Home » Kurnool
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.
పీలేరు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్ చేశారు.
రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా నిమ్మరైతు లాభాలను చవి చూస్తున్నాడు. ఎండల తీవ్రత, నిమ్మ సాగు తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమ్మకాయల అ‘ధర’హో అనిపిస్తున్నాయి.
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో దర్శించుకు న్నారు.
వేసవి వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతుంటారు. వేసవి తాపంలో సబ్జా నీరు దివ్య ఔషధంగా పనిచేసి ఉపశమనం ఇస్తోంది.
స్థానిక జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్ఐ పదోన్నతి ఎంపిక పరీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ ఎంపిక పరీక్షలను ఐజీ, అనంతపురం రేంజ్ ఇనచార్జి డీఐజీ షిమోషీ, ఎస్పీ విక్రాంత పాటిల్, ఏపీఎస్పీ రెండో బెటాలియన కమాండెంట్ దీపిక పాటిల్ పరిశీలించారు.
మండలంలోని బంటుపల్లిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి తిరునాళ్లు నిర్వహించారు.
ఆదోనిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.