• Home » Kurnool

Kurnool

   కంకరగా మారుతున్న కొండలు

కంకరగా మారుతున్న కొండలు

కొండలు కరిగిపోతున్నాయి.. గుట్టలు గుంతలుగా మారిపోతున్నాయి. అందంగా కనిపించే కొండలు కళ్లముందే కనుమరుగవుతున్నాయి.

    సేవాభావంతో అన్నదానసత్రాలు నడపాలి

సేవాభావంతో అన్నదానసత్రాలు నడపాలి

శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవాభావంతో నిత్యాన్నదాన సత్రాలు నడిపించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.

పోలీసుస్టేషనలోనే బైక్‌ మాయం

పోలీసుస్టేషనలోనే బైక్‌ మాయం

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో వనటౌన పోలీసులు పట్టుకున్న వాహనం పోలీసుస్టేషనలో ఉంచగా అక్కడి నుంచి మాయం అయింది.

   చిచ్చు పెట్టిన రికార్డింగ్‌ డ్యాన్స..

చిచ్చు పెట్టిన రికార్డింగ్‌ డ్యాన్స..

తిరునాలలో జరిగిన రికార్డింగ్‌ డ్యాన్స గ్రామంలో చిచ్చు పెట్టింది. ఈఘర్షణలో ఓయువకుడు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలి పారు.

బీమా కంపెనీకి వినియోగదారుల కమిషన వడ్డింపు

బీమా కంపెనీకి వినియోగదారుల కమిషన వడ్డింపు

పాలసీదారులు మృతి చెందిన తర్వాత బీమా మొత్తాన్ని చెల్లించకుండా సేవాలోపం చేసిన హెచడీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషన తగిన రీతిలో వడ్డించింది.

       వెండి ఆభరణాలు ఏమయ్యాయి?

వెండి ఆభరణాలు ఏమయ్యాయి?

పట్టణంలోని ఓ ప్రముఖ దేవాల యంలో దాతలు చేయించిన దాదాపు 5వెండి ఆభరణాలు కనిపించకుండా పోయి నట్లు తెలుస్తోంది.

ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరు నెలల చిన్నారి..

ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరు నెలల చిన్నారి..

ఆ చిన్నారి వయస్సు 6నెలలే. ఇంకా మాటలు కూడా రాని ఆ పసిపాప.. ప్రపంచ రికార్డ్ సృష్టించింది. సూపర్ మెమరీ పవర్‌తో చిన్నారి గోల్డ్ మెడల్ సాధించింది.

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.

అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి

అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి

ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు సమపాళ్లలో అందించేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో అనాథగా మారిన ఏపీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తిరిగి గాడిలో పెట్టారని పేర్కొన్నారు.

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఎన్ఎంసీకి  విద్యార్థి ఫిర్యాదు

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఎన్ఎంసీకి విద్యార్థి ఫిర్యాదు

కర్నూలులోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యార్థులు సేవాభావంతో ఉండాల్సిన వాతావరణంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఓ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆరోపణలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి