• Home » Kurnool

Kurnool

వైసీపీ నేతల సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్..

వైసీపీ నేతల సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్..

నంద్యాల జిల్లా: వైసీపీ నేతలు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ పక్క నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం రాద్దాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై ఏపీ అసెంబ్లీ బులెటిన్ విడుదల..

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై ఏపీ అసెంబ్లీ బులెటిన్ విడుదల..

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టు వ్యవహారంపై ఏపీ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. శాసనసభ సభ్యులందరికీ సమాచారం అందిస్తూ జారీ చేసిన ఈ బులెటిన్‌లో ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

 అభివృద్ధి చేస్తున్నాం.. సమస్యలుంటే చెప్పండి

అభివృద్ధి చేస్తున్నాం.. సమస్యలుంటే చెప్పండి

knl news

ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు : మంత్రి  ఫరూక్‌

ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు : మంత్రి ఫరూక్‌

knl news

క్లీన్‌ ఎనర్జీ.. కేరాఫ్‌ ఏపీ..!

క్లీన్‌ ఎనర్జీ.. కేరాఫ్‌ ఏపీ..!

స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మరో సౌదీ అరేబియాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేశ్‌ అన్నారు.

ఎద్దులు భళా..!

ఎద్దులు భళా..!

ఏకధాటిగా 16 ఎకరాలలో పత్తిపంట గుంటుక పాసి భళా అనిపించాయి వెలమకూరు గ్రామానికి చెందిన పాండుకు చెందిన ఎద్దులు.

వర్షం కోసం గాడిదలకు వివాహం

వర్షం కోసం గాడిదలకు వివాహం

కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో వరుణుడి కరుణ కోసం వాసుదేవళ్లుగా పిలువబడే గాడిదలకు వివాహం జరిపించారు.

కర్నూలులో సోలార్ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..

కర్నూలులో సోలార్ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..

కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్, విండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.

ఆ కసితోనే జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

ఆ కసితోనే జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఎక్కడో చెప్పకుండా మనల్ని గెంటి వేశారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ కసితోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి