Home » Kurnool
ఆదోని లక్ష్మమ్మవ్వ జన్మస్థలమైన ఆలూరు మండలం మూసనహళ్లి గ్రామంలో లక్ష్మమ్మవ్వ రథోత్సవాన్ని గురువారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు.
దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సూచించారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శక్తి టీమ్లను నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
పశ్చిమ పల్లె సీమల్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న క‘న్నీటి’ కష్టాలు తీరనున్నాయి.
నిరంతరాయంగా విద్యుత సరఫరా చేయాని కర్నూలు ఆపరేషన సర్కిల్ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటిబొట్టూ ఒడిసి పడుదామని, భూగర్భ జలాల పెంపే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.
మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు విశేష సాంస్కృతిక కార్యక్రమాలు అశేష భక్తజన సందోహం మధ్య లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది.
ఏపీ పాలిసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
పొదుపు సంఘాలలో లెక్కలు ఇక పక్కాగా ఉం డనున్నాయి. ఎన్ని సంస్కరణలు చేపట్టిన సంఘాలలో అక్రమాలు, నిధులు పక్కదారి పట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.