Home » Kurnool
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది.
కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు నుంచి మెగా డీఎస్సీ 2025 ఆత్మ గౌరవ ర్యాలీ ప్రారంభమైంది. ఉపాధ్యాయుల హక్కు - న్యాయమైన నియామకాలకు మద్దతు అంటూ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి.
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి దాతలు విరాళం ఇచ్చారు.
అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలగలసిన శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం నుంచి వరుణయాగ సహిత సహస్త్ర ఘటాభిషేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు.
ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరడంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి కేసీ కాలువకు నీరు విడుదల చేయాలని వైసీపీ నాయకులు చేపట్టిన చలో ముచ్చుమర్రి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణాపూర్, జూరాల ప్రాజెక్టులు నిండి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసమైంది.
ఆత్మకూరు ప్రాంతంలో బుధవారం పులి గోర్లు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది.
శ్రీశైలానికి భారీ వరద వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 129.4646 టీఎంసీలు నీటి నిల్వ చేరింది.
కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం పాండవగల్లు కొండల్లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.
నంద్యాల జిల్లా: వైసీపీ నేతలు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ పక్క నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం రాద్దాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.