• Home » Kurnool

Kurnool

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్‌

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్‌

విద్యార్థి దశ లోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించొచ్చని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

Srisailam temple: న్యూఇయర్ వేడుకల పేరుతో హంగామా.. శ్రీశైలం సిబ్బంది వీడియో వైరల్

Srisailam temple: న్యూఇయర్ వేడుకల పేరుతో హంగామా.. శ్రీశైలం సిబ్బంది వీడియో వైరల్

శ్రీశైలంలో ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది వికృత చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డిసెంబర్ 31న అర్ధరాత్రి న్యూఇయర్ వేడుకల పేరుతో వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు.

అర్హులందరికీ పాసు పుస్తకాలు

అర్హులందరికీ పాసు పుస్తకాలు

అర్హలందరికీ ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తుందని ఆదోని సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ కుమార్‌, తహసీల్దార్‌ రాజేశ్వరి అన్నారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

ఆలయ నిర్మాణానికి విరాళం

కోసిగిలోని 3వ వార్డు వాల్మీకినగర్‌లోని లక్ష్మీనరసింహస్వామి నూతన దేవాలయ నిర్మాణానికి టీడీపీ నాయకుడు, కోసిగి మేజర్‌ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ ముత్తురెడ్డి రూ.50 వేలు విరాళాన్ని ఆలయ కమిటీ పెద్దలు హంపయ్య, లక్ష్మన్న, బసయ్యకు అందజేశారు.

ఆదోని జిల్లా ప్రకటించే దాకా పోరాటం

ఆదోని జిల్లా ప్రకటించే దాకా పోరాటం

ఆదోనిని జిల్లా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్‌ నూర్‌ అహ్మద్‌ అన్నారు.

Nandyal: దారుణం.. కన్న బిడ్డలను చంపేసిన తండ్రి.. ఆపై

Nandyal: దారుణం.. కన్న బిడ్డలను చంపేసిన తండ్రి.. ఆపై

కన్న బిడ్డలను దారుణంగా చంపేశాడో తండ్రి. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. బిడ్డలను చంపి.. ఆపై ఆయనా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

క్రమశిక్షణతో మెలగాలి

క్రమశిక్షణతో మెలగాలి

శిక్షణ నిమిత్తం కర్నూలు జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రానికి (డీటీసీ) విచ్చేసిన 205 మంది ఏపీఎస్‌పీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో మెలగాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి