Home » Kurnool
ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా. బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు మనమంతా ప్రజాస్వామ్య విధానాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నేటితరం రాజకీయ నాయకులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సూచించారు.
కొత్త వైద్య విధానాలు చికిత్సలపై పీజీ వైద్య విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, మెడిసిన్ హెచ్వోడీ డా.డి.శ్రీరాములు, హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ఎస్.లక్ష్మీబాయి సూచించారు.
కర్నూలుకు చెందిన కథా రచయిత ఎస్ఎండీ ఇనాయతుల్లా రాసిన ‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకాన్ని ఆదివారం సాయత్రం నగరంలోని ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్కు తరలించారు.
నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో 15ఏళ్ల బాలుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.
మద్యం తాగి బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన నెల్లూరు జిల్లాకు చెందిన మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్ గొట్టిపాటి గోపికి నంద్యాల కోర్టు ఏడు రోజులు జైలు శిక్ష విధించింది.
మైనర్ బాలికపై అత్యాచా రయత్నం ఘటన బనగానపల్లెలోని సీఎంఆర్ ఫంక్షన హాల్ సమీ పంలో చోటుచేసుకున్నట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు.
కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు కడుపు ఉబ్బి మూర్ఛపోయింది.