• Home » Kurnool

Kurnool

బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం

బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం

వైసీపీ హయాంలో ఎస్సీలపై దౌర్జన్యాలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.

మంత్రి ఫిర్యాదు.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు

మంత్రి ఫిర్యాదు.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు

వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కర్నూలు పట్టణంలోని త్రీ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్‌చార్జి కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ అన్నారు.

జల వనరుల సంరక్షణే లక్ష్యం

జల వనరుల సంరక్షణే లక్ష్యం

జలవనరుల సంరక్షణ, అభివృద్ధి నీటి వనరుల సామర్థ్య వినియోగం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బి. క్రాంతినాయుడు అన్నారు.

పదో తరగతి విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక విందు..

పదో తరగతి విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక విందు..

కర్నూలు నియోజకవర్గంలో పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థుల‌కు మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ప్రత్యేక విందు ఇచ్చారు. టాప్-5లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.

మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు: టీజీ వెంకటేశ్..

మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు: టీజీ వెంకటేశ్..

కర్నూలులో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా 60 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి నగదు చెక్కులు పంపిణీ చేశారు.

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్

వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి