Home » Kurnool
బేతంచెర్ల పట్టణంలోని గౌరీపేటలో ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిసిన చెన్నకేశవ స్వామి, చౌడేశ్వరి మాత ఆలయానికి రూ 50వేలు విలువ చేసే ఉత్సవ గొడుగులను దాతలు సమర్పించారని ఆలయ చైర్మన్ మారుతి శర్మ తెలిపారు.
డోన్ పట్టణంలోని పలు ద్విచక్ర వాహనాల షోరూమ్లను డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ కృష్ణ మోహన్, డీఎస్పీ భార్గవి పరిశీలించారు.
ఆరేకల్లు గ్రామానికి చెందిన తలారి ఎ.హుసేనిపై అదే గ్రామానికి చెందిన నరసప్ప దాడి చేశాడని, చర్యలు తీసుకోవాలని వీఆర్ఏ సంఘం నాయకులు కృష్ణ, వీరేశ్, వీఆర్ఏలు కోరారు.
పట్టణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడంలో నిత్యం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.
జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ) వృద్ధి రేటులో నంద్యాల జిల్లా 18వ స్థానంలో నిలిచింది.
గోరంట్లలో లక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీడీపీ నాయకులు రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పొటీలు ఏర్పాటు చేశారు.
నంద్యాల సర్వజన ఆస్పత్రిలో జనలర్ బాడీ అటెండెంట్ల కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు డబుల్ బొనాంజ ఇవ్వనున్నాయి.
జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ) వృద్ది రేటులో జిల్లాలో పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే.. వ్యవసాయ రంగంలో భారీగా తగ్గుదల కనిపించింది.