• Home » Kurnool

Kurnool

 పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

రీ సర్వే పూర్తి అయిన మనేకుర్తి గ్రామానికి చెందిన రైతులకు సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

గొడ్డలి పార్టీ విధ్వంసంతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వికాస పాలన సాగుతోందన్నారు.

పచ్చదనం పెంపునకు కృషి

పచ్చదనం పెంపునకు కృషి

రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

విద్యుత్‌ అదాలత్‌తో సమస్యలు పరిష్కారం

విద్యుత్‌ అదాలత్‌తో సమస్యలు పరిష్కారం

విద్యుత్‌ అదాలత్‌ల ద్వారా వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యుత్‌ వినియోగ దారుల ప్రత్యేక అదాలత్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయయూర్తి అన్నారు.

బోధనాసుపత్రుల్లో ఏఐ విద్యా విధానాలు

బోధనాసుపత్రుల్లో ఏఐ విద్యా విధానాలు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో త్వరలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విద్యా విదానాలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు డా.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ (విజయవాడ) వీసీ డా.పి.చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు.

అనాథ శవంగా అమ్మ..

అనాథ శవంగా అమ్మ..

గత నెల 31వ తేదీన తుంగభద్ర నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన హిందూపురానికి చెందిన ఓ మహిళకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి సూచించారు.

క్యాన్సర్‌ నివారణపై అవగాహన కల్పించాలి

క్యాన్సర్‌ నివారణపై అవగాహన కల్పించాలి

గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్రీయ బాలస్వాస్థ్య నోడల్‌ అధికారి, జిల్లా ఎన్‌సీడీ నోడల్‌ అధికారి డా.మహేశ్వరప్రసాద్‌ సూచించారు.

విద్యార్థులకు ల్యాబ్‌లు అందుబాటులోకి తేవాలి

విద్యార్థులకు ల్యాబ్‌లు అందుబాటులోకి తేవాలి

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రాయలసీమ వర్సిటీ ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు.

ఆయిల్‌పామ్‌తో రైతులు అభివృద్ధి

ఆయిల్‌పామ్‌తో రైతులు అభివృద్ధి

రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుతోనే ఆర్థికావృదిఽ్ధ సాధించవచ్చునని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి