• Home » Kollu Ravindra

Kollu Ravindra

Kollu Ravindra: ఏ ఒక్కరినీ వదలం.. మంత్రి కొల్లు హెచ్చరిక

Kollu Ravindra: ఏ ఒక్కరినీ వదలం.. మంత్రి కొల్లు హెచ్చరిక

Andhrapradesh: నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని మంత్రి కొల్లు రవ్రీంద ప్రశ్నించారు. రూ.90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు.

Minister Kollu Ravindra: దోచుకోవడం దాచుకోవడంలో జగన్‌ను మించిన వారు లేరు

Minister Kollu Ravindra: దోచుకోవడం దాచుకోవడంలో జగన్‌ను మించిన వారు లేరు

తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

CM Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

CM Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

Kollu Ravindra: త్వరలోనే ఆ స్కాములను బయట పెడతాం...మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

Kollu Ravindra: త్వరలోనే ఆ స్కాములను బయట పెడతాం...మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

వైసీపీ ప్రభుత్వం జరిగిన స్కాములను త్వరలోనే బయట పెడతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఇప్పటికే 12 సీబీఐ, 9 ఈడీ కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి లాంటి వారు ఉన్నారని చెప్పారు. వారు చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత లేదని గుర్తుంచుకోవాలని చెప్పారు.

Kollu Ravindra: వైసీపీలో వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు... మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Kollu Ravindra: వైసీపీలో వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు... మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

ఇది కలియుగం... కర్మ ఫలం ఎవరినీ వదలదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ జన్మలో చేసిన పాపాలకు కర్మ ఫలం ఈ రోజుల్లోనే అనుభవించే రోజులు వచ్చాయని హెచ్చరించారు.

Kollu Ravindra: ఊగిపోయిన దువ్వాడ.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్

Kollu Ravindra: ఊగిపోయిన దువ్వాడ.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో లిక్కర్ రేట్లు చాలా తక్కువ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయిందని అన్నారు. సీబీ సీఐడీ విచారణ కూడా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Sagara Harati: సాగర హారతితో సముద్ర స్నానాలు ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర..

Sagara Harati: సాగర హారతితో సముద్ర స్నానాలు ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర..

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు.

Kollu Ravindra:  శ్రీరెడ్డి తప్పు చేశావ్.. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

Kollu Ravindra: శ్రీరెడ్డి తప్పు చేశావ్.. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని ఎర్నీ బదలబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Kollu Ravindra: మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..

Kollu Ravindra: మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..

Andhrapradesh: మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేష్ మంచి పరిపాలన అందిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్‌ను మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరం పాటు సమయం తీసుకుందన్నారు.

Kollu Ravindra: చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు జగన్

Kollu Ravindra: చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు జగన్

Andhrapradesh: వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. మద్యం తయారీ కంపెనీ నుంచి అమ్మకాలు వరకు అవినీతి చేసి అడ్డంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లిక్కర్ మాఫియాపై సీఐడీతో విచారణ జరిపిస్తున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి