Home » Kurnool
మండలంలోని రాంపురం, కాచాపురం, నారాయణపురం గ్రామాల్లో దెబ్బతిన్న వరి,పత్తి పంటలను జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సుజాతమ్మ, సతీష్, ఆదోని ఏడీఏ బాలవర్ధిరాజు, మండల వ్యవసాయ అధికారులు గణేశ్, వరప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఏవోలు గణేశ్ వరప్రపాద్ పరిశీలించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సంభవించిన మొంథా తుఫాన ఆత్మకూరు ప్రాంతంలో బీభత్సం సృష్టించింది.
రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద తెల్లవారుజామున కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.
నంద్యాల జిల్లాలో మొంథా తుఫాన రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంటలు నీటమునగడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 20,991 క్యూసెక్కులు,
నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చించానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై బైకర్ శివ శంకర్తో ఉన్న ఎర్రిస్వామి కీలక వ్యాఖ్యలు చేశాడు. డివైడర్ను ఢీకొట్టడంతోటే ప్రమాదం జరిగిందని అన్నాడు.
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. బైక్ను ఢీ కొట్టడంతో బస్సులోని 19 మంది సజీవదహనం అయ్యారు. అయితే..
శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లె ఘాట్ రోడ్డులోని తుమ్మలబైలు, చింతల వద్ద రోడ్డుపైకి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
నిన్నటి వరకు 18 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. శుక్రవారం (ఈనెల 24న) ప్రమాదం జరుగగా అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల వరకు డాక్టర్లు 16 బృందాలుగా ఏర్పడి డెడ్బాడీస్కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.