Home » Kerala
ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత తమలోని శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ సంపాదించడం కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పాపులారిటీ వేటలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లి వివాదాలకు కారణమవుతున్నారు.
కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో ఆదివారం జరిగిన కోచ్చి బ్లూ టైగర్స్ vs ఆరీస్ కొల్లం సైలర్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి జ్ఞాపకంగా నిలిచింది. ఎందుకంటే చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో సంజు సామ్సన్ హీరోగా నిలిచాడు. అసలు ఈ మ్యాచులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) సోమవారం ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటతిల్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఎందుకంటే? అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
శబరిమలకు వచ్చే భక్తుల భద్రత ముఖ్యమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు వేర్వేరు తీర్పుల్లో.. విద్యుదాఘాతం వంటి ఘటనలు జరగకుండా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విభాగాలు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)లను ఆదేశించింది.
కేరళ తాజా మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పాలక్కాడ్ ఎమ్మెల్యే మమ్కూటథిల్ ఆఖరికి ట్రాన్స్జెండర్లను కూడా వదల్లేదని బిజెపి నాయకురాలు నవ్య హరిదాస్ అన్నారు.
భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ అవతరించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ సెంట్రల్ స్టేడియంలో ఈ మేరకు ప్రకటించారు.
నా పోరాటం ఏ వ్యక్తిపైనా కాదు, నా పోరాటం మహిళల కోసమే అని కేరళ సినీ నటి రిని ఆన్ జార్జ్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది సేపటికి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
Rini Ann George Alleges: ఎమ్మెల్యేపై నటి రిని జార్జ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ యువ నాయకుడు తనను మూడేళ్లుగా వేధిస్తున్నాడని, అసభ్యకర మెసేజ్లు పెడుతున్నాడంటూ బాంబు పేల్చింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను అవామానించేలా పోస్టులు పెట్టిన ఓ కేరళ ఎన్నారైపై తాజాగా కేసు నమోదైంది. స్థానిక బీజేపీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో సైబర్ పోలీసులకు కేసును బదిలీ చేస్తామని తెలిపారు.