Home » Kerala
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్, జీఎస్టీ అదనపు కమిషనర్గా జార్ఖండ్కు చెందిన మనీశ్ విజయ్ పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మనీశ్ సెలవు తీసుకున్నారు. అయితే సెలవు ముగిసినా అతను కార్యాలయానికి రాలేదు, ఫోన్ చేసినా సమాధానం లేదు.
Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో హైడ్రామా చోటుచేసుకుంది. గెలుపునకు ముంగిట గుజరాత్ బోల్తా పడింది. అయితే కేరళ గెలిచిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.
Kerala Trip : కొత్త జంటలు హనీమూన్ వెళ్లాలన్నా.. ఫ్యామిలీతో కలిసి టూర్ ఎంజాయ్ చేయాలన్నా ఇండియాలో కేరళ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అందమైన బ్యాక్ వాటర్స్, బీచ్లు, కొబ్బరి చెట్ల మధ్య బోటు ప్రయాణం ఎవ్వరినైనా మైమరిపించక మానవు. తెలుగు రాష్ట్రాల నుంచి లిమిటెడ్ బడ్జెట్లో కేరళ ట్రిప్ ఎంజాయ్ చేసే మార్గమేంటో తెలుసుకుందాం..
కేరళలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరికి కోడి పుంజు విషయంలో గొడవ మొదలైంది. పక్కింట్లో ఉన్న కోడి వల్ల తనకు మనశాంతి లేకుండా పోతోందని భావించిన ఓ వ్యక్తి ఏకంగా దానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలో పర్యటిస్తున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్యమహర్షి ఆలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి.. శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఆదివారం జరగనున్న ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ
ఓ మహిళ తన భర్తను కాపాడుకునేందుకు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది. వెనుకా ముందూ ఆలోచించకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. 40 అడుగుల లోతైన బావిలో పడిపోయిన భర్తను కాపాడింది.
ఇటీవల జరిగిన ప్రాణాంతకమైన పులి దాడి నేపథ్యంలో ప్రభుత్వం 48 గంటల కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు పాఠశాలలు, అంగన్వాడీలు, మదర్సాలు, ట్యూషన్ కేంద్రాలు మూసివేయాలని నిర్ణయించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆదివారం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో స్టేట్ ఎన్పీఎస్ ఎంప్లాయీస్ కలెక్టివ్ సమక్షంలో క్విట్ ఎన్పీఎ్స-నో యూపీఎస్ మహా ర్యాలీ జరిగింది.
శబరిమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి స్వరూపుడై భక్తులకు కనువిందు చేశాడు. మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.