• Home » Kurnool

Kurnool

కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలంలో దాతలు (డోనర్‌లు) కట్టించిన చాలా కాటేజీలు దేవస్థానంకు అప్పగించలేదని బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు విమర్శించారు.

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. కోటి రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు సమర్పించారు.

ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు.

‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’

‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’

దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్తులో ముడిపడిన నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (డీఎస్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు.

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ట్రైబల్‌ వెల్ఫేర్‌ సలహా మండలి సభ్యుడు వెంకటపతి అన్నారు.

పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎం శ్రీ) పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన విద్య ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పీఎం శ్రీ రాష్ట్ర పరిశీలకులు సురేష్‌ కుమార్‌ అన్నారు.

 పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

రీ సర్వే పూర్తి అయిన మనేకుర్తి గ్రామానికి చెందిన రైతులకు సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

గొడ్డలి పార్టీ విధ్వంసంతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వికాస పాలన సాగుతోందన్నారు.

పచ్చదనం పెంపునకు కృషి

పచ్చదనం పెంపునకు కృషి

రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

విద్యుత్‌ అదాలత్‌తో సమస్యలు పరిష్కారం

విద్యుత్‌ అదాలత్‌తో సమస్యలు పరిష్కారం

విద్యుత్‌ అదాలత్‌ల ద్వారా వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యుత్‌ వినియోగ దారుల ప్రత్యేక అదాలత్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయయూర్తి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి