Home » Kurnool
ఆత్మకూరు ప్రాంతంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన కేబుల్ పంచాయతీ కొద్దిరోజులుగా పోలీసులకు తలనొప్పిగా మారింది.
గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం కలపర్రి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ పరిసరాల్లోని కొండలు, పొలాల ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలియడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీ రాఘవకుమార్ సూచించారు.
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు శశిధర్, కార్యదర్శి సంజయ్, విద్యార్థులు సీఎం చంద్రబాబుకు పోస్టు కార్డులు పంపించారు.
పత్తికొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
పత్తికొండ బైపాస్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు.
అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిందో... లేక దాహం తీర్చుకోవడానికి బయటపడిందో తెలియదుగాని..
రైతుల్లో అవగాహన పెంచి తక్కువ నీటితోనే పంటలను సాగు చేయించాలని కలెక్టర్ డా.ఏ.సిరి వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులను ఆదేశిం చారు.
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కలెక్టర్ రాజకుమారి అధికా రులను ఆదేశించారు.