Home » Kurnool
అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.
మహిళా శిశు సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
మండలంలోని ఐరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 4.99 ఎకరాల సంబంధించి 16 మంది రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు.
అప్పుల బాధతో ఓ కౌలురైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కొండుపల్లె గ్రామంలో చోటుచేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ బుచ్చన్న తెలిపారు.
ద్వాదశ జ్యోతిర్లింగం శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భారత ఎన్నికల ప్రధాన కమిషనరు ఙ్ఞానేష్ కుమార్, అనురాధ కుమార్ దంపతులకు శుక్రవారం ప్రధాన రాజ గోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో అర్చక వేదపండితులు విభూది తిలక ధారణ చేసి పూలమాలలతో స్వాగతం పలికారు.
ఎకరాలకు ఎకరాల్లో గంజాయి సాగు.. ట్రాక్టర్ల కొద్ది తరలింపు.. చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా ఓ రైతు ఏకంగా గంజాయి పంటను సాగు చేశాడు. కంది, మిరప అంతర పంటలుగా గంజాయి సాగు చేశాడు.
శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయడంపై యువతి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ తనవే అని... శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టారని, వీటిని కొట్టివేయాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో కన్వీనర్ కాశీంవలి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
మున్సిపల్ కార్మికుల కోసం ఉద్యమిద్దామని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప పిలుపునిచ్చారు.