• Home » Kurnool

Kurnool

   కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు

కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు

మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఓ యువకుడు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఉమ్మడి జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు.

   భక్తజన మఠం

భక్తజన మఠం

ధ్మాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీమఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

 నేటి నుంచి ‘ఓపన ఇంటర్‌’ పరీక్షలు

నేటి నుంచి ‘ఓపన ఇంటర్‌’ పరీక్షలు

జిల్లాలో సోమవారం నుంచి 13వ తేదీ వరకు ఓపన స్కూల్స్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

   జామ.. అధరహో

జామ.. అధరహో

జామ ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం 25 కిలోల బాక్సు రూ.250 ఉండగా ప్రస్తుతం రూ.700కు పెరిగింది. దీంతో రైతులు ఆనందంలో ఉన్నారు.

బంగారం వ్యాపారి కుచ్చుటోపీ?

బంగారం వ్యాపారి కుచ్చుటోపీ?

ఎమ్మిగనూరు పట్టణంలో ఓ బంగారం వ్యాపారి కోటి రూపాయలకు పైగానే కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం.

 దైవ దర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి

దైవ దర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి

నంద్యాల జిల్లా డోన మండలంలోని జగదుర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా..

కర్నూలు, నరసరావుపేట నేతలకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు

కర్నూలు, నరసరావుపేట నేతలకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు

కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టు గెదర్‌ని తలపించింది. ఈ విందులో నేతల కుటుంబ సభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు.

   మోడల్‌ సోలార్‌ విలేజ్‌లుగా మారుస్తాం

మోడల్‌ సోలార్‌ విలేజ్‌లుగా మారుస్తాం

జిల్లాలోని గ్రామాలను, ఎస్సీ, ఎస్టీ కాలనీలను మోడల్‌ సోలార్‌ విలేజ్‌లుగా మారుస్తామని ఏపీఎస్పీడీసీఎల్‌ క్వాలిటీ కంట్రోల్‌ సీజీఎం ఆదిశేషయ్య అన్నారు.

   డీపీఆర్‌ తయారీకి టెండర్లు

డీపీఆర్‌ తయారీకి టెండర్లు

పశ్చిమ పల్లెసీమల్లో కరువు, వలసల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణంలో మరో ముందడుగు పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి