Home » Kurnool
మంచీ, చెడులను పూర్తిగా అర్థం చేసుకోలేని బాలలకు హక్కులేంటి? అనుకుంటున్నారా..?
కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుభీభవ - పీఎం కిసాన’ సాయం ఏడు వేల రూపాయలు బుధవారం జమ చేసింది.
కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న పాదచారులను లారీ వేగంగా ఢీ కొట్టింది.
మండలంలోని మిట్టసోమాపురం గ్రామంలో అదివారం విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా జరిగింది.
ముస్లింల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్, మౌజమ్లకు వేతనాలు విడుల చేశారని జామీయ మసీదు అధ్యక్షుడు సాబీర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉసేన్ పీరా, టీడీపీ ముస్లిం, మైనార్టీ నాయకులు కలీముల్లా, కేఎండీ ఫరూక్, బందనవాజ్, తురేగల్ నజీర్, కౌన్సిలర్లు ఇసాక్, అమాన్, వహీద్లు అన్నారు.
ఆదోని పట్టణంలో ఈనెల 18,19వ తేదీల్లో చేపట్టే పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్, సీపీఐ మండల కార్యదర్శి రాజీవ్ కోరారు.
మండలంలోని గుడికల్లో ఉన్న 1.80 ఎకరాల గ్రామకంఠకం భూమిని కాపాడాలని కోరుతూ గుడికల్ గ్రామానికి చెందిన పలువురు శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ సినీ హాస్య నటుడు, బుల్లితెర నటుడు, యాంకర్ శషికచి చంద్ర శనివారం మంత్రాలయానికి వచ్చారు.
న్యాయవాదుల హక్కులకోసం దేశవ్యాప్తంగా ఐలు(ఆలిండియా లాయర్స్ యూనియన్) పోరాటం చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు కె. కుమార్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు.
తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.