• Home » Kurnool

Kurnool

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.

మహిళా సంక్షేమానికి సీఎం కృషి

మహిళా సంక్షేమానికి సీఎం కృషి

మహిళా శిశు సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం

భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం

మండలంలోని ఐరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 4.99 ఎకరాల సంబంధించి 16 మంది రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ తెలిపారు.

   అప్పుల బాధతో కౌలురైతు బలవన్మరణం

అప్పుల బాధతో కౌలురైతు బలవన్మరణం

అప్పుల బాధతో ఓ కౌలురైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కొండుపల్లె గ్రామంలో చోటుచేసుకున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ బుచ్చన్న తెలిపారు.

   మల్లన్న సన్నిధిలో ఙ్ఞానేష్‌ కుమార్‌

మల్లన్న సన్నిధిలో ఙ్ఞానేష్‌ కుమార్‌

ద్వాదశ జ్యోతిర్లింగం శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భారత ఎన్నికల ప్రధాన కమిషనరు ఙ్ఞానేష్‌ కుమార్‌, అనురాధ కుమార్‌ దంపతులకు శుక్రవారం ప్రధాన రాజ గోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో అర్చక వేదపండితులు విభూది తిలక ధారణ చేసి పూలమాలలతో స్వాగతం పలికారు.

   అంతరపంటగా గంజాయి

అంతరపంటగా గంజాయి

ఎకరాలకు ఎకరాల్లో గంజాయి సాగు.. ట్రాక్టర్ల కొద్ది తరలింపు.. చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా ఓ రైతు ఏకంగా గంజాయి పంటను సాగు చేశాడు. కంది, మిరప అంతర పంటలుగా గంజాయి సాగు చేశాడు.

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయడంపై యువతి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న రీల్స్ తనవే అని... శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.

అక్రమ కేసులు కొట్టేయాలి

అక్రమ కేసులు కొట్టేయాలి

కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టారని, వీటిని కొట్టివేయాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో కన్వీనర్‌ కాశీంవలి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

మంత్రాలయంలో భక్తుల రద్దీ

మంత్రాలయంలో భక్తుల రద్దీ

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మున్సిపల్‌ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

మున్సిపల్‌ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

మున్సిపల్‌ కార్మికుల కోసం ఉద్యమిద్దామని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి