Home » Kurnool
కోసిగిలోని మూడు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో యాజమాన్యాలు చేతులెత్తేసి బంకులను మూసేసి నోస్టాక్ బోర్డులు పెట్టేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం తెలుగు నూతన సంవత్సరాది (ఉగాది)రోజున కళ, సామాజిక సేవ, సాహిత్యం, సంగీతం, గాత్రం తదితర రంగాల్లో అందించే ప్రతిష్టాత్మక కళారత్న(హంస), ఉగాది పురస్కారాలను మంగళవారం ప్రకటించింది.
ఆలయ ప్రధానవీధిలో విహరిస్తున్న స్వామిఅమ్మవార్లు
జిల్లాలో కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు అవినీతి అక్రమాలకు బరితెగిస్తున్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు పేర్కొన్నారు.
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అందించే ఆహార పదార్థాల తయారీ, పంపిణీలలో కనీస నిబంధనలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టి అధికారులు సూచించారు.
శ్రీశైలం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు.
రైతుల వ్యవసాయ భూములను, ప్రాజెక్టుల నీటి మునక జరిగినప్పుడు వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు.
సంతలో వ్యాపారం చేసుకునేందుకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.