Home » Kurnool
నూతన సంవత్సరం కానుకగా బనగానపల్లె రెవిన్యూ డివిజన ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ నెరవేర్చి వారి రుణం తీర్చుకున్నానని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఓ వసంతం బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు కాలగమనంలో ఒదిగిపోయింది. మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకొని.. చేదు నిజాలను కాలగర్భంలో కలిపేస్తూ 2025కు వీడ్కోలు పలికారు.
యువ పారా అథ్లెట్ శివాని ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. శివానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును ప్రదానం చేశారు.
మహానంది క్షేత్రంలో నంద్యాల కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు జరిపారు.
కూటమి ప్రభుత్వంలోనే రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
పట్టణంలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు.
సమస్యల పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సిరి చెప్పారు.
మండలంలోని పెసలదిన్నె గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల సమస్యలను తీరుస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
నంద్యాల జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.