Home » Kurnool
కర్నూలు జిల్లా శ్రీరామ నగర్ 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సునీల్పై వైసీపీ మూకలు కత్తులతో దాడి చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి టీజీ భరత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎ్సపీ) పెంచుతూ బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుదవారం దాడులు నిర్వహించారు.
పార్లమెంటులో 2023 సంవత్సరంలో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ముసుగులో మహిళా బిల్లును దొడ్డిదారిన తీసుకొచ్చేందుకు యత్నిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి అనీరాజా అన్నారు.
పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎల్పీవో లక్ష్మి హెచ్చరించారు.
ఫ్లోరోసిస్ నివారణపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ సూచించారు.
ఏపీలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలన్నారు.
రెండేళ్లలో శంకుస్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసే 25 ప్రాజెక్టులతో సీఎం చంద్రబాబు ఇరిగేషన క్యాలెండర్ ప్రకటించారు.
శ్రీశైలంలో నకిలీ వెబ్సైట్ ద్వారా భక్తులను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన 27 మంది భక్తులను సైబర్ నేరగాళ్లు వసతి బుకింగ్ పేరుతో మోసానికి పాల్పడ్డారు.