Home » Kurnool
ఆలయ ప్రధానవీధిలో విహరిస్తున్న స్వామిఅమ్మవార్లు
జిల్లాలో కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు అవినీతి అక్రమాలకు బరితెగిస్తున్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు పేర్కొన్నారు.
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అందించే ఆహార పదార్థాల తయారీ, పంపిణీలలో కనీస నిబంధనలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టి అధికారులు సూచించారు.
శ్రీశైలం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు.
రైతుల వ్యవసాయ భూములను, ప్రాజెక్టుల నీటి మునక జరిగినప్పుడు వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు.
సంతలో వ్యాపారం చేసుకునేందుకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.
మల్లన్న గర్భాలయ స్పర్శ దర్శనం 15వ తేదీ ఆదివారం వరకు మాత్రమే కల్పించనున్నట్లు ఆలయ అధికారులు నిర్ణయించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వస్తున్నారు.
వైద్యో నారాయణో హరి అని అంటారు.