• Home » Kurnool

Kurnool

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. ఒక్కరు కాదు ఇద్దరు..

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. ఒక్కరు కాదు ఇద్దరు..

బైక్‌పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్‌కు వెళ్తుండగా.. ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు తెలిపారు.

Kurnool Tragedy: డ్రైవర్‌ లక్ష్మయ్య గురించి వెలుగులోకి సంచలన వాస్తవాలు

Kurnool Tragedy: డ్రైవర్‌ లక్ష్మయ్య గురించి వెలుగులోకి సంచలన వాస్తవాలు

పదవ తరగతి ఫెయిల్ అయినట్టు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో లక్ష్మయ్య లైసెన్స్ పొందినట్లు గుర్తించారు. లక్ష్మయ్య స్వగ్రామం పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఓపిజర్ల.

Kurnool Bus Incident: పేలిన 400 ఫోన్లు.. కర్నూలు బస్సు ఘటనలో..  షాకింగ్ వాస్తవాలు..

Kurnool Bus Incident: పేలిన 400 ఫోన్లు.. కర్నూలు బస్సు ఘటనలో.. షాకింగ్ వాస్తవాలు..

కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదానికి లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లే కారణమని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రమాదంలో లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకున్న తర్వాత.. అందులో 400కి పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి..

Hyderabad: కర్నూలు ఘటనతో నగరవాసుల కలవరం

Hyderabad: కర్నూలు ఘటనతో నగరవాసుల కలవరం

శుక్రవారం తెల్లవారుతుండగానే పిడుగులాంటి వార్తతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. నగరం నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌(Vemuri Kaveri Travels) బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురై.. 19 మంది సజీవ దహనమయ్యారు.

పోస్టరు ఆవిష్కరణ

పోస్టరు ఆవిష్కరణ

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదిన చేపట్టబోతున్న ప్రజా ఉద్యమ పోస్టర్‌ను శుక్రవారం పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుట్టా రేణుక విడుదల చేశారు.

గేటు వద్దే ఆపేశారు..!

గేటు వద్దే ఆపేశారు..!

ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయానికి దీపావళి సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.

    డెత జర్నీ

డెత జర్నీ

డెత జర్నీ.. అవును వారికి అదే మరణ ప్రయాణం.

నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి

నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పురుషోత్తంరెడ్డి అన్నారు.

స్పందించని వి.కావేరి యాజమాన్యం..? బాధ్యత ఉండక్కర్లేదా..?

స్పందించని వి.కావేరి యాజమాన్యం..? బాధ్యత ఉండక్కర్లేదా..?

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

 Kurnool Bus Accident:  కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి