• Home » Kurnool

Kurnool

బీమా కంపెనీకి వినియోగదారుల కమిషన వడ్డింపు

బీమా కంపెనీకి వినియోగదారుల కమిషన వడ్డింపు

పాలసీదారులు మృతి చెందిన తర్వాత బీమా మొత్తాన్ని చెల్లించకుండా సేవాలోపం చేసిన హెచడీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషన తగిన రీతిలో వడ్డించింది.

       వెండి ఆభరణాలు ఏమయ్యాయి?

వెండి ఆభరణాలు ఏమయ్యాయి?

పట్టణంలోని ఓ ప్రముఖ దేవాల యంలో దాతలు చేయించిన దాదాపు 5వెండి ఆభరణాలు కనిపించకుండా పోయి నట్లు తెలుస్తోంది.

ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరు నెలల చిన్నారి..

ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరు నెలల చిన్నారి..

ఆ చిన్నారి వయస్సు 6నెలలే. ఇంకా మాటలు కూడా రాని ఆ పసిపాప.. ప్రపంచ రికార్డ్ సృష్టించింది. సూపర్ మెమరీ పవర్‌తో చిన్నారి గోల్డ్ మెడల్ సాధించింది.

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.

అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి

అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి

ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు సమపాళ్లలో అందించేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో అనాథగా మారిన ఏపీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తిరిగి గాడిలో పెట్టారని పేర్కొన్నారు.

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఎన్ఎంసీకి  విద్యార్థి ఫిర్యాదు

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఎన్ఎంసీకి విద్యార్థి ఫిర్యాదు

కర్నూలులోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యార్థులు సేవాభావంతో ఉండాల్సిన వాతావరణంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఓ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆరోపణలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు.

పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: జనార్ధన్ రెడ్డి

పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: జనార్ధన్ రెడ్డి

నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ముస్లింల కోసం ప్రత్యేక షాదిఖానాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే బురదజల్లేందుకు యత్నిస్తున్నారని.. వారి మాటలు నమ్మవద్దన్నారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు ఆయన నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

   అంతులేని నిర్లక్ష్యం

అంతులేని నిర్లక్ష్యం

జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల్లో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. ఉన్నతాధికారులైతే మరీ దారుణం.

   టీడీపీ కమిటీలో నలుగురికి అవకాశం

టీడీపీ కమిటీలో నలుగురికి అవకాశం

టీడీపీ అధిష్టానం బుధవారం ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటిచింది. మునుపెన్నడూ లేని విధంగా నంద్యాల జిల్లాకు జాతీయ, రాష్ట్ర కమిటీలో కీలక పదవులు కేటాయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి