Home » Kurnool
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
పదో తరగతి ఫలితాలు ఫలితాలు గురువారం విడుదల కాగా ఈసారి బాలికలదే హవా కొనసాగింది.
మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అండతోనే రూ.128కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపిం చారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరత లేదని, అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ డా.ఏ. సిరి తెలిపారు.
నంద్యాల జిల్లాలో 2026-27 సంవత్సరానికి వ్యవసాయ యంత్ర పరికరాలకుగాను జిల్లాకు రూ.8.63 కోట్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
జిల్లా వైద్య శాఖలో జరుగుతున్న వ్యవహరాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
కొండలు కరిగిపోతున్నాయి.. గుట్టలు గుంతలుగా మారిపోతున్నాయి. అందంగా కనిపించే కొండలు కళ్లముందే కనుమరుగవుతున్నాయి.
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవాభావంతో నిత్యాన్నదాన సత్రాలు నడిపించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో వనటౌన పోలీసులు పట్టుకున్న వాహనం పోలీసుస్టేషనలో ఉంచగా అక్కడి నుంచి మాయం అయింది.
తిరునాలలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స గ్రామంలో చిచ్చు పెట్టింది. ఈఘర్షణలో ఓయువకుడు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలి పారు.