• Home » Kurnool

Kurnool

   నేడు డీడీఓ కార్యాలయం ప్రారంభం

నేడు డీడీఓ కార్యాలయం ప్రారంభం

జిల్లా పరిషత ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్‌ అభివృద్ధి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నారు.

   గ్రామీణులకు శుభవార్త

గ్రామీణులకు శుభవార్త

ఏళ్ల తరబడి తిష్ఠ వేసిన సమస్యలకు చెక్‌ పెట్టి ఏళ్ల నాటి గ్రామీణ ప్రజల కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

   జీడీపీకి రూ.92 కోట్లు ..!

జీడీపీకి రూ.92 కోట్లు ..!

గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థాన్ని పెంచడానికి చేపట్టిన పనులు రెండేళ్లకు పైగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలి

సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలి

విద్యార్థులకు విద్యా బోధన సాంకేతిక పరిజ్ఞానంలో బోధిస్తే ఉజ్వలమైన భవిష్యత ఉంటుందని డీఈవో జనార్దనరెడ్డి అన్నారు.

CM Chandrababu: కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

CM Chandrababu: కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

తడి, పొడి చెత్తపై అవగాహన అవసరం

తడి, పొడి చెత్తపై అవగాహన అవసరం

తడి, పొడి చెత్తపై ప్రతి ఒక్కరికి అవగాహన ఎంతో అవసరం అని డీఆర్‌పీసీ రిసోర్స్‌పర్సన్‌ అస్రఫ్‌ బాషా, పంచాయతీ కార్యదర్శి సతీశ్‌ అన్నారు.

 జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా రంగా రవికుమార్‌

జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా రంగా రవికుమార్‌

కర్నూలు జిల్లా ప్రధాన సెషన్స కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రంగా రవికుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

   స్పోర్ట్స్‌ స్కూల్‌పై వివక్ష

స్పోర్ట్స్‌ స్కూల్‌పై వివక్ష

రెండేళ్లుగా స్పోర్ట్స్‌ స్కూల్‌లో విద్యార్థుల ప్రవేశాలు నిలిపివేశారు. మూడు నెలల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో ప్రవేశాలు కోరడంతో తల్లిదండ్రుల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

   ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ప్రజలు

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ప్రజలు

కొత్త మండలాల ఏర్పాటు విషయంలో ఆదోని నియోజకవర్గంలో రగడ రాజుకుంది. పెద్దతుంబళం గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ పది గ్రామాల ప్రజలు శుక్రవారం 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి