Home » Kurnool
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వేరుశనగ విక్రయాలకు పెట్టింది పేరు.. జిల్లాలో ఉన్న ప్రధాన వ్యవసాయ మార్కెట్లతో పోటీ పడుతూ ప్రతి ఏడాది టార్గెట్ను మించి సెస్సు వసూలులో అగ్రస్థానంలో నిలుస్తోంది.
కర్నూలు విద్యుతశాఖ సర్కిల్ కార్యాలయం ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి.
ఉల్లిపంట రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. మూడు నెలలు కష్టించి పండించిన ఉల్లిపంటకు ధర లేక రైతులు నష్టపోయారు.
పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో గత 13 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్న 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా గురువారం ఛండీ హోమాలు ఘనంగా నిర్వహించారు.
ఎమ్మిగనూరులో టీడీపీ, కూటమి క్యాడర్ బలంగా ఉండడంతోనే ప్రతిపక్షం ఇన్చార్జిలను మారుస్తోందని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
కర్నూలు శివారులో గత నెల 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సొంతింటి కల సాకారం కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు.
కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న పీపీపీ విధానం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు.
మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.