Home » Kurnool
మండలంలోని ముడుమలగుర్తిలో పొట్టేళ్ల పందెం హోరాహోరీగా జరిగింది. నవరత్నాల నరసింహస్వామి తిరునాళ్లు సందర్భంగా శనివారం పొట్టేళ్ల పందెం నిర్వహించారు.
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన పరిధిలో వివేక్నగర్లో ఉంటున్న సత్యమూర్తి నాగేంద్ర అనే ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.
ఎమ్మిగనూరు మండల పరిధిలోని శనివారం గుడికల్లు చెరువులో తల్లీ కూతుళ్లు కాలుజారి పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో శనివారం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మకు తుది వీడ్కోలు పలికారు.
రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాదేమోనన్న భయంతో కర్నూలుకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
మనిషి జీవితంలో కంటిచూపు ఎంతోవిలువైనదని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
పదో తరగతి ఫలితాలు గురువారం వెలువడగా బాలికలదే హవా కొనసాగింది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులతో సత్ఫలితాలు వెలువడ్డాయి.
అతడో సాఫ్ట్వేర్ ఉద్యోగి. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు.