• Home » Kurnool

Kurnool

‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకావిష్కరణ

‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకావిష్కరణ

కర్నూలుకు చెందిన కథా రచయిత ఎస్‌ఎండీ ఇనాయతుల్లా రాసిన ‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకాన్ని ఆదివారం సాయత్రం నగరంలోని ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు.

రెచ్చిపోతున్న దొంగలు.. అందినకాడికి దోచేస్తున్నారు.. జాగ్రత్త..!

రెచ్చిపోతున్న దొంగలు.. అందినకాడికి దోచేస్తున్నారు.. జాగ్రత్త..!

కర్నూలు జిల్లా కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు.

ఈతకు వెళ్లి బాలుడి మృతి

ఈతకు వెళ్లి బాలుడి మృతి

నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో 15ఏళ్ల బాలుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.

బస్సు డ్రైవర్‌కు ఏడు రోజులు జైలు శిక్ష

బస్సు డ్రైవర్‌కు ఏడు రోజులు జైలు శిక్ష

మద్యం తాగి బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన నెల్లూరు జిల్లాకు చెందిన మార్నింగ్‌ స్టార్‌ బస్సు డ్రైవర్‌ గొట్టిపాటి గోపికి నంద్యాల కోర్టు ఏడు రోజులు జైలు శిక్ష విధించింది.

మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం

మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం

మైనర్‌ బాలికపై అత్యాచా రయత్నం ఘటన బనగానపల్లెలోని సీఎంఆర్‌ ఫంక్షన హాల్‌ సమీ పంలో చోటుచేసుకున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

   ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్‌

ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్‌

కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు కడుపు ఉబ్బి మూర్ఛపోయింది.

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.

కఠినంగా శిక్షించాలి

కఠినంగా శిక్షించాలి

పీలేరు బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్‌ చేశారు.

ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

   నాడు బస్తా రూ.300..   నేడు రూ.4,000

నాడు బస్తా రూ.300.. నేడు రూ.4,000

గతంలో ఎన్నడూ లేనివిధంగా నిమ్మరైతు లాభాలను చవి చూస్తున్నాడు. ఎండల తీవ్రత, నిమ్మ సాగు తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమ్మకాయల అ‘ధర’హో అనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి