Home » Kurnool
శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలంలో దాతలు (డోనర్లు) కట్టించిన చాలా కాటేజీలు దేవస్థానంకు అప్పగించలేదని బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు విమర్శించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. కోటి రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు సమర్పించారు.
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్తులో ముడిపడిన నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్ చేశారు.
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సలహా మండలి సభ్యుడు వెంకటపతి అన్నారు.
ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ) పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన విద్య ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పీఎం శ్రీ రాష్ట్ర పరిశీలకులు సురేష్ కుమార్ అన్నారు.
రీ సర్వే పూర్తి అయిన మనేకుర్తి గ్రామానికి చెందిన రైతులకు సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
గొడ్డలి పార్టీ విధ్వంసంతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వికాస పాలన సాగుతోందన్నారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
విద్యుత్ అదాలత్ల ద్వారా వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగ దారుల ప్రత్యేక అదాలత్ చైర్మన్, రిటైర్డ్ న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయయూర్తి అన్నారు.