• Home » Kurnool

Kurnool

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి

రైతులు సమగ్ర సస్యరక్షణ పద్దతులను పాటిస్తే మేలైన పురుగుల మందుల అవశేషాలు లేని పంట దిగుబడిని తీయవచ్చునని తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉద్యవన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, అన్నారు.

లక్ష మందిలో ఒకరికి వచ్చే ఆ వ్యాధికి...

లక్ష మందిలో ఒకరికి వచ్చే ఆ వ్యాధికి...

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స నిర్వహించి ఒకరి ప్రాణాలు కాపాడారు. లక్ష మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిత్తా జయసూర్య అన్నారు.

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి

నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు.

అటవీశాఖ రక్షణ ఉద్యోగులందరికి పీక్‌ క్యాప్‌

అటవీశాఖ రక్షణ ఉద్యోగులందరికి పీక్‌ క్యాప్‌

ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పరిధిలోని రక్షణ విభాగంలో పనిచేస్తున్న అటవీశాఖ ఉద్యోగులందరికీ అరుదైన గౌరవాన్ని కల్పిస్తూ.. ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌అప్పావ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇతర నియోజకవర్గ నాయకుల జోక్యం చేసుకోవద్దు

ఇతర నియోజకవర్గ నాయకుల జోక్యం చేసుకోవద్దు

దేవనకొండ మండలంలో ఇతర నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు జ్యోకం చేసుకోవద్దని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్‌ అన్నారు.

ఆ ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి

ఆ ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి

రాయలసీమలోని పశ్చిమ ప్రాంతమైన ఆదోని నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా గుర్తించొచ్చని, ఆ ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి కోరారు.

 జిల్లా సాధన కోసం కలసిరావాలి

జిల్లా సాధన కోసం కలసిరావాలి

ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోక నందరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్‌ కోరారు.

ఘనంగా మారెమ్మ దేవర

ఘనంగా మారెమ్మ దేవర

మండలంలోని మూగలదొడ్డి గ్రామంలో మారెమ్మ దేవర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి

దోనిని జిల్లాగా కొనసాగించాలని కోరుతూ ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 43వ రోజుకు చేరుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి