Home » Kurnool
టీడీపీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉండి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షురాలు అధికాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ నియజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
ఆదోని జిల్లాతోనే పశ్చిమ ప్రాంత పల్లెలు సమగ్ర అభివృద్ది చెందుతాయని ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేష్ అన్నారు.
రైతులు ప్రకృతి వ్యవ సాయంపై దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ మాధురి సూచించారు.
ఇటీవల క్యాబినేట్లో ఆమోదం పొందిన ప్రకారం గ్రీనకో ఏపీ01 ఐఆర్ఈపీ ప్రైవేట్ లిమిటెడ్కు(500ఎండబ్ల్యూ ఇంటి గ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు) జిల్లాలోని మిడ్తూరు మండలంలో 290.023 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగిస్తూ ప్రభుత్వ స్పెషల్ ఛీప్ సెక్రటరీ సాయి ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గడిచిన రెండు నెలల(డిసెంబరు, జనవరి ఇప్పటి వరకు) వ్యవధిలో పలు శాఖలకు సంబందించిన సేవలపై ప్రజా అభిప్రాయ సేకరణ పరంగా.. సమగ్ర నివేదికను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
తుంగభద్ర డ్యాం 33 క్రస్ట్గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటుకు టీబీపీ బోర్డు ఇంజనీర్లు శ్రీకారం చుట్టారు.
ఎమ్మిగనూరు మండలంలోని బోడబండలో సోమవారం పెద్ద నర్సిరెడ్డి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది.
రాయలసీమ జిల్లాల పాలిట ఆరోగ్య సంజీవినిగా పేరొందిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అనారోగ్య జబ్బు పట్టింది.
ఆదోనిలో ఇసుక అక్రమ నిల్వలపై సీఎంఓ(ముఖ్యమంత్రి కార్యాలయం) సీరియ్సగా స్పందించింది. ఇంత జరగుతున్నా ఏం చేస్తున్నారంటూ మైనింగ్, రెవన్యూ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం.
సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు ట్రావెల్స్ చార్జీల మోత మోగిస్తున్నాయి.