• Home » Kurnool

Kurnool

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైల క్షేత్రంలో భక్తుల సందడి అధికంగా ఉంది. శనివారం సాయంత్రం యాత్రికుల రాకతో క్షేత్ర పురవీధులన్నీ రద్దీగా కనిపించాయి.

   మనం నేర్చుకున్నది ఇతరులకు అందించాలి

మనం నేర్చుకున్నది ఇతరులకు అందించాలి

మనం చదివినది.. నేర్చుకున్నది ఇతరలకు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

    లోక్‌ అదాలతలో 2,452 కేసులు పరిష్కారం

లోక్‌ అదాలతలో 2,452 కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలతలో 2,452 కేసులు పరిష్కారం అయినట్లు మూడో అదనపు జిల్లా న్యాయాధికారి, లోక్‌ అదాలత చైర్మన అమ్మన్నరాజా అన్నారు.

    ఉద్యోగుల జీతభత్యాల గోల్‌మాల్‌

ఉద్యోగుల జీతభత్యాల గోల్‌మాల్‌

ఆళ్లగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జీతభత్యాల వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగినట్లు జిల్లా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

   ప్రశాంతంగా  నవోదయ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

నవోదయ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష (2026-27) శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మిగనూరు మండలంలోని నవోదయ విద్యాలయంతో పాటు ఎమ్మిగనూరు పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

   ధార్మిక భవన్‌  పాలనతో  సీమ ఆలయాల అభివృద్ధి

ధార్మిక భవన్‌ పాలనతో సీమ ఆలయాల అభివృద్ధి

ధార్మిక భవన్‌ పాలనతోనే సీమ జిల్లాల ఆలయాలు అభివృద్ధి చెందుతాయని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

   దేశ సమగ్రాభివృద్ధికి బాటలు

దేశ సమగ్రాభివృద్ధికి బాటలు

దేశ సమగ్రాభివృద్ధికి భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి బాటలు వేశారని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు పీవీఎన మాధవ్‌ అన్నారు.

Anam Ramanarayana: కర్నూలులో అతిపెద్ద పరిపాలనా భవనం: మంత్రి ఆనం

Anam Ramanarayana: కర్నూలులో అతిపెద్ద పరిపాలనా భవనం: మంత్రి ఆనం

ఆలయ భూములను పరివేక్షణ చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పురాతన ఆలయాలను పునర్నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.

 మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌

మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌

ప్రభుత్వం అందిస్తున్న సర్వీస్‌ల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

 ప్రతిపాదనలు తయారు చేయండి

ప్రతిపాదనలు తయారు చేయండి

జిల్లా కోర్టు సముదాయ స్థలానికి ప్రతిపాదనలు తయారు చేయాలని నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్‌ ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి