Home » Kurnool
టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశానికి ఉగాది పర్వదినాన్ని ముహూర్తంగా ప్రభుత్వం సన్నాహం చేస్తోంది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు పోలీస్ శాఖ, ఇటు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..
బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద అన్నారు.
ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివ ప్రసాద్ అన్నారు.
పత్తికొండ పట్టణంలో శుక్రవారం స్టేట్ బార్ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించగా.. న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు.
ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల పురోగతికి తగినన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు.
అవుట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకు రైతులు తెచ్చిన వాము పొట్టుకు భలే డిమాండ్ ఉంది.
శిరివెళ్ల మెట్ట వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వనికెందిన్నె గ్రామంలో చిటికెల వెంకటేశ్వర్లు(55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.