Home » Kurnool
kln news
knl nesws
ఏపీఆర్ఎస్ఏ కర్నూలు డివిజన్ నూతన కమిటీ ఆదివారం ఎన్నికైంది. ఆర్డీవో కార్యాలయంలోని ఏపీఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహిం చారు.
కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యంపై భారత సైన్యం చూపిన పోరాట పటిమ స్ఫూర్తి దాయకమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
ప్రభుత్వ ఆస్తులను ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి పేర్కొన్నారు.
నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గతంలో ఆదాయం కోసం అడ్డదారులు తొక్కారని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆరోపించారు.
రాష్ట్రం ప్రగతి పథకంలో పయనిస్తోందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పిలుపునిచ్చారు.
భక్తులకు తొలి తెలుగు పండుగగా భావించే ‘తొలి ఏకాదశి’ని శనివారం నగరంలోని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి వరద పోటెత్తుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శనివారం) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారిగా ఆలూరు నియోజకవర్గానికి వస్తుండటంతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.