత్రం’ పఠించారు! సుంకాలకు జంకేది లేదంటూ ఆత్మ నిర్భర అస్త్రానికి పదును పెట్టారు! ట్రంప్‌ సుంకాలతో దెబ్బతిన్న రంగాలకు ‘కస్టమ్స్‌’ తగ్గించారు! నిర్మాణ, తయారీ రంగాలకు మరింత ‘బూస్ట్‌’ ఇచ్చారు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి