• Home » Kurnool

Kurnool

ఓటు చోరీని అడ్డుకోవాలి

ఓటు చోరీని అడ్డుకోవాలి

ఓటు చోరీని అడ్డుకోవమే బీఎల్‌ఏల ప్రధాన బాధ్యతని కర్నూలు డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతి నాయుడు అన్నారు.

వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలి

వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలి

వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కోరారు.

కర్నూలులో ‘నాగబంధం’ చిత్ర బృందం  సందడి

కర్నూలులో ‘నాగబంధం’ చిత్ర బృందం సందడి

యువ నటుడు విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్‌ హీరోయిన్‌గా అభిషేక్‌ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం ‘నాగబంధం’ చిత్ర యూనిట్‌ బృందం తమ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సందడి చేసింది.

 జగన్ హయాంలో నీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.. మంత్రి నిమ్మల ధ్వజం

జగన్ హయాంలో నీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.. మంత్రి నిమ్మల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రాజెక్టుల పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు.

కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలంలో దాతలు (డోనర్‌లు) కట్టించిన చాలా కాటేజీలు దేవస్థానంకు అప్పగించలేదని బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు విమర్శించారు.

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. కోటి రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు సమర్పించారు.

ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు.

‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’

‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’

దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్తులో ముడిపడిన నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (డీఎస్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు.

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ట్రైబల్‌ వెల్ఫేర్‌ సలహా మండలి సభ్యుడు వెంకటపతి అన్నారు.

పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎం శ్రీ) పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన విద్య ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పీఎం శ్రీ రాష్ట్ర పరిశీలకులు సురేష్‌ కుమార్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి