Home » Kurnool
ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి రాజీవ్ రెడ్డి అన్నారు.
వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామలతో పాటు మరికొందరు వైసీపీ నాయకులకు బిగ్ షాక్ తగిలింది. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై తప్పుడు ప్రచారం చేసినందుకు..
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉండే నాయకుడు చంద్రబాబు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు.
రాయలసీమ యూనివర్సిటీలో ఓ విద్యార్థి వేటకొడవలితో హల్చల్ చేశాడు. సెల్ ఫోన్ విషయంలో గొడవ జరగడంతో..
వచ్చే నెల 26న జరిగే మాక్ అసెంబ్లీకి మంత్రాలయం నియోజకవర్గం తరపున పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు.
ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదోని డిప్యూటీ డీఎంహెచ్వో సత్యవతి సూచించారు.
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు.
ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లాలో ఓ బస్సు కాలి బూడిద అయింది. 19 మంది చనిపోయారు. ప్రమాదంలో కాలి బూడిదైన బస్సు దగ్గర తాజాగా కొంతమంది బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు.
ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళంగా మారింది.
రైతులు పంటలతో పాటు పాడి పరిశ్రమను కూడా ఏర్పాటు చేసుకుంటే చేదోడుగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు.