Home » Kurnool
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.
నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్దికి భక్తులు బుధవారం రూ. లక్ష విరాళం శుక్రవారం అందించారు.
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనుల, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్ను గుర్తించినట్లు మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. బీచ్ శాండ్ ద్వారా ఖనిజ సంపదను గుర్తించడం జరిగిందన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మిడుతూరులో డాక్టర్ సుధాకర్ సంస్మరణ దినం నిర్వహించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు పరిష్కరించి, ఫొటో యాప్ను రద్దు చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
వైసీపీ హయాంలో ఎస్సీలపై దౌర్జన్యాలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.
వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కర్నూలు పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్చార్జి కార్పొరేషన్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ అన్నారు.