• Home » Kerala

Kerala

మనీల్యాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురికి ఈడీ సమన్లు

మనీల్యాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురికి ఈడీ సమన్లు

సీఎమ్‌ఆర్ఎల్-ఎక్సాలాజిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కేసుకు సంబంధించి ‘ది ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్’ కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్‌కు సమన్లు జారీ చేసింది.

గల్ఫ్‌లో మలయాళీ నర్సుల కష్టాలు.. పీఎం సాయం కోరిన సీఎం

గల్ఫ్‌లో మలయాళీ నర్సుల కష్టాలు.. పీఎం సాయం కోరిన సీఎం

దుబాయ్‌లోని ఓ ఆసుపత్రి మూతపడటంతో వందలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో కేరళకు చెందిన నర్సులూ ఉండటంతో.. ఈ సమస్యను పరిష్కరించి, వారిని ఆదుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

వయనాడ్‌లో 150 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన  38 మంది

వయనాడ్‌లో 150 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన 38 మంది

కేరళంలోని వయనాడ్ జిల్లాలో ఒక పాఠశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా జ్వరం, వాంతులు బారిన పడటంతో 38 మందిని సుల్తాన్ బత్తేరి తాలూక్ ఆసుపత్రిలో చేర్చారు.

ఏటీఎమ్ కార్డ్ పోగొట్టుకున్న అమెరికన్ యువతి.. మంచి మనసు చాటుకున్న యువకుడు..

ఏటీఎమ్ కార్డ్ పోగొట్టుకున్న అమెరికన్ యువతి.. మంచి మనసు చాటుకున్న యువకుడు..

ఏటీఎమ్ సెంటర్‌లో ఏటీఎమ్ కార్డ్ మర్చిపోయిన ఓ అమెరికన్ మహిళకు భారతీయ యువకుడు సాయం చేశాడు. దాదాపు 6 గంటల పాటు ప్రయాణం చేసి ఏటీఎమ్ కార్డును ఆమెకు తిరిగిచ్చాడు.

‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి గౌరవం: మంత్రి కందుల దుర్గేష్

‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి గౌరవం: మంత్రి కందుల దుర్గేష్

ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు.

అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్

అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్

కేరళలో 'వందేమాతరం' గేయంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం గేయంలోని ఐదు చరణాలతో పూర్తి గేయాన్ని పాడాలని ఆదేశించడం అనవసరమైన బలవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.

వందేమాతరంపై మళ్లీ రగడ..  కేరళ గవర్నర్ అసంతృప్తి

వందేమాతరంపై మళ్లీ రగడ.. కేరళ గవర్నర్ అసంతృప్తి

కేరళ రాజకీయాల్లో మరోసారి 'వందేమాతరం'పై వివాదం చోటుచేసుకుంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పాలసీ అడ్రస్‌‌ సందర్భంగా అసెంబ్లీలో 'వందేమాతరం' గేయాన్ని పూర్తి స్థాయిలో పాడకపోవడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేసారు.

కేరళంలో ఈడీ బృందంపై దాడి కేసు.. 8 మంది అరెస్టు

కేరళంలో ఈడీ బృందంపై దాడి కేసు.. 8 మంది అరెస్టు

కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాల నేపథ్యంలో అధికారులపై దాడి కేసులో 8 మందిని అరెస్టు చేశామని రాష్ట్ర పోలీస్ చీఫ్ తాజాగా తెలిపారు.

ఈడీ రెయిడ్స్‌.. కేరళం మాజీ సీఎం తీవ్ర ఆగ్రహం

ఈడీ రెయిడ్స్‌.. కేరళం మాజీ సీఎం తీవ్ర ఆగ్రహం

తన నివాసాలపై ఈడీ రెయిడ్స్ వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. తనను అరెస్టు చేసే దిశగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

కేరళం మాజీ సీఎం మద్దతుదారుల నిరసన.. ఈడీ వాహనంపై దాడి

కేరళం మాజీ సీఎం మద్దతుదారుల నిరసన.. ఈడీ వాహనంపై దాడి

కేరళం మాజీ సీఎం పినరయి విజయ్ నివాసంలో ఈడి రెయిడ్స్‌ను వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి