Home » Kurnool
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో త్వరలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విద్యా విదానాలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (విజయవాడ) వీసీ డా.పి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
గత నెల 31వ తేదీన తుంగభద్ర నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన హిందూపురానికి చెందిన ఓ మహిళకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్రీయ బాలస్వాస్థ్య నోడల్ అధికారి, జిల్లా ఎన్సీడీ నోడల్ అధికారి డా.మహేశ్వరప్రసాద్ సూచించారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురావాలని రాయలసీమ వర్సిటీ ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు.
రైతులు ఆయిల్ పామ్ సాగుతోనే ఆర్థికావృదిఽ్ధ సాధించవచ్చునని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మూకల ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరులో వారు మరోసారి రెచ్చిపోయారు. ఓ రైతుపై కత్తులతో దాడికి యత్నించారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద విషాదం చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఎన్ని హత్యలు జరిగాయో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాదీ ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.