• Home » Kurnool

Kurnool

జల వనరుల సంరక్షణే లక్ష్యం

జల వనరుల సంరక్షణే లక్ష్యం

జలవనరుల సంరక్షణ, అభివృద్ధి నీటి వనరుల సామర్థ్య వినియోగం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బి. క్రాంతినాయుడు అన్నారు.

పదో తరగతి విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక విందు..

పదో తరగతి విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక విందు..

కర్నూలు నియోజకవర్గంలో పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థుల‌కు మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ప్రత్యేక విందు ఇచ్చారు. టాప్-5లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.

మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు: టీజీ వెంకటేశ్..

మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు: టీజీ వెంకటేశ్..

కర్నూలులో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా 60 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి నగదు చెక్కులు పంపిణీ చేశారు.

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్

వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఆందోళనలు.. కర్నూలులో హైటెన్షన్

టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఆందోళనలు.. కర్నూలులో హైటెన్షన్

కర్నూలు జిల్లా శ్రీరామ నగర్ 23వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జి సునీల్‌పై వైసీపీ మూకలు కత్తులతో దాడి చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

   జీజీహెచలో కోల్డ్‌వార్‌!

జీజీహెచలో కోల్డ్‌వార్‌!

కర్నూలు మెడికల్‌ కాలేజీలో రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి టీజీ భరత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

   అన్నదాతకు మద్దతు

అన్నదాతకు మద్దతు

దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) పెంచుతూ బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

   ఏసీబీకి చిక్కిన ఏఈవో

ఏసీబీకి చిక్కిన ఏఈవో

ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుదవారం దాడులు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి