• Home » Kurnool

Kurnool

   డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లు

డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లు

పార్లమెంటులో 2023 సంవత్సరంలో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లును దొడ్డిదారిన తీసుకొచ్చేందుకు యత్నిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి అనీరాజా అన్నారు.

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎల్‌పీవో లక్ష్మి హెచ్చరించారు.

ఫ్లోరోసిస్‌ నివారణపై అవగాహన పెంచుకోవాలి

ఫ్లోరోసిస్‌ నివారణపై అవగాహన పెంచుకోవాలి

ఫ్లోరోసిస్‌ నివారణపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌ సూచించారు.

కర్నూలులోనే స్పోర్ట్స్ హాస్టల్: మంత్రి టీజీ భరత్

కర్నూలులోనే స్పోర్ట్స్ హాస్టల్: మంత్రి టీజీ భరత్

ఏపీలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలన్నారు.

   వేదవతికి మోక్షం

వేదవతికి మోక్షం

రెండేళ్లలో శంకుస్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసే 25 ప్రాజెక్టులతో సీఎం చంద్రబాబు ఇరిగేషన క్యాలెండర్‌ ప్రకటించారు.

 శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ సైబర్ నేరగాళ్ల దందా..

శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ సైబర్ నేరగాళ్ల దందా..

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ ద్వారా భక్తులను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన 27 మంది భక్తులను సైబర్ నేరగాళ్లు వసతి బుకింగ్ పేరుతో మోసానికి పాల్పడ్డారు.

   గవర్నర్‌, శాసనమండలి వ్యవస్థలను రద్దు చేయాలి

గవర్నర్‌, శాసనమండలి వ్యవస్థలను రద్దు చేయాలి

దేశవ్యాప్తంగా గవర్నర్‌, శాసనమండలి వ్యవస్థలను రద్దు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కుంచం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

   స్క్వాడ్‌ టీం ఎఫ్‌ఎస్‌వో అనిల్‌కుమార్‌ మృతి

స్క్వాడ్‌ టీం ఎఫ్‌ఎస్‌వో అనిల్‌కుమార్‌ మృతి

ఆత్మకూరు అటవీ డివిజన ఏపీ ఫారెస్ట్‌ జూని యర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు అనిల్‌కుమార్‌(40) శుక్రవారం అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.

విద్యుదాఘాతంతో గుడిసె దగ్థం

విద్యుదాఘాతంతో గుడిసె దగ్థం

పట్టణంలోని గొల్లవీధిలో ఉన్న ఓ రేకుల గుడిసెలో షార్టు సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి గ్యాస్‌ సిలిండర్‌ పేలింది.

   సైబర్‌ నేరగాళ్ల వలలో విశ్రాంత ఉద్యోగి

సైబర్‌ నేరగాళ్ల వలలో విశ్రాంత ఉద్యోగి

సైబర్‌ నేరగాళ్లు ఓ విశ్రాంత బ్యాంక్‌ ఉద్యోగిని బెదిరించి రూ.లక్షలు స్వాహా చేశారు. ఈఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి