Home » Kurnool
అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాదేమోనన్న భయంతో కర్నూలుకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
మనిషి జీవితంలో కంటిచూపు ఎంతోవిలువైనదని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
పదో తరగతి ఫలితాలు గురువారం వెలువడగా బాలికలదే హవా కొనసాగింది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులతో సత్ఫలితాలు వెలువడ్డాయి.
అతడో సాఫ్ట్వేర్ ఉద్యోగి. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు.
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
పదో తరగతి ఫలితాలు ఫలితాలు గురువారం విడుదల కాగా ఈసారి బాలికలదే హవా కొనసాగింది.
మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అండతోనే రూ.128కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపిం చారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరత లేదని, అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ డా.ఏ. సిరి తెలిపారు.
నంద్యాల జిల్లాలో 2026-27 సంవత్సరానికి వ్యవసాయ యంత్ర పరికరాలకుగాను జిల్లాకు రూ.8.63 కోట్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
జిల్లా వైద్య శాఖలో జరుగుతున్న వ్యవహరాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.