• Home » Kurnool

Kurnool

   నేరాల నివారణే లక్ష్యం

నేరాల నివారణే లక్ష్యం

జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు.

   ప్యాసింజర్‌ రైలుకు పచ్చజెండా

ప్యాసింజర్‌ రైలుకు పచ్చజెండా

నంద్యాల జిల్లా వాసులకు కేంద్రం శుభవార్తను అందించింది. త్వరలో జిల్లా మీదుగా గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్‌ సర్వీస్‌ సదుపాయం ఏర్పాటుకానుంది.

   హాస్టల్‌ వార్డెనపై కలెక్టర్‌ ఆగ్రహం

హాస్టల్‌ వార్డెనపై కలెక్టర్‌ ఆగ్రహం

విద్యార్థులు దేవాలయంగా భావించే హాస్టల్‌ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు టీడీపీ అఽధ్యక్ష బాధ్యల్లోకి గుడిసె క్రిష్ణమ్మ

నేడు టీడీపీ అఽధ్యక్ష బాధ్యల్లోకి గుడిసె క్రిష్ణమ్మ

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు గుడిసే క్రిష్ణమ్మ స్వీకరిస్తారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు.

   కంది రైతులకు శుభవార్త

కంది రైతులకు శుభవార్త

కంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. జనవరి మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాం రూ.8వేలను అందించేందుకు మార్క్‌ఫెడ్‌ సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి

హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి

సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్లబండ మహా పీఠాధిపతి మర్రిస్వామి తాత, కామవరం పీఠాధిపతులు బ్రహ్మనిష్ట స్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు రాఘవేంద్ర అన్నారు.

ఎమ్మిగనూరు నుంచి నన్ను దూరం చేయలేరు

ఎమ్మిగనూరు నుంచి నన్ను దూరం చేయలేరు

ఎమ్మిగనూరు ప్రజలు నన్ను ఆదరించారు.. వారి నుంచి, ఎమ్మిగనూరు నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరని వైసీపీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు.

త్రో బాల్‌ పోటీల్లో కౌతాళం జట్టు విజయం

త్రో బాల్‌ పోటీల్లో కౌతాళం జట్టు విజయం

జిల్లా స్థాయి ఉపాధ్యాయినుల త్రోబాల్‌ పోటీలలో కౌతాళం ఉపాధ్యాయుల జట్టు విజేతగా నిలిచినట్లు ఎంఈవో-1, 2లు రామాంజనేయులు, శోభారాణి తెలిపారు.

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

గ్రామాలను ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌ రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు.

జనసేన బలోపేతానికి కృషి

జనసేన బలోపేతానికి కృషి

జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ మంత్రాలయం ఇన్ చార్జి బి. లక్ష్మన్న తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి