• Home » Kurnool

Kurnool

   ద్రావిడ భాషలకు ముప్పేమీ లేదు

ద్రావిడ భాషలకు ముప్పేమీ లేదు

ద్రావిడ భాషలకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ సి.మృణాళిని అన్నారు.

   ‘మైసూర్‌’ టవర్‌..!

‘మైసూర్‌’ టవర్‌..!

కోసిగి మండల కేంద్రంలో కొనసాగుతున్న రేణుకా ఎల్లమ్మ జాతరలో ఓ భారీ మైసూర్‌ పాక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి.

   ప్రభుత్వంపైనే ప్రజల ఆశలు

ప్రభుత్వంపైనే ప్రజల ఆశలు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపధ్యంలో రాయలసీమ ప్రజలు ప్రభుత్వంపై ఆశగా చూస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు అన్నారు.

   నల్లమలలోని కేజీ రోడ్డుపై ఆంక్షలు

నల్లమలలోని కేజీ రోడ్డుపై ఆంక్షలు

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమలలోని కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి మీదుగా ఆంక్షలు విధించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ తెలిపారు.

      ఇల కైలాసంలో బ్రహ్మోత్సవ శోభితం

ఇల కైలాసంలో బ్రహ్మోత్సవ శోభితం

శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఆదివారం నుంచి ఈనెల 18వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

గురు వైభవోత్సవ అవార్డులకు ప్రముఖుల ఎన్నిక

గురు వైభవోత్సవ అవార్డులకు ప్రముఖుల ఎన్నిక

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 431 వ జయంతి, 405 వ పట్టాభిషేకం మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే రాఘవేంద్ర గురు వైభవోత్సవ అవార్డులకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రముఖులను ఎంపిక చేసినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురేష్‌ కోణాపూర్‌, వెంకటేష్‌ జోషి తెలిపారు.

ద్రావిడ భాషా సంస్కృతులను కాపాడుకోవాలి

ద్రావిడ భాషా సంస్కృతులను కాపాడుకోవాలి

ఉత్తరాది ఆర్య భాషా సంస్కృతుల ఆఽధిపత్యం నుంచి దక్షిణాది రాషా్ట్రల ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ద్రవిడ భాషా సంస్కృతుల కోసం ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

      రమణీయం.. రేణుకా ఎల్లమ్మ రథోత్సవం

రమణీయం.. రేణుకా ఎల్లమ్మ రథోత్సవం

కోసిగి రేణుకా ఎల్లమ్మ రథోత్సవం శనివారం అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా సాగింది.

   12న గుండ్రేవులపై చర్చ

12న గుండ్రేవులపై చర్చ

గుండ్రేవుల జలాశయం మూడు రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సంప్రదించి ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో జరిగిన సభలో హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి