• Home » Kurnool

Kurnool

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.

కఠినంగా శిక్షించాలి

కఠినంగా శిక్షించాలి

పీలేరు బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్‌ చేశారు.

ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

   నాడు బస్తా రూ.300..   నేడు రూ.4,000

నాడు బస్తా రూ.300.. నేడు రూ.4,000

గతంలో ఎన్నడూ లేనివిధంగా నిమ్మరైతు లాభాలను చవి చూస్తున్నాడు. ఎండల తీవ్రత, నిమ్మ సాగు తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమ్మకాయల అ‘ధర’హో అనిపిస్తున్నాయి.

   మల్లన్న సన్నిధిలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ

మల్లన్న సన్నిధిలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో దర్శించుకు న్నారు.

   దివ్య ఔషధం  సబ్జా

దివ్య ఔషధం సబ్జా

వేసవి వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతుంటారు. వేసవి తాపంలో సబ్జా నీరు దివ్య ఔషధంగా పనిచేసి ఉపశమనం ఇస్తోంది.

   కొనసాగుతున్న పదోన్నతి పరీక్షలు

కొనసాగుతున్న పదోన్నతి పరీక్షలు

స్థానిక జిల్లా పోలీస్‌ శిక్షణా కేంద్రంలో ఎస్‌ఐ పదోన్నతి ఎంపిక పరీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ ఎంపిక పరీక్షలను ఐజీ, అనంతపురం రేంజ్‌ ఇనచార్జి డీఐజీ షిమోషీ, ఎస్పీ విక్రాంత పాటిల్‌, ఏపీఎస్‌పీ రెండో బెటాలియన కమాండెంట్‌ దీపిక పాటిల్‌ పరిశీలించారు.

వైభవంగా ఆంజనేయస్వామి ప్రభోత్సవం

వైభవంగా ఆంజనేయస్వామి ప్రభోత్సవం

మండలంలోని బంటుపల్లిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి తిరునాళ్లు నిర్వహించారు.

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది.

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి