• Home » Latest News

Latest News

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ మార్పులు.. 513 మంది సిబ్బంది బదిలీ

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ మార్పులు.. 513 మంది సిబ్బంది బదిలీ

తెలంగాణ పోలీస్‌ శాఖలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అగ్రహం వ్యక్తం చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయించింది.

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలో నైట్రాజెపామ్-10 ఎంజీ టాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సముద్రంలో గల్లంతైన 7 మంది మత్స్యకారులు.. ముమ్మరంగా గాలింపు

సముద్రంలో గల్లంతైన 7 మంది మత్స్యకారులు.. ముమ్మరంగా గాలింపు

సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పారాదీప్‌కు 15 నాటికల్ మైళ్ల దూరంలో ‘ముత్యాలమ్మ’ పేరుతో ఉన్న పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు.

తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు..

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో.. విద్యార్థులే నిందితులు: జిల్లా ఎస్పీ పవార్

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో.. విద్యార్థులే నిందితులు: జిల్లా ఎస్పీ పవార్

జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు.

విడిపోయిన తర్వాత కూడా ఎక్స్ లవర్ మీ కలలోకి వస్తున్నారా? అసలు కారణం ఇదే!

విడిపోయిన తర్వాత కూడా ఎక్స్ లవర్ మీ కలలోకి వస్తున్నారా? అసలు కారణం ఇదే!

విడిపోయిన తర్వాత కూడా మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు కలలో కనిపిస్తున్నారా? అయితే దీని వెనుక కొన్ని మానసిక కారణాలు ఉంటాయని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

అసెంబ్లీకి రాకుండా డీఎస్సీపై విమర్శలా.. వైసీపీపై సీఎం చంద్రబాబు ధ్వజం

అసెంబ్లీకి రాకుండా డీఎస్సీపై విమర్శలా.. వైసీపీపై సీఎం చంద్రబాబు ధ్వజం

అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో.. గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అక్రమాలు: సీఎం చంద్రబాబు

వైసీపీ హయాంలో.. గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అక్రమాలు: సీఎం చంద్రబాబు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు అన్ని సౌకర్యాలు కల్పించారు: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు

సీఎం చంద్రబాబు అన్ని సౌకర్యాలు కల్పించారు: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్కులు అందజేశారు. బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో సీఎం చంద్రబాబును ప్రాజెక్టు నిర్వాసితులు కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి