Home » Kerala
కేరళలో సుమారు 270 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ‘కేరళ కుంభమేళా(మహామాఘ మహోత్సవం)’ ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ సదరు ఘటనను సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఒక యువతి.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో అవమానం భరించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
రూ.1 కోటి గెలిచిన ఓ వ్యక్తి లాటరీ టిక్కెట్ను కొందరు దోచుకున్న వైనం కేరళలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్ గదిలో గురువారం ఇద్దరు స్పోర్ట్స్ ట్రైనీలు ఉరివేసుకుని మరణించారు. కోజికోడ్కు చెందిన 17 బాలిక, తిరువనంతపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ను గెలుచుకుంది. ఈ విజయం అనంతరం తిరువనంతపురంలో అమిత్షా తొలిసారి పర్యటించారు.
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో తాజాగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఇండియా-చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కేసుల్లో వారి (మోదీ ప్రభుత్వం) విమర్శలకు ఆధారాలుండవచ్చని, ఆ యుద్ధంలో చైనాపై ఓటమికి నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు కారణం కావచ్చని శశిథరూర్ అన్నారు.
చనిపోయిన బిచ్చగాడి బ్యాగులో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు దొరికాయి. అనిల్ బ్యాగులో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ.4.50 లక్షలుగా తేలింది. అధికారులు అనిల్ కుటుంబ సభ్యుల కోసం వెతకటం మొదలెట్టారు..
ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం ఒక యువకుడు వేసిన పథకం చివరికి అతనికే రివర్స్ అయ్యింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యుల ముందు ఫూల్ అయ్యాడు.
కేరళలో ఇటీవల మరణించిన ఓ యాచకుడి వద్ద రూ.4.5 లక్షల నగదు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అతడి డబ్బాలో ఈ డబ్బును పోలీసులు గుర్తించారు. అలప్పుళ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.