Home » Latest news
పురపోరు కోసం ఓటర్లు పోటెత్తారు. పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు.. గొడవలు, వాగ్వాదాలతో అక్కడక్కడా కాస్త ఉద్రిక్తతలు నెలకొన్నా ఓటర్లు పెద్ద ఎత్తున బూత్లకు తరలివచ్చి ఓటు వేశారు.
ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ సంకల్పంతో ముందుకు సాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు...
ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు.
మున్సిపల్ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటరన్న ఎవరిని కరుణిస్తాడోనని ఆయా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
ఓటర్లను సంతృప్తిపరచాలి.. ఎంత ఖర్చయినా పెట్టాలి.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి.. ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేదిదే..!! రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు.
వ్యాంధ్ర రాజధానిగా అమరావతికి సాధ్యమైనంత త్వరలో చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
నిఖార్సయిన నిజాన్ని దాచిపెట్టి, ఒక పచ్చి అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయడం జగన్ రోత పత్రిక యాక్..ఛీకి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత అని మరోసారి నిరూపించుకుంది. ‘
మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారని, అవి నమ్మదగ్గవేనా అన్నది ఓటర్లు ఆలోచించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు...
రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతిపై ఏపీ ప్రభుత్వం సోమవారం అమరావతిలో నివేదిక విడుదల చేసింది. మొదటి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నిలిచింది.
బీఆర్ఎస్ చేసేవన్నీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆ పార్టీని ఇక నుంచి బ్లాక్మెయిలింగ్ రాజకీయ సమితి అని పిలుస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు...