Home » Kurnool
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తలెత్తిన చిచ్చుతో వైసీపీ చలిమంట కాచుకునే ప్రయత్నం చేస్తోంది.
శ్రీశైల నియోజకవర్గం కేంద్ర బిందువైన ఆత్మకూరు బీజేపీలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది.
విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొంత కాలంగా విజయ డెయిరీకి సంబంధించి ముత్యాలపాడు ఎన్నికలు, ఆ సంఘం అధ్యక్ష పదవి గురించి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న నాటకాలను ఆపాలని, కమీషన్లకు కక్కుర్తి పడుతూ ప్రాజెక్ట్ నిర్మాణాలను గాలికొదిలేసి, మాఫియాలా ప్రవర్తించిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ అన్నారు.
మ్మిగనూరు జాతర అంటేనే ఒక ప్రత్యేకత. ఈ జాతరలో రైతులను మొదలుకొని చిన్న పిల్లల వరకు వారికి అవసరమయ్యే వస్తు సామగ్రి లభిస్తుంది.
బీసీ వసతి గృహాలు, గురుకులాలు దుర్భరంగా తయారయ్యాయని, జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వార్డెన్ల పనితీరు అధ్వానంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఎస్. సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు.
సీపీ అబద్ధ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చే స్ర్కిప్టు చదివి పేటీమ్ బ్యాచ్ ప్రజలను మభ్యపెడుతున్నదని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు.
ఖరీఫ్లో రైతులు సాగు చేసిన కందులను కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ సంస్థ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.
శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది.
నల్లమలలోని నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అఖిల భారత పులుల గణన-2026 నేపథ్యంలో శ్రీశైలానికి కాలినడకన తరలివెళ్లే భక్తులకు అటవీశాఖ పలు ఆంక్షలు విఽధించింది.