• Home » Kurnool

Kurnool

శ్రీశైలం దేవస్థానం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ఇబ్బందులు.. ఆ సంస్థపై దేవాదాయ శాఖ ఆంక్షలు

శ్రీశైలం దేవస్థానం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ఇబ్బందులు.. ఆ సంస్థపై దేవాదాయ శాఖ ఆంక్షలు

శ్రీశైలం దేవస్థానంలో ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర యా‌ప్‌లో టికెట్ల బుకింగ్ ప్రక్రియలో అంతరాయం నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో

ఆదోని చిన్నారులు సహస్ర ఆద్య, జయ స్కందతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫొటో దిగి వారి కోరికను తీర్చారు. ‘లోకేశ్ సర్ మిమ్మల్ని కలవాలి, మీతో ఫొటో దిగాలని ఉంది’ అంటూ ఆదోని చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.

మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం

మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం

మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు.

పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా రాయలసీమ

పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా రాయలసీమ

రాయలసీమను పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేశ్‌ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. దీనిలో భాగంగా టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (టీపీఆర్‌ఈఎల్‌) రూ. 5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం పత్తికొండలో లోకేశ్‌ శంకుస్థాపన చేస్తారు.

‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’.. ఆదోని చిన్నారుల వీడియోపై లోకేశ్

‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’.. ఆదోని చిన్నారుల వీడియోపై లోకేశ్

‘లోకేశ్ సర్.. మిమ్మల్ని కలవాలి’ అంటూ చిన్నారులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదోనికి చెందిన సహస్ర ఆద్య, జయ స్కంద అనే చిన్నారులు.. మంత్రితో ఫొటో దిగాలని ఉందని ఆకాంక్షిస్తూ చేసిన వీడియోపై లోకేశ్ తక్షణమే స్పందించారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం

knl news

రేపు పత్తికొండకు నారా లోకేశ్‌ రాక

రేపు పత్తికొండకు నారా లోకేశ్‌ రాక

విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం పత్తికొండకు వస్తున్నారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవుని మనుగడ

పర్యావరణ పరిరక్షణతోనే మానవుని మనుగడ

knl news

ప్రజలు గుణపాఠం చెబుతారు

ప్రజలు గుణపాఠం చెబుతారు

దేశంలో బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో చేసిందేమీు లేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెప్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు.

సుపరిపాలనను ఇంటింటికీ తెలియజేయాలి

సుపరిపాలనను ఇంటింటికీ తెలియజేయాలి

knl news

తాజా వార్తలు

మరిన్ని చదవండి