Home » Kurnool
కర్నూలుకు చెందిన కథా రచయిత ఎస్ఎండీ ఇనాయతుల్లా రాసిన ‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకాన్ని ఆదివారం సాయత్రం నగరంలోని ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్కు తరలించారు.
నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో 15ఏళ్ల బాలుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.
మద్యం తాగి బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన నెల్లూరు జిల్లాకు చెందిన మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్ గొట్టిపాటి గోపికి నంద్యాల కోర్టు ఏడు రోజులు జైలు శిక్ష విధించింది.
మైనర్ బాలికపై అత్యాచా రయత్నం ఘటన బనగానపల్లెలోని సీఎంఆర్ ఫంక్షన హాల్ సమీ పంలో చోటుచేసుకున్నట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు.
కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు కడుపు ఉబ్బి మూర్ఛపోయింది.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.
పీలేరు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్ చేశారు.
రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా నిమ్మరైతు లాభాలను చవి చూస్తున్నాడు. ఎండల తీవ్రత, నిమ్మ సాగు తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమ్మకాయల అ‘ధర’హో అనిపిస్తున్నాయి.