Home » KTR
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ ఒక సోదరుడిగా తన ఇంటికి వస్తే ఆదరించి బిర్యానీ పెడతామని.. అంతేకానీ తెలంగాణ సచివాలయంలో కూర్చొని పెత్తనం చేస్తామంటే మాత్రం ఊరుకోబోమని.....
హరీష్రావుతో రాజకీయంగా ప్రమాదం ఉందని కేటీఆర్ గుర్తించారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సీఎల్పీ మీడియా హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వాలపై విమర్శలు గుప్పించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు.
అబద్ధాలు, అభూత కల్పనలు, విషప్రచారాలతో రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెస్ కలుషితం చేస్తోందని, దేశమంతా వదిలించుకున్న ఆ పార్టీ దరిద్రం తెలంగాణకు....
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరాశను ప్రతిబింబిస్తున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్కు, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
సొంత చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేస్తామని కేటీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని స్పష్టం చేశారు.