Home » Kerala
కేరళ నర్స్ నిమిషా ప్రియకు యెమెన్లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఆమెని మనం కాపాడుకోవడానికి ఇంకా నాలుగైదు రోజులు మాత్రమే ఉన్నాయి.
లాంబోర్గినీ కారును ఇష్టపడని వాహనదారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ కారు కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అంత డబ్బులు వెచ్చించలేక.. ఆ కోరికను చంపుకొంటుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన కలల కారును కొనే స్థోమత లేకున్నా కూడా తానే తన ఇంట్లో తయారు చేసుకున్నాడు. అది కూడా..
Old Age Home Love: జులై 7వ తేదీన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు, సిటీ మేయర్ ఎమ్కే వర్గీష్లతో పాటు పలువురు అధికారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
Bharat Bandh 2025: సీఐటీయూ శ్రేణులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ 9 వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల నిరసలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.
Indian Nurse Nimisha: 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది. నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’కి సిద్ధమైంది. తలాల్ ఫ్యామిలీ 70 లక్షలు అడగ్గా.. విరాళాలతో ఆ మొత్తాన్ని జమకూర్చింది. అయితే, నిమిషా తరపు న్యాయవాది మధ్యలో దెబ్బ వేశాడు.
సీక్రెట్ కెమెరాలున్న కళ్లద్దాలు ధరించి కెరళ శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడో గుజరాత్ వ్యక్తి. దీన్ని ముందుగానే పసిగట్టిన సిబ్బంది అతడిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.
నిఫా వైరస్ మరోమారు కలకలం రేపుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి మీద నిఘాను మరింత పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వైద్యాధికారులను అప్రమత్తం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి.
ఇండో-యూకే నావికా విన్యాసాల్లో గత నెలలో పాల్గొన్న ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దించారు. భారత వాయిసేన విమానం సురక్షితంగా దిగేందుకు, ఇంధనం నింపేందుకు, లాజిస్టిక్ అసిస్టెన్స్ అందించింది.
ది బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో జూన్ 14న కేరళలోని తి రువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది....
కేరళలో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన ఎఫ్-35ని రిపేర్ చేయడం కష్టమని రాయల్ నేవీ భావిస్తున్నట్టు సమాచారం. విమానాన్ని భాగాలుగా విడగొట్టి స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.