• Home » Kurnool

Kurnool

   పేపర్‌ మిల్లు భూములు పేదలకిస్తాం --కర్నూలు ఎంపీ

పేపర్‌ మిల్లు భూములు పేదలకిస్తాం --కర్నూలు ఎంపీ

కర్నూలు రూరల్‌ మండలం గొందిపర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాయలసీమ పేపర్‌ మిల్లుకు సంబంధించిన ప్రభుత్వ భూములను పేదలకు అందజేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.

   పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

పదో తరగతి విద్యార్థులు రాబోయో పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి సూచించారు.

   ఆదాయపు వసూళ్ల లక్ష్యం అధిగమిస్తాం

ఆదాయపు వసూళ్ల లక్ష్యం అధిగమిస్తాం

రాయలసీమ రీజన పరిధిలోని మార్కెట్‌ కమిటీల 2025-26 ప్రభుత్వం నిర్దేశించి ఆదాయపు వస్తువుల లక్ష్యాన్ని మార్చి ఆఖరి నాటికి అధిగమిస్తామని కడప మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లావణ్య పేర్కొన్నారు.

జీడీపీకి మోక్షం లభించేనా..?

జీడీపీకి మోక్షం లభించేనా..?

గాజులదిన్నె.. కరువు, వలసలకు నిలయమైన పశ్చిమ ప్రాంతంలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు. వైసీపీ హయాంలో జలాశయం సామర్థ్యం 5.50 టీఎంసీలకు పెంపు, పాత గేట్లు తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు పనులు చేపట్టారు.

   వాము పొట్టు అ‘ధర’హో

వాము పొట్టు అ‘ధర’హో

ఒకప్పుడు పొలాల్లో, గట్లమీద వృథాగా పారబోసిన వాము పొట్టు ఇప్పుడు రైతులకు బంగారమైంది.

 అశ్వవాహనంపై స్వామి, అమ్మవార్లు

అశ్వవాహనంపై స్వామి, అమ్మవార్లు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులపాటు వైభవోపేతంగా జరిగాయి. నవవాహ్నిక దీక్షతో అర్చక వేదపండితులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు వాహన సేవలు జరిపించారు.

కోర్టు ఉద్యోగాల పరీక్షకు ఏర్పాట్లు

కోర్టు ఉద్యోగాల పరీక్షకు ఏర్పాట్లు

స్థానిక న్యాయ సేవా సదన కార్యాలయంలో పోస్టుల భర్తీకి బుధవారం నిర్వహించే పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సోలార్‌ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు

సోలార్‌ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు

ఇటీవల జరిగిన క్యాబినెట్‌లో ఆమోదం పొందిన జిల్లాలోని సంజామల మండలం నొసం గ్రామంలోని సర్వే నెంబరు 1409-5 లోని 1500 ఎకరాలను 250 మెగావాట్ల సౌర విద్యుత ప్రాజెక్టు కోసం అప్పగిస్తూ ప్రభుత్వ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

   వైభవంగా మహానందీశ్వరుని రథోత్సవం

వైభవంగా మహానందీశ్వరుని రథోత్సవం

మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్స వాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం వైభవంగా రథోత్సవం జరిగింది.

   బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి

బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి