• Home » Kurnool

Kurnool

    ఉగాది కానుకగా..!

ఉగాది కానుకగా..!

టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశానికి ఉగాది పర్వదినాన్ని ముహూర్తంగా ప్రభుత్వం సన్నాహం చేస్తోంది.

శైవ క్షేత్రాలకు తరలివెళ్తున్న భక్తులు, పలు మార్గాల్లో ప్రత్యేక బస్సులు.. శ్రీశైలంలో భారీ భద్రత..

శైవ క్షేత్రాలకు తరలివెళ్తున్న భక్తులు, పలు మార్గాల్లో ప్రత్యేక బస్సులు.. శ్రీశైలంలో భారీ భద్రత..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు పోలీస్ శాఖ, ఇటు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..

బాల్యవివాహాలతో అనర్థాలు

బాల్యవివాహాలతో అనర్థాలు

బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద అన్నారు.

ఆలూరు అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆలూరు అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ వైకుంఠం శివ ప్రసాద్‌ అన్నారు.

ప్రశాంతంగా బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

ప్రశాంతంగా బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

పత్తికొండ పట్టణంలో శుక్రవారం స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించగా.. న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు.

     నిధులు సాధిస్తాం

నిధులు సాధిస్తాం

ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల పురోగతికి తగినన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు

ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు

అవుట్‌ సోర్సింగ్‌, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.

   వాము పొట్టుకు భలే డిమాండ్‌

వాము పొట్టుకు భలే డిమాండ్‌

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డుకు రైతులు తెచ్చిన వాము పొట్టుకు భలే డిమాండ్‌ ఉంది.

   వంతెనను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

వంతెనను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

శిరివెళ్ల మెట్ట వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

   వనికెందిన్నెలో హత్య

వనికెందిన్నెలో హత్య

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వనికెందిన్నె గ్రామంలో చిటికెల వెంకటేశ్వర్లు(55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి