• Home » Kollu Ravindra

Kollu Ravindra

Minister Kollu Ravindra : నవోదయం-2.0 ప్రారంభం

Minister Kollu Ravindra : నవోదయం-2.0 ప్రారంభం

ఒంగోలులో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో కలిసి నవోదయం 2.0 కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.

AP Ministers on Jagan: జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై మంత్రుల ఆగ్రహం

AP Ministers on Jagan: జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై మంత్రుల ఆగ్రహం

AP Ministers: మాజీ సీఎం వైస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు మంత్రి కొల్లురవీంద్ర. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.

Vallabhaneni Vamshi: అడ్డంగా బుక్కైన వంశీ.. ఇదిగో సాక్ష్యం..

Vallabhaneni Vamshi: అడ్డంగా బుక్కైన వంశీ.. ఇదిగో సాక్ష్యం..

వల్లభనేని వంశీ అడ్డంగా బుక్కయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ బుకాయిస్తున్న వంశీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇదిగో సాక్ష్యం అంటూ సంచలన వీడియోను బయటపెట్టారు.

KOllu Ravindra: ఆ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తే వదలం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

KOllu Ravindra: ఆ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తే వదలం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

KOllu Ravindra: మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జగన్ చర్చించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

Kollu Ravindra : ‘మద్యం’పై జగన్‌ పిచ్చి ప్రేలాపనలు

Kollu Ravindra : ‘మద్యం’పై జగన్‌ పిచ్చి ప్రేలాపనలు

రాష్ట్ర మద్యం విధానంపై వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Kollu Ravindra: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

Kollu Ravindra: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

Kollu Ravindra: గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసునని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మద్యం పాలసీపై తమ ప్రభుత్వం పారదర్శకంగా వెళ్తుందన్నారు. బెల్ట్ షాపులు అనేవి లేవని చెప్పారు. ఓ వేళ ఎవరైనా నిర్వహిస్తే కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

 Minister Kollu Ravindra: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్..  ప్రభుత్వం కీలక నిర్ణయం

Minister Kollu Ravindra: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Minister Kollu Ravindra: వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మధ్యధరలు పెరగడంతో తక్కువ ధరకు దొరికే గంజాయికి యువత అలవాటు పడ్డారని అన్నారు.

Kollu Ravindra: జగన్ ప్రభుత్వం ఆ భూములు కొట్టేసింది

Kollu Ravindra: జగన్ ప్రభుత్వం ఆ భూములు కొట్టేసింది

Minister Kollu Ravindra: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు.ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేసిందని ఆరోపించారు. దసపల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టేసేందుకు ప్రయత్నం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

AP News: ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..

AP News: ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..

తాడింకి పాఠశాల శతాబ్ది వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించడం, అందులో తానూ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పెద్దలు యలమంచిలి శివాజీ.. బ్రిటిష్ కాలంలోనే పది ఎకరాల భూమిని ఇవ్వడంతో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?

Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?

పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి