• Home » Kurnool

Kurnool

పంటల బీమా గడువు పొడిగించాలి

పంటల బీమా గడువు పొడిగించాలి

పత్తి, వేరుశనగ, టమోటా వంటి ప్రధాన పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం విధించిన గడువు చాలా తక్కువగా ఉందని, దానిని ఈనెల 31వ తేదీ వరకు పొడిగించాలంటూ రైతులు కోరారు.

వినాయక ఉత్సవాలను ఘనంగా చేసుకుందాం

వినాయక ఉత్సవాలను ఘనంగా చేసుకుందాం

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకోవాలని ఉత్సవ సమితి నాయకులు తీర్మానం చేశారు.

కుమారుడికి భారం కాకూడదని..

కుమారుడికి భారం కాకూడదని..

వయోభారం.. అనారోగ్యంతో కుమారుడికి భారం కాకూడదనుకొని ఓ వృద్ధ దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

పనులు వేగవంతం చేయండి

పనులు వేగవంతం చేయండి

డ్రోన్‌ సిటీ నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టు మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ డా.ఏ. సిరి ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు.

ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థులే

ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థులే

ఉపాధ్యాయులు ప్రతి క్షణం తమను అప్‌డేట్‌ చేసుకుంటూ నిరంతరం విద్యార్థులుగా బోధనలో అవగాహన పెంచుకోవాలని డీఈవో సుధాకర్‌ తెలిపారు.

 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తరాదు

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తరాదు

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అఽధికారులదే అని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. అన్ని శాఖల అఽధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలి

విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలి

కొణిదేల గ్రామానికి చెందిన విద్యార్థులు తమకు విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలంటూ మంగళవారం ఆంధ్ర విద్యార్థి సంఘం కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి

కర్నూలు జిల్లా బళ్లారి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వర ప్రసాద్ రెడ్డి(43) అక్కడికక్కడే మృతి చెందారు.

కర్నూలులో మంత్రాలు.. అమెరికాలో ఎంగేజ్‌మెంట్..

కర్నూలులో మంత్రాలు.. అమెరికాలో ఎంగేజ్‌మెంట్..

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌మయమైంది. వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్సిన్‌ స్టేట్‌లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

దివ్యాంగులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

దివ్యాంగులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

విభిన్న ప్రతిభావంతులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి