• Home » Kurnool

Kurnool

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది.

ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి

ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి

ప్రధానమంత్రి గురువారం పర్యటన సందర్బంగా నన్నూరు రాగమయూరి గ్రీనహిల్స్‌ వద్ద పనులు పకడ్బందీగా పూర్తి చేశారు.

    సహచర మంత్రులతో అచ్చెన్నాయుడు సమీక్ష

సహచర మంత్రులతో అచ్చెన్నాయుడు సమీక్ష

ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు బుధవారం సహచర మంత్రులతో సమీక్షించారు.

   అధికారులు సమన్వయంతో పని చేయాలి

అధికారులు సమన్వయంతో పని చేయాలి

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని రెవెన్యూ, రిజిసే్ట్రషన శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సూచించారు.

Minister Anam on Srisailam: శ్రీశైలం ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి ఆనం

Minister Anam on Srisailam: శ్రీశైలం ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి ఆనం

శ్రీశైలం లాంటి దివ్య క్షేత్రాన్ని మరింత తీర్చిదిద్దాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో ఒకే ప్రాంగణంలో స్వామివారి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఉండటం దేశంలోనే ఎక్కడా లేని విశేషమని అభివర్ణించారు.

AP DGP on PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

AP DGP on PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

PM Narendra Modi ON AP Visit: ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ తెలుగులో ఆసక్తికర ట్వీట్

PM Narendra Modi ON AP Visit: ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ తెలుగులో ఆసక్తికర ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పర్యటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.

PM Modi Kurnool Visit: ప్రధాని ఏపీ పర్యటన.. కొత్త అవకాశాలకు ద్వారమన్న మంత్రి

PM Modi Kurnool Visit: ప్రధాని ఏపీ పర్యటన.. కొత్త అవకాశాలకు ద్వారమన్న మంత్రి

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు జారీ చేశారు. సభ విజయవంతం కోసం క్షేత్రస్థాయిలో సమర్థ ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.

Anagani Satya Prasad on Google AI Hub:  విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

Anagani Satya Prasad on Google AI Hub: విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖపట్నానికి గూగుల్ ఏఐ హబ్‌ రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతుందని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నానికి రావడం నవ్యాంధ్రప్రదేశ్‌కు శుభపరిణామమని అభివర్ణించారు.

    21 నుంచి పత్తి కొనుగోలు

21 నుంచి పత్తి కొనుగోలు

దళారులను నమ్మి మోసపోవద్దని, ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోలు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజనేయులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి