• Home » KTR

KTR

ధాన్యం కుప్పలపైనే రైతులు కుప్పకూలుతున్నారు: కేటీఆర్‌

ధాన్యం కుప్పలపైనే రైతులు కుప్పకూలుతున్నారు: కేటీఆర్‌

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆల స్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్దే కొందరు రైతులు ప్రాణాలు...

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

తెలంగాణలో ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గన్నీ బ్యాగులు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

కేటీఆర్‌ అసలు మనిషేనా!?

కేటీఆర్‌ అసలు మనిషేనా!?

కేటీఆర్‌ అసలు మనిషేనా!? రాజకీయాన్ని, సమస్యను వేరుగా చూడాలి. రాజకీయంగా నాతో కొట్లాడాలి. కానీ, మైనర్‌ బాలికను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటి!? బాలికను అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనే శాడిజం ఏంటి.....

సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్‌

సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్‌

తప్పు చేసిన తన కొడుకును కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తొమ్మిది రోజులు దాచిపెట్టారు. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు..

కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు పూర్తి.. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు..

కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు పూర్తి.. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ పోస్టు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చరిత్రాత్మకంగా నిలిచిన 'కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభ'కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ భావోద్వేగ పోస్టు పెట్టారు.

బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కేటీఆర్

బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కేటీఆర్

పోక్సో చట్టం కింద బండి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.

కేటీఆర్‌కు సమన్లు

కేటీఆర్‌కు సమన్లు

ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకుంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది.

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన పోస్ట్

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన పోస్ట్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయానికి వస్తే రెండు ప్రమాణాలను పాటిస్తోందంటూ వ్యాఖ్యానించారు.

బండి సంజయ్‌ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ

బండి సంజయ్‌ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి

కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి