Home » Kurnool
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం బందిమడుగుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఎమ్మార్పీఎస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు.
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సిట్ నివేదిక బట్టబయలు చేసిందని, దీంతో వైసీపీ నాయకులు చేసిన మహాపాపం బట్టబయలు అయ్యిందని, కల్తీకి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాస్కర్ల చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య కోరారు.
కౌతాళంలో పార్వతీదేవి సమేతంగా ఉన్న త్రయంబకేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవాన్ని గురువారం గ్రామ ప్రజలు కనుల పండువగా చేసుకున్నారు.
సీఎం చంద్రబాబు రైతు బాంధవుడు అని టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, టీబీపీ ఎల్లెల్సీ చైర్మన్ టిప్పుసుల్తాన్, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రమాకాంతరెడ్డి అన్నారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తామని ఎస్టీయూ నాయకులు రామచంద్ర, మండల అధ్యక్షుడు తిప్పన్న చెప్పారు.
మండలంలోని కోల్మాన్ పేట, దుద్ది, కందుకూరు తదితర గ్రామాల్లో రబీ సీజన్లో బోరుబావుల కింద రైతులు జోరుగా, హుషారుగా వరినాట్లు వేస్తున్నారు.
పట్టణంలోని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అలాగే అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎద్దుల మార్కెట్ వరకు రోడ్లు వేయాలని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి చిన్నిప్రసాద్ డిమాండ్ చేశారు.
పత్తికొండ కోర్టు మేజిస్ర్టేట్ అనుమతి లేకుండా కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడిని అరెస్టు చేసిన వ్యవహారంలో పోలీసుల వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది.
హంద్రీ నది కబ్జా అవుతున్నది. అప్పట్లో వైసీపీ నాయకులు.. తాజాగా కూటమి నాయకులు నదిని దర్జాగా కబ్జా చేస్తున్నారు.
ల్లాలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత తప్పక సాధించాలని, దీనికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కోరారు.