• Home » Kurnool

Kurnool

Kurnool  Bus Incident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..

Kurnool Bus Incident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..

కర్నూలు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Kurnool: కర్నూలు జిల్లాలో ప్రమాదం.. క్షతగాత్రుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచి..

Kurnool: కర్నూలు జిల్లాలో ప్రమాదం.. క్షతగాత్రుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచి..

కర్నూల్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని దగ్ధం కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అయితే, ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ కొందరు ప్రయాణికులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఓ స్థానికుడు తన మానవత్వం చాటుకున్నాడు.

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ: అనిత

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ: అనిత

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఉన్నారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

Modi On Bus Accident: ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Modi On Bus Accident: ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

Kurnool Collector Siri: బస్సు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..

Kurnool Collector Siri: బస్సు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..

బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు.. కలెక్టరేట్‌లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061.

Rahul Gandhi: ప్రమాదాలు.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి..

Rahul Gandhi: ప్రమాదాలు.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి..

రవాణా శాఖలో ప్రయాణికుల భద్రతే ముఖ్యం కావాలని రాహుల్ గాంధీ సూచించారు. వాహనాలను తగిన విధంగా మెయింటైన్ చేయాలని చెప్పారు.

Kurnool Bus Tragedy: పండగ కోసం వచ్చి ప్రమాదంలో మృతి.. పటాన్‌చెరులో విషాదఛాయలు

Kurnool Bus Tragedy: పండగ కోసం వచ్చి ప్రమాదంలో మృతి.. పటాన్‌చెరులో విషాదఛాయలు

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారి తల్లి ఫిలో మినన్ బేబీ, కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు.

Kaveri Kurnool Bus Accident: తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు..

Kaveri Kurnool Bus Accident: తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు..

కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం కావడం అందరినీ కలచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కర్నూలు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో బెంగళూరులో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల రమేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి.. గత రాత్రి ట్రావెల్స్ బస్సులో బెంగుళూరుకు పయనమయ్యాడు.

MP Byreddy Shabari On Bus Accident: అందుకే బస్సు ప్రమాదం జరిగింది..

MP Byreddy Shabari On Bus Accident: అందుకే బస్సు ప్రమాదం జరిగింది..

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు దగ్గర బైకు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి