• Home » Kurnool

Kurnool

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిపో కార్యదర్శి ఉలిగప్ప కోరారు.

 విగ్రహాల ఆవిష్కరణ

విగ్రహాల ఆవిష్కరణ

ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు అందరికీ ఆదర్శమని విగ్రహాల దాత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు.

   చైన స్నాచింగ్‌ కేసులో ఇద్దరు అరెస్ట్‌

చైన స్నాచింగ్‌ కేసులో ఇద్దరు అరెస్ట్‌

పట్టణంలో గత నెల 30న సినీ ఫక్కీలో కారులో వచ్చి ఇంట్లో ఉన్న సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లిపోయిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ఆరంభించారు.

పాతకక్షలతోనే రమేశ హత్య

పాతకక్షలతోనే రమేశ హత్య

గ్రామంలోని పాతకక్షల నేపథ్యంలోనే ఎమ్మార్పీఎస్‌ రాష్ట్రవర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టీఎం రమేశ హత్య జరిగిందని డీఎస్పీ వెంకట్రామయ్య అన్నారు.

   బాలుడి మృతి

బాలుడి మృతి

పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 నెలల బాలుడు మృతి చెందాడు.

   అంబటిని కాపాడింది పోలీసులే

అంబటిని కాపాడింది పోలీసులే

అంబటి రాంబాబును కాపాడింది పోలీసులే అన్న విషయం గుర్తు చేసుకోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాబిరామ్‌ అన్నారు.

   స్కూటర్‌ను ఢీకొన్న కారు..

స్కూటర్‌ను ఢీకొన్న కారు..

స్కూటర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ బీటెక్‌ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదోని-ఎమ్మిగనూరు బైపాస్‌ బైచిగేరి సమీపంలో చోటుచేసుకున్నట్లు తాలుకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.

అంబటి, జోగి లాంటి బ్యాచ్‌లు ఇంకా ఉన్నాయి: భూమా అఖిల ప్రియ

అంబటి, జోగి లాంటి బ్యాచ్‌లు ఇంకా ఉన్నాయి: భూమా అఖిల ప్రియ

వైసీపీ వాళ్లు ఏ ముఖం పెట్టుకుని సీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరకు వెళ్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. సీమ రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు.

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. కార్మికుడు మృతి

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పనులు చేస్తుండగా ప్రమాదవశత్తూ భారీ రాతిబండ ఎగిరి పడటంతో రాజమాల్ అనే కార్మికుడు అక్కడిక్కడే మృతిచెందాడు.

కర్నూలు జిల్లాలో అమానుషం.. టీడీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో అమానుషం.. టీడీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం బందిమడుగుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఎమ్మార్పీఎస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్‌ను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి