Home » Kurnool
రెండేళ్లలో శంకుస్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసే 25 ప్రాజెక్టులతో సీఎం చంద్రబాబు ఇరిగేషన క్యాలెండర్ ప్రకటించారు.
శ్రీశైలంలో నకిలీ వెబ్సైట్ ద్వారా భక్తులను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన 27 మంది భక్తులను సైబర్ నేరగాళ్లు వసతి బుకింగ్ పేరుతో మోసానికి పాల్పడ్డారు.
దేశవ్యాప్తంగా గవర్నర్, శాసనమండలి వ్యవస్థలను రద్దు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
ఆత్మకూరు అటవీ డివిజన ఏపీ ఫారెస్ట్ జూని యర్ ఆఫీసర్స్ అసోసియేషన అధ్యక్షుడు అనిల్కుమార్(40) శుక్రవారం అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.
పట్టణంలోని గొల్లవీధిలో ఉన్న ఓ రేకుల గుడిసెలో షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలింది.
సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత బ్యాంక్ ఉద్యోగిని బెదిరించి రూ.లక్షలు స్వాహా చేశారు. ఈఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆదోని లక్ష్మమ్మవ్వ జన్మస్థలమైన ఆలూరు మండలం మూసనహళ్లి గ్రామంలో లక్ష్మమ్మవ్వ రథోత్సవాన్ని గురువారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు.
దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సూచించారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శక్తి టీమ్లను నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.