Home » Kurnool
కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాయలసీమ పేపర్ మిల్లుకు సంబంధించిన ప్రభుత్వ భూములను పేదలకు అందజేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.
పదో తరగతి విద్యార్థులు రాబోయో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు.
రాయలసీమ రీజన పరిధిలోని మార్కెట్ కమిటీల 2025-26 ప్రభుత్వం నిర్దేశించి ఆదాయపు వస్తువుల లక్ష్యాన్ని మార్చి ఆఖరి నాటికి అధిగమిస్తామని కడప మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య పేర్కొన్నారు.
గాజులదిన్నె.. కరువు, వలసలకు నిలయమైన పశ్చిమ ప్రాంతంలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు. వైసీపీ హయాంలో జలాశయం సామర్థ్యం 5.50 టీఎంసీలకు పెంపు, పాత గేట్లు తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు పనులు చేపట్టారు.
ఒకప్పుడు పొలాల్లో, గట్లమీద వృథాగా పారబోసిన వాము పొట్టు ఇప్పుడు రైతులకు బంగారమైంది.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులపాటు వైభవోపేతంగా జరిగాయి. నవవాహ్నిక దీక్షతో అర్చక వేదపండితులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు వాహన సేవలు జరిపించారు.
స్థానిక న్యాయ సేవా సదన కార్యాలయంలో పోస్టుల భర్తీకి బుధవారం నిర్వహించే పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల జరిగిన క్యాబినెట్లో ఆమోదం పొందిన జిల్లాలోని సంజామల మండలం నొసం గ్రామంలోని సర్వే నెంబరు 1409-5 లోని 1500 ఎకరాలను 250 మెగావాట్ల సౌర విద్యుత ప్రాజెక్టు కోసం అప్పగిస్తూ ప్రభుత్వ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్స వాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం వైభవంగా రథోత్సవం జరిగింది.
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.