Home » Kurnool
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి.
శ్రీశైల క్షేత్ర పరిధిలోని చెంచు గిరిజనుల ప్రాముఖ్యతను గుర్తించిన దేవస్థానం నేలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం ్జకల్పించడం హర్షనీయమని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన రమేష్నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. టోల్గేట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఓ కారులో రూ.30 లక్షల నగదు లభ్యమైంది.
ప్రముఖపుణ్యక్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన అశేష భక్తజనవాహినితో తుంగాతీరం పులకించింది.
ప్రజలకు ఓటే వజ్రాయుధమని, ఓటుతోనే భవిష్యత్తు ఉంటుందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, తహసీల్దార్ రమాదేవి అన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కాశీంవలి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేశ్యాదవ్ డిమాండ్ చేశారు.
పట్టణంలోని మిలిటరీ కాలనీలో చేనేతల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక కోరారు.
భావితరాలకు ఉన్నత భవిష్యత్ ఇచ్చేందుకు ప్లాస్టిక్రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
గ్రామస్థాయి నుంచి వైసీపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.
మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అన్నారు.