Home » Kurnool
భక్తులకు తొలి తెలుగు పండుగగా భావించే ‘తొలి ఏకాదశి’ని శనివారం నగరంలోని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి వరద పోటెత్తుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శనివారం) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారిగా ఆలూరు నియోజకవర్గానికి వస్తుండటంతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
knl news
అవుట్ డోర్ స్టేడియంలో రూ.2.5 కోట్లతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్ నిర్మిస్తున్నామని మంత్రి టీజీ భరత్ గుప్తా వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం రవిశెట్టి కుటుంబ సభ్యులతో బయలుదేరారు.
నంద్యాల పట్టణ శివారులోని వైఎస్ నగర్లో ఆరేళ్ల చిన్నారి మిస్సింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. అయితే కొన్ని గంటల్లోనే చిన్నారి ఆచూకీ లభించడంతో పోలీసులతో పాటు, స్థానికులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ అధికారులు విరామ (స్పర్శ) దర్శన విధానంలో కీలక మార్పులు చేశారు. క్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నేటి (ఆదివారం) నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
మండలంలోని తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో వ్యవసాయ పరిశోధన, కొత్త వంగడా లను ఉత్పత్తి చేసేందుకు నల్లరేగడి భూములు అనుకూలంగా ఉన్నా యని ఆచార్యఎన్జీరంగా విశ్వవిద్యాలయం వైస్ఛాన్స్లర్ పీవీ సత్యనారా యణ అన్నారు.
పదేళ్లుగా బీడుగా మారిన భూములకు ఎట్టకేలకు విముక్తి లభించింది