Home » Kurnool
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ముస్లింల కోసం ప్రత్యేక షాదిఖానాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే బురదజల్లేందుకు యత్నిస్తున్నారని.. వారి మాటలు నమ్మవద్దన్నారు.
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు ఆయన నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల్లో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. ఉన్నతాధికారులైతే మరీ దారుణం.
టీడీపీ అధిష్టానం బుధవారం ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటిచింది. మునుపెన్నడూ లేని విధంగా నంద్యాల జిల్లాకు జాతీయ, రాష్ట్ర కమిటీలో కీలక పదవులు కేటాయించింది.
ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల కాగా జిల్లాలో బాలికలదే హవా కొనసాగింది.
పేదలకు ఇంటి పట్టాలిస్తుంటే సహించలేక మతి భ్రమించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతున్నారని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఆయన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రధాన అనుచరుడు. మంత్రాలయం వైసీపీ మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ. ఈ హోదాలు చాలు..
తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటులో సరికొత్త రికార్డు నమోదు కానుంది. 70 ఏళ్లకు పైగా సుదీర్ఘ సేవలు అందించిన క్రస్ట్గేట్లకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో నూతన క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు టీబీపీ బోర్డు శ్రీకారం చుట్టింది.
భారత విశ్వ గురువుగా అవతరించడానికి ఎంతో సమయం పట్టడదని, ఆ దిశగా భారతీయులంతా ఒక్కతాటిపై సమష్టిగా ముందుకు సాగాలని రాషీ్ట్రయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎ్సఎస్) అఖిల భారత సహధర్మ జాగరణ ప్రముఖ్ ఏలే శ్యామ్కుమార్ పిలుపునిచ్చారు.
ఓర్వకల్లులో 369.95 ఎకరాలు స్థలంలో డ్రోన హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఐఐసీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు వెల్లడించారు.