Home » Khairatabad
Telangana Elections: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్కు నిరసన సెగ తగిలింది. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజలు నిలదీశారు. ఐదేళ్ల కోసారి వస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Telangana Elections: ఖైరతాబాద్లో కాంట్రాక్ట్ కార్మికులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. తాము పడుతున్న బాధలు, సమస్యలను రాహుల్కు కాంట్రాక్ట్ కార్మికులు చెప్పుకున్నారు. డ్రైవర్స్, డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్లు, హెల్త్ వర్కర్లతో కాంగ్రెస్ అగ్రనేత ముఖాముఖి నిర్వహించారు.
Telangana Elections: ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయా రెడ్డికి టీడీపీ పూర్తి సంఘీభావం తెలిపింది.
‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గొంతు పిసికేందుకు, రాష్ట్రంలో ఓడించేందుకు మోదీ, రాహుల్గాంధీ ఒక్కటైతున్నరు.
9 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులకు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత మొదలైన కమలనాథుల రాజీనామాలు.. నేటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన వచ్చేసరికి టికెట్లు ఆశించిన, అసంతృప్తులు ఒక్కొక్కరుగా కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోతున్నారు...
పీజేఆర్ హయాంలో ఖైరతాబాద్(Khairatabad) కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేదని, దానిని పునరావృతం చేసి మరోసారి
బీఆర్ఎ్సతోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender)
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. ట్యాంక్బండ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. క్రేన్ నెంబర్- 4 వద్ద చివరి పూజలు అందుకున్న తర్వాత సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బడా గణేష్ హుస్సేన్సాగర్లో నిమజ్జనం అయ్యారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆ దేవదేవుడికి వీడ్కోలు పలికేందుకు ట్యాంక్బండ్కు భక్తులు తరలివస్తున్నారు.