• Home » Latest News

Latest News

హైదరాబాద్‌లో తిరుమల తరహా కల్తీ నెయ్యి..

హైదరాబాద్‌లో తిరుమల తరహా కల్తీ నెయ్యి..

హైదరాబాద్‌లో తిరుమల తరహాలో జరుగుతున్న భారీ కల్తీ నెయ్యి దందాను ఏబీఎన్ ఫోకస్ బట్టబయలు చేసింది.

పాకిస్థాన్‌ హైకమిషన్‌ బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌ తొలగించిన అధికారులు..

పాకిస్థాన్‌ హైకమిషన్‌ బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌ తొలగించిన అధికారులు..

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్‌కు భారత అధికారులు షాక్ ఇచ్చారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌, ఇతర భద్రతా ఏర్పాట్లను తొలగించారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఏపీకి మరో రైల్వే ప్రాజెక్టు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఏపీకి మరో రైల్వే ప్రాజెక్టు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

టీచర్లు లేక ఆదిలాబాద్‌ జిల్లా కోసాయి ప్రభుత్వ పాఠశాలకు తాళాలు

టీచర్లు లేక ఆదిలాబాద్‌ జిల్లా కోసాయి ప్రభుత్వ పాఠశాలకు తాళాలు

మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక కొద్ది రోజులుగా తరగతి గదుల తాళాలు కూడా తీయడం లేదు.

హార్ముజ్‌పై పట్టు కోల్పోతున్న ఇరాన్..ట్రంప్ ప్లాన్ సక్సెస్..?

హార్ముజ్‌పై పట్టు కోల్పోతున్న ఇరాన్..ట్రంప్ ప్లాన్ సక్సెస్..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త పంచాయతీ పెట్టారు. హార్మోజ్‌ను కలిపేసుకొంటూ కొత్త అమెరికా మ్యాప్‌ను విడుదల చేశారు. అటు ఇరాన్ మాత్రం హార్మోజ్‌ను తెరిచేదేలేదంటుంది.

ఏపీ ప్రయోజనాలపై కేంద్రంతో కీలక చర్చలు.. మహాబలిపురానికి సీఎం చంద్రబాబు

ఏపీ ప్రయోజనాలపై కేంద్రంతో కీలక చర్చలు.. మహాబలిపురానికి సీఎం చంద్రబాబు

తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది.

అరుదైన వ్యాధితో బాలిక.. అభిమాని కోరిక నెరవేర్చిన హీరో రామ్..

అరుదైన వ్యాధితో బాలిక.. అభిమాని కోరిక నెరవేర్చిన హీరో రామ్..

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల వీరాభిమాని శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితం కాగా.. హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడారు.

జూడాలకు ఉపకార వేతనం పెంపు..

జూడాలకు ఉపకార వేతనం పెంపు..

తమ స్టైఫండ్ పెంచాలంటూ ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది.

గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి: సీఎం చంద్రబాబు

గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి: సీఎం చంద్రబాబు

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి