• Home » Khammam News

Khammam News

విద్యార్థులకు గుడ్ న్యూస్..  మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!

విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!

కేసీఆర్ హయాంలోని పదేళ్లు వనరులు దోపిడీకి గురికావటం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

విద్యార్థుల బస్సును ఢీకొన్న లారీ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

విద్యార్థుల బస్సును ఢీకొన్న లారీ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

మండలంలోని తిప్పనపల్లిలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ఎస్‌కే జాఫర్‌ కేసు పోలీసుల విచారణలో మలుపు తిరిగింది. సాధారణ మృతికాదని, హత్యేనని తేలింది.

ఖమ్మం జిల్లాలో వేర్వేరు అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తినష్టం

ఖమ్మం జిల్లాలో వేర్వేరు అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తినష్టం

ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఘటనలో మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది

9వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. ఖమ్మంలో ఘటన

9వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. ఖమ్మంలో ఘటన

ఖమ్మం జిల్లాలోని వల్లభి బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఒక బాలిక మరణం జిల్లాలో కలకలానికి దారి తీసింది. ఆశ్రమ పాఠశాల సిబ్బందే తమ బిడ్డ మరణానికి కారణమని బాలిక కుటుంబసభ్యులు ఆరోపించారు.

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేసే ప్రజా ప్రతినిధులేనని పేర్కొన్నారు.

హై టెన్షన్.. కవిత అరెస్ట్..

హై టెన్షన్.. కవిత అరెస్ట్..

ఖమ్మం జిల్లాలోని జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులతో కలిసి ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దిగారు.

కోనేరు చిన్నికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి: ఎస్.జె.కె. అహ్మద్

కోనేరు చిన్నికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి: ఎస్.జె.కె. అహ్మద్

కొత్తగూడెం నియోజకవర్గంలో సీనియర్ నేత కోనేరు సత్యనారాయణ (చిన్ని)కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి పార్టీ సేవాదళ్ జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె.అహ్మద్ విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్ అండ్ కో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

కేటీఆర్ అండ్ కో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

బావా, బావమరిది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోంది: కేటీఆర్

తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోంది: కేటీఆర్

తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొలగించిన ఆక్రమణలను కేటీఆర్ పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి