Home » Kerala
కేరళలో దారుణం చోటుచేసుకుంది. దెయ్యం పట్టిందన్న పేరుతో ఓ మహిళపై మంత్రగాడు ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆమెతో ఆల్కహాల్, సిగరెట్లు బలవంతంగా తాగించాడు. అంతటితో ఆగకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.
మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎ.జనార్దన్ తెలిపారు.
ఓ బస్టాప్ దగ్గర ఓ వ్యక్తి బస్సు ఎక్కాడు. నేరుగా వచ్చి ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు. బస్సు కొంత దూరం పోగానే అతడు తన పాడు బుద్ధి బయటపెట్టాడు. మెల్లగా ఆ యువతిని ముట్టుకోసాగాడు.
దేశంలో వంద శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిన కేరళ మరో ఖ్యాతి దక్కించుకుంది. భారతదేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది.
వాతావరణం అనుకూలంగా లేకపోయినా కేరళలోనూ కుంకుమ పువ్వును పండిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఇడుక్కిలాంటి ప్రాంతాల్లో కుంకుమ పువ్వును విజయవంతంగా పండిస్తున్నారు.
శబరిమల బంగారం లెక్కల అవకతవకల కేసులో సిట్ తాజాగా మరో కీలక నిందితుడిని అరెస్టు చేసింది. ఆలయ మాజీ అధికారి మురారి బాబును బుధవారం అదుపులోకి తీసుకుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం ముర్ము తిరువనంతపురం చేరుకున్నారు.
24 ఏళ్ల ఓ యువకుడు కన్యాకుమారి - డిబ్రూగర్ రైలులో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి దవడ ఎముక పక్కకు జరిగింది.
కేరళలో కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా మృతి చెందారు. ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వచ్చిన ఆయన ఉదయం వాకింగ్ చేస్తుండగా..
తాను మంత్రి పదవి నుంచి తప్పుకుని నటనవైపు మళ్లుతానని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ అన్నారు. తనకు ఆదాయం లేదని చెప్పుకొచ్చారు.