• Home » Kurnool

Kurnool

ప్రజల మేలు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను

ప్రజల మేలు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను

ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి అన్నారు.

 Police Notices to YSRCP Leaders: ఆరె శ్యామలతోపాటు పలువురు వైసీపీ నాయకులకు నోటీసులు

Police Notices to YSRCP Leaders: ఆరె శ్యామలతోపాటు పలువురు వైసీపీ నాయకులకు నోటీసులు

వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామలతో పాటు మరికొందరు వైసీపీ నాయకులకు బిగ్ షాక్ తగిలింది. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై తప్పుడు ప్రచారం చేసినందుకు..

BC Janardhan Hit Out Jagan: సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తారా?.. జగన్‌పై మంత్రి సీరియస్

BC Janardhan Hit Out Jagan: సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తారా?.. జగన్‌పై మంత్రి సీరియస్

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉండే నాయకుడు చంద్రబాబు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు.

Rayalaseema University: రాయలసీమ యూనివర్సిటీలో వేటకొడవలితో విద్యార్థి హల్‌‌‌చల్

Rayalaseema University: రాయలసీమ యూనివర్సిటీలో వేటకొడవలితో విద్యార్థి హల్‌‌‌చల్

రాయలసీమ యూనివర్సిటీలో ఓ విద్యార్థి వేటకొడవలితో హల్‌‌‌చల్ చేశాడు. సెల్ ఫోన్ విషయంలో గొడవ జరగడంతో..

మాక్‌ అసెంబ్లీకి పెద్దకడబూరు విద్యార్థి

మాక్‌ అసెంబ్లీకి పెద్దకడబూరు విద్యార్థి

వచ్చే నెల 26న జరిగే మాక్‌ అసెంబ్లీకి మంత్రాలయం నియోజకవర్గం తరపున పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదోని డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి సూచించారు.

మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు.

Kurnool Bus Tragedy: కర్నూలు ఘటన.. కాలిపోయిన బస్సు దగ్గర బంగారం కోసం వెతుకులాట..

Kurnool Bus Tragedy: కర్నూలు ఘటన.. కాలిపోయిన బస్సు దగ్గర బంగారం కోసం వెతుకులాట..

ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లాలో ఓ బస్సు కాలి బూడిద అయింది. 19 మంది చనిపోయారు. ప్రమాదంలో కాలి బూడిదైన బస్సు దగ్గర తాజాగా కొంతమంది బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు.

 మున్సిపల్‌ కౌన్సిల్‌ మీట్‌ రసాభాస

మున్సిపల్‌ కౌన్సిల్‌ మీట్‌ రసాభాస

ఎమ్మిగనూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళంగా మారింది.

పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలి: కలెక్టర్‌

పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలి: కలెక్టర్‌

రైతులు పంటలతో పాటు పాడి పరిశ్రమను కూడా ఏర్పాటు చేసుకుంటే చేదోడుగా ఉంటుందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి