Home » Kollu Ravindra
అమరావతి: వెన్ను విరిచి వీల్ ఛైర్ ఇచ్చే రకంగా జగన్ పాలన ఉందని, చేతివృత్తుల వారికి సొంత కాళ్లపై నిలబడే ఉపాధి ఎక్కడ?.. సంక్షేమ పథకాలు రద్దు చేసి చేదోడుతో చిల్లరివ్వడం దగా చేయడమే జగన్ నైజమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర విమర్శించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఎంపీ మోపిదేవి వెంకటరమణపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లురవీంద్ర ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నిన్న ఉదయం కొల్లురవీంద్రను అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి వరకూ వివిధ స్టేషన్లు తిప్పారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు.
జగన్ కళ్లు ఇప్పుడు క్రీడాశాఖ నిధులపై పడ్డాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఆరోపించారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్కు (Chandrababu) నిరసనగా మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ జల దీక్షలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం దగ్గర ఉన్న గోదావరి- కృష్ణా కలయిక దగ్గర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ ఛలో రాజమండ్రికి బాలకృష్ణ అభిమానులు పిలుపునిచ్చారు. అయితే ఛలో రాజమండ్రికి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నాలుగో విడత చేపట్టిన వారాహి యాత్ర(Varahi Yatra)పై పోలీసుల కనుసనల్లోనే వైసీపీ రౌడీ మూకలు దాడికి కుట్ర పన్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఆరోపించారు.