Home » Kurnool
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నారు.
సీఎం చంద్ర బాబు నాయుడు ఈనెల 24న జియో మైసూరు గోల్డ్ మైన్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలులోని త్రీటౌన్ పోలీ్సస్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బైక్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను త్రీటౌన్, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసిందని కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి అన్నారు.
గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
ఓటు చోరీని అడ్డుకోవమే బీఎల్ఏల ప్రధాన బాధ్యతని కర్నూలు డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతి నాయుడు అన్నారు.
వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కోరారు.
యువ నటుడు విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్గా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ చిత్ర యూనిట్ బృందం తమ చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సందడి చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రాజెక్టుల పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు.